Home » Pakistan Crisis
ఆర్థిక సంక్షోభంతో (Financial Crisis) కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ (Pakistan).. తమ దేశ పరిస్థితుల్ని సరిదిద్దుకోవడంపై దృష్టి సారించకుండా భారత్పై (India) విషం కక్కడమే పనిగా పెట్టుకుంటోంది. అంతర్జాతీయ వేదికలపై భారత్ని దోషిగా నిలబెట్టేందుకు కసరత్తులు చేస్తూనే ఉంది. ఈ ప్రయత్నాలు ప్రతిసారి బెడిసికొడుతున్నా, తీరు మార్చుకోకుండా పాక్ అదే వైఖరి కనబరుస్తోంది.
మన దేశంలో ప్రముఖ సంస్థ టాటా కంపెనీ విలువ మన పొరుగు దేశమైన పాకిస్తాన్ జీడీపీ కంటె ఎక్కువగా ఉండటం విశేషం. అయితే ఈ కంపెనీ విలువ ప్రస్తుతం ఎంత ఉంది, ఆ వివరాలేంటనేది ఇప్పుడు చుద్దాం.
పాకిస్తాన్లో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొంది. అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ని (133) ఏ ఒక్క పార్టీ కూడా అందుకోలేదు. ఈ నేపథ్యంలోనే.. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్ - నవాజ్’ (పీఎంఎల్-ఎన్) పార్టీ పాక్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి భారతదేశంపై ప్రశంసలు కురిపించారు. చుట్టుపక్కలున్న దేశాలు చంద్రుడ్ని చేరుకున్నాయని, కానీ పాకిస్తాన్ ఇంకా నేలపై నిలబడలేకపోయిందని అన్నారు. బుధవారం ఇస్లామాబాద్లో...
ఒక క్రికెట్ జట్టుకు ఇతర దేశాలు ఆతిథ్యం ఇచ్చినప్పుడు.. వారికి ఘనస్వాగతం అందుతుంది. క్రికెటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రకరకాల సౌకర్యాలు కల్పిస్తారు. ఎయిర్పోర్టులో ల్యాండ్ అయినప్పటి నుంచి..
అరటిపళ్లు అమ్ముకోవడానికి ఓ పిల్లాడు రహదారిమీదకు రాగానే అక్కడి ప్రజలంతా చేసిన పనికి నెటిజన్లు షాకవుతున్నారు
పోలీస్ ట్రక్కును ఆత్మాహుతి దళ సభ్యుడు మోటార్ సైకిల్తో ఢీ కొట్టాడు. పేలుడు ధాటికి మంటలు చెలరేగాయి.
ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ప్రసంగాలపై పాకిస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది.
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్(Pakistan) నెత్తిన మరో పిడుగు పడనుంది.
సైన్యానికి కూడా ఆహారం అందని పరిస్థితి నెలకొంది. దీంతో పాకిస్థాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.