• Home » Padma Awards

Padma Awards

Revanth Reddy: పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రూ.25 లక్షలిస్తాం..దీంతోపాటు పింఛన్ కూడా

Revanth Reddy: పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రూ.25 లక్షలిస్తాం..దీంతోపాటు పింఛన్ కూడా

రాష్ట్రంలో ప్రతి ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల నగదు బహుమతి అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) వెల్లడించారు. అంతేకాదు ప్రతినెల వారి ఖర్చుల కోసం రూ.25 వేల పింఛన్ కూడా ఇస్తామని అన్నారు.

CM Revanth: చిరంజీవి విందుకు సీఎం రేవంత్.. అవార్డు రావడంపై అభినందనలు..

CM Revanth: చిరంజీవి విందుకు సీఎం రేవంత్.. అవార్డు రావడంపై అభినందనలు..

పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కలిశారు. పద్మవిభూషణ్ అవార్డు రావడంపై శుభాకాంక్షలు తెలిపారు.

Kishan Reddy: మోదీ తీసుకొచ్చిన నూతన విప్లవం ఇదే..

Kishan Reddy: మోదీ తీసుకొచ్చిన నూతన విప్లవం ఇదే..

పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య(Gaddam Sammaiah)ను కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) సన్మానించారు. నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక పీపుల్స్ పద్మా అవార్డులు ఇస్తున్నారని తెలిపారు.

Padma Vibhushan Award: చిరంజీవికి ‘భారతరత్న’ కూడా రావాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Padma Vibhushan Award: చిరంజీవికి ‘భారతరత్న’ కూడా రావాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

పద్మవిభూషణ్ అవార్డు రావడంతో మెగాస్టార్ చిరంజీవికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో గల చిరంజీవి ఇంటికి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లారు. చిరంజీవికి శాలువా కప్పి సత్కరించారు.

 Chandrababu: వెంకయ్య నాయుడు, చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు

Chandrababu: వెంకయ్య నాయుడు, చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ అవార్డు వరించింది. చిరంజీవి సినీ రంగంలో, వెంకయ్య నాయుడు రాజకీయాల్లో అసమాన సేవలు అందించారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయ పడ్డారు.

Padmavibhushan: మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి

Padmavibhushan: మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్: కేంద్రం ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Chiranjeevi: కోట్లాది మంది ఆశీస్సులు, అండగా సినీ కుటుంబం.. పద్మవిభూషణ్ అవార్డు రావడంపై చిరంజీవి

Chiranjeevi: కోట్లాది మంది ఆశీస్సులు, అండగా సినీ కుటుంబం.. పద్మవిభూషణ్ అవార్డు రావడంపై చిరంజీవి

పద్మవిభూషణ్ అవార్డు రావడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబం యొక్క అండదండలు, నీడలా నడిచే కోట్లాది మంది అభిమానుల ప్రేమ, అభిమానం వల్ల తాను ఈ స్థితిలో ఉన్నానని చెబుతున్నారు.

Padmavibhushan: వెంకయ్య, చిరంజీవిలకు శుభాకాంక్షలు తెలిపిన కిషన్ రెడ్డి

Padmavibhushan: వెంకయ్య, చిరంజీవిలకు శుభాకాంక్షలు తెలిపిన కిషన్ రెడ్డి

హైదరాబాద్: పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవిలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పద్మ అవార్డుకు ఎంపికైన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

Padma Awards: పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. తెలుగువాళ్లకు దక్కిన గౌరవం

Padma Awards: పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. తెలుగువాళ్లకు దక్కిన గౌరవం

భారతదేశంలోని అత్యున్నత పౌరపురస్కారమైన పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం రాత్రి ప్రకటించింది. మొత్తం 34 మందికి ఈ పురస్కారాలను ప్రకటించిన.. అందులో ముగ్గురు తెలుగువాళ్లు ఉండటం గర్వకారణం.

Padma Awards: వెంకయ్య, చిరంజీవిలకు పద్మ విభూషణ్ అవార్డులు

Padma Awards: వెంకయ్య, చిరంజీవిలకు పద్మ విభూషణ్ అవార్డులు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవీలను అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి