• Home » Payyavula Keshav

Payyavula Keshav

Minister Payyavula Keshav: పల్లెల్లో అశాంతి పోయి ప్రశాంతత వచ్చింది

Minister Payyavula Keshav: పల్లెల్లో అశాంతి పోయి ప్రశాంతత వచ్చింది

టీడీపీ కూటమి అధికారం చేపట్టాక రాష్ట్రంలోని పల్లెల్లో అశాంతి తొలగిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడింది. వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలు అభద్రత, అశాంతి నడుమ జీవనం సాగించారు అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు.

Payyavula Keshav: పన్ను ఎగవేతదారులను కట్టడి చేయాలి

Payyavula Keshav: పన్ను ఎగవేతదారులను కట్టడి చేయాలి

పన్ను ఎగవేతదారులను కట్టడి చేయాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. రాష్ట్రాలకు సంబంధించిన జీఎస్టీ సమాచారం పరస్పరం అందుబాటులో ఉంటే.. పన్ను ఎగవేతదారులను కట్టడి చేయడానికి వీలవుతుందని...

Payyavula Keshav: నరుకుతామంటే.. సంతోషమంటారా

Payyavula Keshav: నరుకుతామంటే.. సంతోషమంటారా

జగన్‌, వైసీపీ ఆలోచనలు చూస్తుంటే.. రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు. పెట్టుబడులు రాకూడదు. ప్రజలు ప్రశాంతం ఉండకూడదు’ అన్నట్లుందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. రౌడీలంతా నా వెనుక నడవండి..

Payyavula Keshav:  రౌడీలను ఏకం చేసి ప్రజల్ని భయపెట్టాలని చూస్తున్నారు

Payyavula Keshav: రౌడీలను ఏకం చేసి ప్రజల్ని భయపెట్టాలని చూస్తున్నారు

'రప్పా.. రప్పా నరుకుతారట'.!, 'కు.. చెక్కేస్తాం'.. 'తొక్కుకుంటూ పోతాం'.. 'అంతు చూస్తాం..' 'నరుకుతాం నా కొడకల్లారా...' అంటోన్న ఉన్మాదులని నిస్సిగ్గుగా సమర్ధించుకుంటున్న జగన్ రెడ్డి, వీటి గురించి ఏమి చెప్తావ్ ? అని..

Minister Payyavula Keshav: అమరావతిపై విషం చిమ్ముతున్నారు.. జగన్‌పై మంత్రి పయ్యావుల ఫైర్

Minister Payyavula Keshav: అమరావతిపై విషం చిమ్ముతున్నారు.. జగన్‌పై మంత్రి పయ్యావుల ఫైర్

Minister Payyavula Keshav: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో గ్రామస్థాయి నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు కప్పం కట్టారని ఆరోపించారు. ల్యాండ్, మైన్స్, సాండ్, వైన్స్ అన్ని స్కాములు జరిగింది జగన్ హయాంలోనేనని విమర్శలు చేశారు మంత్రి పయ్యావుల కేశవ్.

Payyavula keshav:  ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన

Payyavula keshav: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన

Payyavula keshav: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులపై ఈ సమావేశంలో చర్చించామని పయ్యావుల కేశవ్ అన్నారు.

Legislative Council Controversy: మమ్మల్ని అవమానిస్తున్నారన్న బొత్స.. మంత్రుల సమాధానం ఇదీ

Legislative Council Controversy: మమ్మల్ని అవమానిస్తున్నారన్న బొత్స.. మంత్రుల సమాధానం ఇదీ

Legislative Council Controversy: ఫొటో సెషన్‌కు వెళ్తే తనకు కుర్చీ కేటాయించలేదని... తనతో పాటు మండలి ఛైర్మన్‌ను కూడా చిన్నచూపు చూశారని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu Meets Nirmala Sitharaman: దేశంలో తొలిసారిగా ఈ తరహా విధానం..

Chandrababu Meets Nirmala Sitharaman: దేశంలో తొలిసారిగా ఈ తరహా విధానం..

ఇటీవలే ఏపీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు వివరించారు. వివిధ మార్గాల్లో ఇప్పటి వరకు కేంద్రం అందించిన సాయంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Minister Payyavula Keshav : ప్రజల కోసం పనిచేయడమే చంద్రబాబుకున్న వ్యసనం

Minister Payyavula Keshav : ప్రజల కోసం పనిచేయడమే చంద్రబాబుకున్న వ్యసనం

శాసనసభలో బడ్జెట్‌పై మంత్రి సమాధానం ఇచ్చారు. ‘ప్రతి నిత్యం పని, పని అంటూనే ఉంటారు. ప్రతీది తెలుసుకోవాలి. దాన్ని ప్రజల మేలు కోసం ఉపయోగించాలని నిరంతరం తాపత్రయ పడుతూ ఉంటారు.

Payyavual Keshav: వైసీపీ సమాజానికి హానీకరం.. సభలో పయ్యావుల సీరియస్ కామెంట్స్

Payyavual Keshav: వైసీపీ సమాజానికి హానీకరం.. సభలో పయ్యావుల సీరియస్ కామెంట్స్

Payyavual Keshav: ‘‘బక్కోడి బువ్వను లాక్కొని బలిసిపోదామంటే కుదరదు.. గత ప్రభుత్వం బక్కోడి బువ్వను లాక్కొనే ప్రయత్నం చేసింది కాబట్టే.. ప్రజలు కూటమికి అనుకూలంగా అద్భుతమైన తీర్పు ఇచ్చారు’’ అంటూ సభలో మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి