• Home » Patna

Patna

Crime News: మరీ ఇలా ఉన్నాడేంట్రా బాబూ.. టిక్కెట్ అడిగాడని టీటీఈనే రైలు నుంచి తోసేశాడు..

Crime News: మరీ ఇలా ఉన్నాడేంట్రా బాబూ.. టిక్కెట్ అడిగాడని టీటీఈనే రైలు నుంచి తోసేశాడు..

టిక్కెట్టు లేని ప్రయాణం నేరం. అది బస్సు ప్రయాణమైనా.. రైలు ప్రయాణమైనా. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ కొందరు మాత్రం మూర్ఖంగా వ్యవహరిస్తుంటారు. టిక్కెట్ తీసుకోకుండా రైలు ప్రయాణం చేస్తుంటారు.

Court: భార్యను దెయ్యం, పిశాచి అని పిలవడం క్రూరత్వం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు

Court: భార్యను దెయ్యం, పిశాచి అని పిలవడం క్రూరత్వం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు

సాధారణంగా కోర్టులు ఇచ్చే తీర్పులు అప్పుడప్పుడు వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా అలాంటి తీర్పే పట్నా హైకోర్టు ఇచ్చింది. ఈ తీర్పు సారాంశం ప్రకారం.. భార్యను.. భర్త దెయ్యం, పిశాచం అని పిలవడం నేరం కాబోదు. అలా పిలవడం క్రూరత్వం కిందకు రాదని పట్నా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.

Amit Shah: సోనియాగాంధీ ఏకైక లక్ష్యం అదే... అమిత్‌షా విసుర్లు

Amit Shah: సోనియాగాంధీ ఏకైక లక్ష్యం అదే... అమిత్‌షా విసుర్లు

కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళ్ సహా విపక్ష పార్టీలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మరోసారి విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడం సోనియాగాంధీ ఏకైక లక్ష్యమని, తేజస్వి యాదవ్‌ను బీహార్ ముఖ్యమంత్రిగా చేయడం లాలూ ప్రసాద్ యాదవ్ లక్ష్యమని అన్నారు.

Viral Video: హవ్వ..! ఎంత పని చేసిందీ అవ్వ.. ఆస్పత్రి ఐసీయూ బెడ్‌పై పడుకున్న ఆమె.. అంతలోనే..

Viral Video: హవ్వ..! ఎంత పని చేసిందీ అవ్వ.. ఆస్పత్రి ఐసీయూ బెడ్‌పై పడుకున్న ఆమె.. అంతలోనే..

బహిరంగ ప్రదేశాల్లో కొందరు చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. మరికొందరు నెట్టింట వైరల్ అయ్యేందుకు ఏదో ఒక పని చేసి చివరకు ఇబ్బందుల్లో పడుతుంటారు. ఇంకొందరు...

Patna:  ఈడీ విచారణకు హాజరైన తేజస్వీ యాదవ్

Patna: ఈడీ విచారణకు హాజరైన తేజస్వీ యాదవ్

పాట్నా: బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇచ్చిన నోటీసుల మేరకు మంగళవారం ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఉద్యోగాల కుంభకోణం కేసులో ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం దగ్గరకు ఆర్జేడీ నేతలు భారీగా చేరుకున్నారు.

 Viral Video: ట్రక్కులో దేశీ చికెన్ వండిన డ్రైవర్.. వీడియో షేర్, వైరల్

Viral Video: ట్రక్కులో దేశీ చికెన్ వండిన డ్రైవర్.. వీడియో షేర్, వైరల్

ట్రక్కు డ్రైవర్ దేశీ చికెన్ వండుతూ వీడియో తీశాడు. ఆ వీడియో కుమారుడికి పంపించాడు. అతను షేర్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Murder accused shot dead: కోర్టు ఆవరణలో హత్యకేసు నిందితుడిని కాల్చిచంపిన దుండగులు

Murder accused shot dead: కోర్టు ఆవరణలో హత్యకేసు నిందితుడిని కాల్చిచంపిన దుండగులు

బీహార్‌లోని పాట్నా కోర్టు ఆవరణ లో శుక్రవారంనాడు దారుణం చోటుచేసుకుంది. విచారణ ఖైదీని కోర్టుకు హాజరుపరుస్తుండగా అతన్ని ఇద్దరు దుండగులు కాల్చిచంపారు. పోలీసుల కళ్లముందే ఈ దారుణం జరగడంతో ఉద్రిత్త పరిస్థితి తలెత్తింది. దుండగులు ఇద్దరినీ పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

Bihar: మద్యనిషేధంపై అధ్యయనం.. నితీశ్ కుమార్ కీలక నిర్ణయం

Bihar: మద్యనిషేధంపై అధ్యయనం.. నితీశ్ కుమార్ కీలక నిర్ణయం

ఏడేళ్ల క్రితం అమలు చేసిన మద్యపాన నిషేధం(Liquor Ban)పై అధ్యయనం చేయాలని బిహార్(Bihar) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Lalu Yadav: నా భార్యను కాకుండా మీ భార్యను సీఎం చేస్తానా? కేంద్ర మంత్రిపై లాలూ పంచ్..!

Lalu Yadav: నా భార్యను కాకుండా మీ భార్యను సీఎం చేస్తానా? కేంద్ర మంత్రిపై లాలూ పంచ్..!

పంచ్ డైలాగ్‌లు విసరి నవ్వులు పూయించడంలో ఆర్జేడీ సుప్రీం, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌‌కు మంచి పేరుంది. ఆసక్తికరంగా ఈసారి ఆయన కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్‌పై పంచ్ విసిరారు. ''నా భార్యను కాకుండా మీ భార్యను సీఎం చేస్తానా?'' అంటూ కేంద్ర మంత్రిపై సెటైర్ వేశారు.

Nitish Kumar: ప్రభుత్వ విజయాలను ప్రచారానికి వాడుకోవద్దు.. మిత్రపక్షాలపై విమర్శలు చేసిన నితీష్

Nitish Kumar: ప్రభుత్వ విజయాలను ప్రచారానికి వాడుకోవద్దు.. మిత్రపక్షాలపై విమర్శలు చేసిన నితీష్

బిహార్(Bihar) ప్రభుత్వ విజయాలను పార్టీలు వ్యక్తిగత ప్రచారానికి వాడుకోవద్దని సీఎం నితీష్ కుమార్(Nitish Kumar) కోరారు. బిహార్ స్టేట్ పవర్ (హోల్డింగ్) కంపెనీ లిమిటెడ్ 11వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బుధవారం రూ.14 వేల కోట్ల విలువైన విద్యుత్ ప్రాజెక్టులను ఆవిష్కరించిన ఆయన ఏడు పార్టీలతో కూడిన మహాఘట్ బంధన్ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి