Home » NRI
రియాద్ తెలుగు ప్రవాసీ సంఘం(టాసా) అధికారిక వెబ్సైట్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. సౌదీ అరేబియా రియాద్ నగరంలోని తెలుగు ప్రవాసీయుల సంఘమైన తెలుగు అసోసియెషన్ ఆఫ్ సౌదీ అరేబియా..
సంక్రాంతి సందర్భంగా స్విట్జర్లాండ్ తెలుగు ఎన్నారై ఫోరమ్ ప్రత్యేక ప్రొగ్రామ్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో స్విట్జర్లాండ్లో మొట్టమొదటి ఫ్రాంచైజీ ఆధారిత క్రికెట్ లీగ్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
డల్లాస్ లో జరిగిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) గవర్నింగ్ బోర్డ్ సమావేశంలో 2025 వ సంవత్సరానికి నూతన కార్యవర్గం ఏర్పాటయింది. చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. డల్లాస్ లో లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి సంస్థ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “సామాజిక చైతన్యం, సాహిత్యం, దశ, దిశ” అనే అంశంపై జరిగిన అంతర్జాల సాహిత్య చర్చా కార్యక్రమంలో తెలుగు సాహిత్యంలోని వివిధ సాహిత్య ఉద్యమాలపై సంపూర్ణ చర్చ జరిగింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
లోక్సభ ఎన్నికల అనంతరం ఎన్నికల సంఘం ఓ కీలక డేటాను విడుదల చేసింది. ఈ ప్రకారం విదేశాలలో నివసిస్తున్న భారతీయుల ఓటింగ్ గణాంకాలు షాకింగ్ నిజాలను బయటపెట్టాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఎన్ఆర్ఐ ఖతర్ విభాగం ఆధ్వర్యంలో అక్కడి టీడీపీ నేతలు ప్రత్యేక సమావేశంతో పాటు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, భీమిలి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశిష్ట అతిథిగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తదితరులు హాజరయ్యారు.
ప్రముఖ టాక్ షో ప్రయోక్త కిరణ్ ప్రభ సింగపూర్లో సందడి చేశారు. సింగపూర్కు చెందిన శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో కిరణ్ ప్రభ, కాంతి కిరణ్ దంపతులతో ఇష్టాగోష్టి, ఆత్మీయ అభినందన సమావేశం జరిగింది. స్థానిక సరిగమ బిస్ట్రో రెస్టారెంట్, లిటిల్ ఇండియాలో బుధవారం మధ్యాహ్నం ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది.
సంగీతరంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత పురస్కారంగా భావించే గ్రామీ పురస్కారన్ని నాలుగు పర్యాయాలు అందుకున్న మహానీయులు జాకీర్ హెస్సేన్ అని కొనియాడారు. ప్రపంచ ప్రఖ్యాత తబలా వాయిద్య విద్వాంసుడు, పద్మవిభూషణ్ జాకీర్ హుస్సేన్ మృతి ప్రపంచంలోని సంగీత ప్రియులందరికీ తీరని లోటని ..
ఆస్ట్రేలియాలో ఉంటున్న ఎన్ఆర్ఐ బ్యాంక్ ఖాతా నుంచి ఆయనకు తెలియకుండానే సుమారు 6.5 కోట్ల రూపాయలను ఇతర ఖాతాలకు మళ్లించి బ్యాంకు సిబ్బంది కొల్లగొట్టారని పోలీసులకు ఫిర్యాదు అందింది.
దేశ రాజకీయాల్లో ఎన్నో మార్పులు సంభవించాయని, దానికి అనుగుణంగా వామపక్ష పార్టీల్లో మార్పులు తీసుకురావల్సిన అవసరం ఉందన్నారు. భారత్లో సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికి..