• Home » Parliament Budget Session

Parliament Budget Session

PM Modi: 30 ఏళ్లు అక్కర్లేదు...మూడో టర్మ్‌లో మూడో స్థానంలో భారత్

PM Modi: 30 ఏళ్లు అక్కర్లేదు...మూడో టర్మ్‌లో మూడో స్థానంలో భారత్

కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. మూడో టర్మ్‌లోనే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా, చైనా సరసన భారత్‌ను నిలిపే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను 5వ స్థానంలోకి తమ ప్రభుత్వం తీసుకువచ్చిందని, మూడో స్థానంలోకి తీసుకువెళ్లడం తమ విజన్ అని స్పష్టం చేశారు.

PM Narendra  Modi: మూడో టర్మ్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

PM Narendra Modi: మూడో టర్మ్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

PM Narendra Modi: విపక్షాలు చాలాకాలం ప్రజల మధ్యే ఉండాలని కోరుకుంటున్నాయని.. అందుకు విపక్షాలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Delhi: పార్లమెంటులో ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. ఎంపీలకు సమాచారం పంపిన పీఎంవో

Delhi: పార్లమెంటులో ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. ఎంపీలకు సమాచారం పంపిన పీఎంవో

పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో భాగంగా ప్రధాని మోదీ(PM Modi) కీలక ప్రసంగం చేయనున్నారు. సోమవారం జరగనున్న ఈ ప్రసంగంలో మోదీ ముఖ్యమైన అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది.

Sengol: రాష్ట్రపతి వెంట తీసుకెళ్లిన సెంగోల్ ప్రత్యేకతిదే

Sengol: రాష్ట్రపతి వెంట తీసుకెళ్లిన సెంగోల్ ప్రత్యేకతిదే

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Sessions) ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Drowpadi Murmu) ఇరు సభలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆమెకు స్వాగతం పలికారు.

Droupadi Murmu: వికసిత భారతాన్ని నిర్మిస్తాం.. పార్లమెంట్‌లో రాష్ట్రపతి తొలి ప్రసంగం..

Droupadi Murmu: వికసిత భారతాన్ని నిర్మిస్తాం.. పార్లమెంట్‌లో రాష్ట్రపతి తొలి ప్రసంగం..

వికసిత భారతావనిని నిర్మించే పనిలో గడిచిన పదేళ్లలో ఎన్నో మైలు రాళ్లు చేరుకున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆమె ఉభయసభలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు.

Parliament Budget Session: నూతన పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

Parliament Budget Session: నూతన పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనుండగా ప్రస్తుత లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు కావడం గమనార్హం. నూతన పార్లమెంట్ భవనంలో ఇవే మొదటి సమావేశాలు కావడం గమనార్హం.

Budget Session: ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్‌ని రద్దు చేస్తారా.. కేంద్రమంత్రి ఏం చెప్పారంటే?

Budget Session: ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్‌ని రద్దు చేస్తారా.. కేంద్రమంత్రి ఏం చెప్పారంటే?

శీతాకాల సమావేశాల సమయంలో గందరగోళ వాతావరణం నెలకొనడంతో.. 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ‘పార్లమెంట్ సెక్యూరిటీ బ్రీచ్’ అంశంపై ప్రశ్నించినందుకు, దానిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించాలని డిమాండ్ చేసినందుకు.. ఆ ఎంపీలపై వేటు వేయడం జరిగింది.

All Party Meet: చివరి సెషన్‌కు సహకరించండి విపక్షాలకు కేంద్రం విజ్ఞప్తి

All Party Meet: చివరి సెషన్‌కు సహకరించండి విపక్షాలకు కేంద్రం విజ్ఞప్తి

ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సెషన్ నేపథ్యంలో ఢిల్లీలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఉదయం 11.30 గంటలకు సమావేశానికి హాజరుకావాలని లోక్ సభలో ప్రాతినిధ్యం వహిస్తోన్న అన్ని పార్టీల నేతలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది.

BRS: శుక్రవారం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్.. ఏం చర్చించబోతున్నారంటే..

BRS: శుక్రవారం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్.. ఏం చర్చించబోతున్నారంటే..

Telangana: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం రేపు(శుక్రవారం) ఉదయం 11గంటలకు జరుగనుంది. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో జరుగనున్న ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు హాజరుకానున్నారు.

Budget Session: 31 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాలు.. మహిళా రైతులకు శుభవార్త?

Budget Session: 31 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాలు.. మహిళా రైతులకు శుభవార్త?

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. మొత్తం 10 రోజులపాటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి