• Home » Ongole

Ongole

YSRCP: మాగుంటను వెంటాడిన వైఎస్ జగన్‌.. చివరి యత్నంగా ఇలా..?

YSRCP: మాగుంటను వెంటాడిన వైఎస్ జగన్‌.. చివరి యత్నంగా ఇలా..?

AP Elections 2024: కష్టాల్లో ఉన్నప్పుడు రారమ్మని పిలిచారు. అధికారంలోకి రాగానే ఎదురుదాడి ప్రారంభించారు. తొలుత ఆర్థిక వనరులపై దాడి. ఆ తర్వాత ఆయన మాటచెల్లకుండా అధికారులపై ఆంక్షలు. ఇంకోవైపు కేంద్రం నుంచి అభివృద్ధి పనులకు నిధులు తెస్తే రాష్ట్రా వాటా నిధులివ్వకుండా అడ్డుకోవడం. ఎదురువెళ్లి నమస్కరించినా అగౌరవపరిచి పొమ్మనకుండా పొగబెట్టడం. తాజాగా సోషల్‌ మీడియాలో పాపమంతా బీజేపీదే అన్న అసత్య ప్రచారాలకు దిగడం.

YS Jagan: పేదల సాక్షిగా పచ్చి అబద్ధాలు!

YS Jagan: పేదల సాక్షిగా పచ్చి అబద్ధాలు!

పేదల సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అలవోకగా పచ్చి అబద్ధాలను చెప్పారు. ఒంగోలులో నివాస స్థల పట్టాల పంపిణీపై హైకోర్టులో వైసీపీ నేత పిల్‌ వేయగా, చంద్రబాబే కోర్టుకు వెళ్లినట్లుగా జనాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.

CM Jagan: అక్కచెల్లెమ్మలను మిలీనియర్లుగా చేస్తున్నాం.. 20 లక్షల ఇళ్లు నిర్మించాం..

CM Jagan: అక్కచెల్లెమ్మలను మిలీనియర్లుగా చేస్తున్నాం.. 20 లక్షల ఇళ్లు నిర్మించాం..

రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇంటింటికీ అందించామని సీఎం జగన్ వెల్లడించారు. నేడు ఆయన ఒంగోలు బహిరంగ సభలో మాట్లాడుతూ.. గతంలో అందని నామినేటెడ్ పదవుల్ని చట్టం చేసి 50 శాతం పేదల చేతుల్లో పెట్టామన్నారు. ఎమ్మెల్యేలకు, ఐఎఎస్ అధికారులకు ఇచ్చే నిబంధనల ప్రకారమే పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నామని పేర్కొన్నారు.

CM Jagan: జగన్ సభ కోసం విద్యార్థులకు తిప్పలు..

CM Jagan: జగన్ సభ కోసం విద్యార్థులకు తిప్పలు..

ఒంగోలులో ఈ రోజు సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం జగన్ ఒంగోలు వస్తున్నారు. జగన్ బహిరంగ సభకి జనసమీకరణ కోసం ప్రైవేటు స్కూల్ బస్సులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పదవ తరగతి విద్యార్థులకు ఫ్రీ ఫైనల్, మిగిలిన విద్యార్థులకు ఈరోజు నుంచి ఎఫ్ఏ-4 ఎగ్జామ్స్ జరగనున్నాయి. బస్సులు లేక పోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు.

AP News: టీడీపీ రైతు సంఘం అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం

AP News: టీడీపీ రైతు సంఘం అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం

ఏపీ తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. కత్తితో విచక్షణా రహితంగా పొడిచిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.

Ongole court: బండ్ల గణేష్‌కు బిగ్ షాక్.. రూ.95 లక్షల జరిమానా.. ఏడాది జైలు శిక్ష

Ongole court: బండ్ల గణేష్‌కు బిగ్ షాక్.. రూ.95 లక్షల జరిమానా.. ఏడాది జైలు శిక్ష

సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు ఒంగోలు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనకు ఏడాది జైలుతో పాటు రూ.95 లక్షల జరిమానా విధించింది. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టుకి ఆయన నేడు హాజరయ్యారు.

Balineni: జగన్ - సజ్జలపై బాలినేని ఫైర్

Balineni: జగన్ - సజ్జలపై బాలినేని ఫైర్

ప్రకాశం జిల్లా: ఒంగోలు లోక్ సభ ఇన్చార్జ్‌గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియామకంపై బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. నిన్న చెవిరెడ్డికి పార్టీ బాధ్యతలు ఇచ్చేది లేదని బాలినేనికి చెప్పిన వైసీపీ పెద్దలు.. 24 గంటలు గడవకముందే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించారు.

Balineni Srinivas: వాళ్లకి లేని బాధ నాకెందుకు.. అధిష్టానం ఏది చెబితే అదే.. బాలినేని యూ టర్న్..

Balineni Srinivas: వాళ్లకి లేని బాధ నాకెందుకు.. అధిష్టానం ఏది చెబితే అదే.. బాలినేని యూ టర్న్..

Andhrapradesh: ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఒంగోలు పార్లమెంటు సీటు విషయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విశ్వప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా విజయవాడలోనే ఉంటూ అధిష్టానంతో చర్చలు జరిపారు.

YSRCP: బాలినేనితో గంటసేపు వైసీపీ పెద్దల మంతనాలు.. ఫైనల్‌గా ఏం తేల్చారంటే..?

YSRCP: బాలినేనితో గంటసేపు వైసీపీ పెద్దల మంతనాలు.. ఫైనల్‌గా ఏం తేల్చారంటే..?

Balineni Issue : మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారంతో వైసీపీకి పెద్ద చిక్కే వచ్చిపడినట్లయ్యింది.! వైసీపీలో ఉండాలంటే బాలినేని చెప్పిన వారికి టికెట్లు ఇవ్వాలి.. ఒకవేళ పార్టీ మారితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి అల్లకల్లోల్లమే..! దీంతో బాలినేని అలకబూనిన ప్రతిసారీ బుజ్జగించడం, మంతనాలు జరపడం లాంటివి అధిష్టానం చేస్తోంది. అయినా సరే తగ్గేదేలే అని.. కచ్చితంగా తాను చెప్పిన వారికే ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు...

AP Politics: రోజా ఒంగోలు ఎంపీగా పోటీచేస్తే.. ‘నగరి’ పరిస్థితేంటి.. ఇక్కడ్నుంచి పోటీ ఎవరు..!?

AP Politics: రోజా ఒంగోలు ఎంపీగా పోటీచేస్తే.. ‘నగరి’ పరిస్థితేంటి.. ఇక్కడ్నుంచి పోటీ ఎవరు..!?

Roja Contest As MP..? ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP 2024 Elections) సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీ (YSR Congress) నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్..! ఎప్పుడేం ప్రకటన వస్తుందో.. ఎక్కడ తమ సీటుకు ఎసరుపడుతుందో అని సిట్టింగులు టెన్షన్ టెన్షన్‌తోనే గడిపేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను వదలని సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy).. ఇప్పుడు మంత్రులకు కూడా స్థానచలనం చేస్తున్నారు. అది కూడా ఏ మాత్రం పరిచయం, సంబంధమే లేని జిల్లాలకు మారుస్తుండటంతో అవాక్కవుతున్న పరిస్థితి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి