Home » Padma Awards
హైదరాబాద్: పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవిలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పద్మ అవార్డుకు ఎంపికైన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
భారతదేశంలోని అత్యున్నత పౌరపురస్కారమైన పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం రాత్రి ప్రకటించింది. మొత్తం 34 మందికి ఈ పురస్కారాలను ప్రకటించిన.. అందులో ముగ్గురు తెలుగువాళ్లు ఉండటం గర్వకారణం.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవీలను అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించింది.
బ్రిటన్ ప్రథమ మహిళ, ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్ (Rishi Sunak) సతీమణి అక్షత మూర్తి
మోదీ ప్రభుత్వం వచ్చాక తనకిక పద్మ అవార్డు రానే రాదనుకున్నానని ఆయన చెప్పారు. అయితే మోదీ తన అంచనాలు తప్పని నిరూపించారని షా రషీద్ అహ్మద్ ఖదారీ చెప్పారు.
రాష్టప్రతిభవన్లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులు అందజేశారు.
‘ప్రజల పద్మా’ల ఉద్యమం ప్రజల భాగస్వామ్యంలో సమూల మార్పులు తీసుకొచ్చిందని, ఈ ఉద్యమం నవ భారత నిర్మాణానికి
2023 ఏడాదికి గాను కేంద్ర హోంశాఖ ఈ సారి 106 మందికి పద్మ అవార్డులు (Padma Awards) ప్రకటించింది.
విభిన్న రంగాల్లో ప్రతిభపాఠవాలతో విశేష కృషి చేసిన మొత్తం 106 మందిని 2023- పద్మ అవార్డులతో (Padma Awards 2023) సత్కరించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆమోదముద్ర వేశారు. అందులో తెలుగువారు ఎవరంటే..
తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పద్మ అవార్డులు వచ్చాయంటే.. Central Govt Announce Padma Awards.. Telugu States Awards details