Home » Pakistan
కశ్మీర్ అంశం పరిష్కారమయ్యేంత వరకూ ఇరుదేశాల సంబంధాల్లో సాధారణ పరిస్థితి నెలకొనడం సాధ్యం కాదనీ, కశ్మీర్ ప్రజల రక్తం వృథా కారాదని షెహబాజ్ అన్నారు. కశ్మీర్ అంశం పరిష్కారం కాకుండా ఇరుదేశాల మధ్య సత్ససంబంధాలు నెలకొల్పవచ్చని ఎవరైనా నమ్మితే వాళ్లు 'ఫూల్స్ ప్యారడైజ్'లో విహరిస్తున్నట్టేనని పేర్కొన్నారు.
ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ దశ ఉత్కంఠభరితంగా మారింది. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ నేడు దుబాయ్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లైవ్ ఎక్కడ వస్తుంది,ఎలా చూడాలనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
జార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని ఒక హోటల్ రూమ్లో ISIS ఉగ్రవాదుల కోసం బాంబులు తయారు చేస్తూ ఒక విద్యార్థి పట్టుబడ్డాడు. SSC పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని చెప్పుకుంటూ అష్హార్ డానిష్ అనే యువకుడు..
భారత్తో యుద్ధం వస్తే తమకు సౌదీ అరేబియా అండగా ఉంటుందని పాక్ రక్షణ శాఖ మంత్రి తాజాగా పేర్కొన్నారు. సౌదీ, పాక్ మధ్య ఇటీవల కుదిరినది సమగ్ర రక్షణ ఒప్పందం అని కామెంట్ చేశారు.
ఆసియా కప్ మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ తమకు క్షమాపణలు చెప్పినట్టు వీడియోను వైరల్ చేయించిన పాక్ చివరకు విమర్శల పాలైంది. తన వాదనలకు రుజువుగా ఆడియో లేని వీడియో షేర్ చేసి ట్రోలర్లకు అడ్డంగా దొరికిపోయింది.
పాక్, సౌదీ అరేబియా మధ్య తాజాగా కుదిరిన వ్యూహాత్మక రక్షణ ఒప్పందం తాలూకు పర్యవసానాలను నిశితంగా గమనిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి తాజాగా పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్, సౌదీ అరేబియా ఇప్పుడు మరింత సన్నిహితంగా మారాయి. దీంతో యుద్ధ వేదికపై ఒక్కటిగా కొనసాగనున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
జపాన్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు కొందరు పాకిస్థాన్ పౌరులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. పాకిస్థాన్ ఫుట్బాల్ జట్టు పేరుతో వచ్చిన 22 మంది పౌరులను జపాన్ అధికారులు వెనక్కి పంపించారు. పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రొఫెషనల్ ఫుట్బాల్ జట్టు పేరుతో 22 మంది జపాన్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు.
ట్రంప్ గత మే నుంచి అమెరికా యంత్రాంగం జోక్యంతోనే రెండు అణ్వస్త్రదేశాల మధ్య యుద్ధం ఆగిపోయిందని చెబుతూ వస్తున్నారు. అయితే ఆయన వాదనను భారత్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.
బహవలాపూర్లోని భారీ కాంప్లెక్స్పై భారత వాయుసేన జరిపిన దాడుల్లో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సన్నిహితులు ప్రాణాలు కోల్పోయినట్టు మసూద్ అజార్ గత మేలో వెల్లడించారు.