• Home » Patna

Patna

National : నీట్‌ పేపర్‌ లీక్‌

National : నీట్‌ పేపర్‌ లీక్‌

నీట్‌ పేపర్‌ లీక్‌ అయ్యింది! ‘‘అబ్బే.. నీట్‌లో ఎలాంటి అక్రమాలూ జరగలేదు, పేపర్‌ లీక్‌ అయ్యిందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు’’ అంటూ కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఎంతగా దాచే ప్రయత్నం చేస్తున్నా నిజాలు దాగట్లేదు.

Patna High Court  : 50 శాతం మించొద్దు!

Patna High Court : 50 శాతం మించొద్దు!

ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ ఇటీవల నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని బిహార్‌ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టేసింది.

Watch Video: పట్టపగలే నడిరోడ్డుపై ఘోరం.. బైక్‌పై మాట్లాడుతుండగా ముగ్గురు దూసుకొచ్చి..

Watch Video: పట్టపగలే నడిరోడ్డుపై ఘోరం.. బైక్‌పై మాట్లాడుతుండగా ముగ్గురు దూసుకొచ్చి..

ఈమధ్య కాలంలో నేరస్థులు యదేచ్ఛగా రెచ్చిపోతున్నారు. తమను చట్టాలు ఏం చేయవన్న ధీమాతో నేరాలకు పాల్పడుతున్నారు. పగలు, ప్రతీకారాలు అంటూ.. అవతలి వ్యక్తుల్ని..

Mob Set School On fire: ట్యాంకు లోపల విద్యార్థి మృతదేహం, పాఠశాలకు నిప్పు

Mob Set School On fire: ట్యాంకు లోపల విద్యార్థి మృతదేహం, పాఠశాలకు నిప్పు

బీహార్‌లోని పాట్నాలో శుక్రవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. డిగా పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్జీఛాక్ సమీపంలోని ఓ పాఠశాల ఆవరణలో ఉన్న ట్యాంకులో విద్యార్థి మృతదేహం కనిపించడంపై స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. రోడ్డును దిగ్బంధించడంతో పాటు ఆ పాఠశాలకు నిప్పుపెట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Dudhiya Maldah: నీటితో కాదండోయ్. ఏకంగా పాలతో పండించిన మామిడి ఇది.. దీని క్రేజ్ తెలిస్తే షాకవుతారు..!

Dudhiya Maldah: నీటితో కాదండోయ్. ఏకంగా పాలతో పండించిన మామిడి ఇది.. దీని క్రేజ్ తెలిస్తే షాకవుతారు..!

విత్తనం నాటిన రోజు నుండి లేదా మొక్కను నాటిన రోజు నుండి నీరు పోసి దాన్ని సంరక్షిస్తారు. ఆ తరువాతే అది పెరిగి పెద్దదై పువ్వులు, కాయలు ఇస్తుంది. అయితే నీటితో కాకుండా ఏకంగా పాలతో మొక్కలను పెంచితే.. అందులోనూ పండ్లలో రారాజు అయిన మామిడిని పాలతో పెంచితే ఎలా ఉంటుంది? ఇదిగో అచ్చు దుదియా మాల్దా లాగా ఉంటుంది.

Patna: పట్నాలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం.. 30కిపైగా..

Patna: పట్నాలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం.. 30కిపైగా..

బిహార్ రాజధాని పట్నా(Patna)లోని పున్‌పున్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం(Fire Accident)జరిగింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడగా.. పలువురు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్నా నడిబొడ్డున ఉన్న హోటల్‌లో గురువారం ఉదయం 11 గంటలకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా హోటల్ మొత్తం వ్యాపించి, అన్ని ఫ్లోర్లకు విస్తరించాయి.

Crime News: మరీ ఇలా ఉన్నాడేంట్రా బాబూ.. టిక్కెట్ అడిగాడని టీటీఈనే రైలు నుంచి తోసేశాడు..

Crime News: మరీ ఇలా ఉన్నాడేంట్రా బాబూ.. టిక్కెట్ అడిగాడని టీటీఈనే రైలు నుంచి తోసేశాడు..

టిక్కెట్టు లేని ప్రయాణం నేరం. అది బస్సు ప్రయాణమైనా.. రైలు ప్రయాణమైనా. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ కొందరు మాత్రం మూర్ఖంగా వ్యవహరిస్తుంటారు. టిక్కెట్ తీసుకోకుండా రైలు ప్రయాణం చేస్తుంటారు.

Court: భార్యను దెయ్యం, పిశాచి అని పిలవడం క్రూరత్వం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు

Court: భార్యను దెయ్యం, పిశాచి అని పిలవడం క్రూరత్వం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు

సాధారణంగా కోర్టులు ఇచ్చే తీర్పులు అప్పుడప్పుడు వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా అలాంటి తీర్పే పట్నా హైకోర్టు ఇచ్చింది. ఈ తీర్పు సారాంశం ప్రకారం.. భార్యను.. భర్త దెయ్యం, పిశాచం అని పిలవడం నేరం కాబోదు. అలా పిలవడం క్రూరత్వం కిందకు రాదని పట్నా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.

Amit Shah: సోనియాగాంధీ ఏకైక లక్ష్యం అదే... అమిత్‌షా విసుర్లు

Amit Shah: సోనియాగాంధీ ఏకైక లక్ష్యం అదే... అమిత్‌షా విసుర్లు

కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళ్ సహా విపక్ష పార్టీలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మరోసారి విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడం సోనియాగాంధీ ఏకైక లక్ష్యమని, తేజస్వి యాదవ్‌ను బీహార్ ముఖ్యమంత్రిగా చేయడం లాలూ ప్రసాద్ యాదవ్ లక్ష్యమని అన్నారు.

Viral Video: హవ్వ..! ఎంత పని చేసిందీ అవ్వ.. ఆస్పత్రి ఐసీయూ బెడ్‌పై పడుకున్న ఆమె.. అంతలోనే..

Viral Video: హవ్వ..! ఎంత పని చేసిందీ అవ్వ.. ఆస్పత్రి ఐసీయూ బెడ్‌పై పడుకున్న ఆమె.. అంతలోనే..

బహిరంగ ప్రదేశాల్లో కొందరు చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. మరికొందరు నెట్టింట వైరల్ అయ్యేందుకు ఏదో ఒక పని చేసి చివరకు ఇబ్బందుల్లో పడుతుంటారు. ఇంకొందరు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి