• Home » NRI Organizations

NRI Organizations

TANA: తానా మహాసభలకు నందమూరి బాలయ్య రాక... టీజర్‌‌ను విడుదల చేసిన ఎంపీ రామ్మోహన్ నాయుడు

TANA: తానా మహాసభలకు నందమూరి బాలయ్య రాక... టీజర్‌‌ను విడుదల చేసిన ఎంపీ రామ్మోహన్ నాయుడు

అమెరికాలో ప్రతీ రెండేళ్లకు ఓసారి జరిగే తానా మహాసభలు.. ఈ ఏడాది జూలై నెలలో ఘనంగా జరగబోతున్నాయి. జూలై నెల 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు 23వ తానా మహాసభలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరవుతున్నారు.

NTR: బోస్టన్‌లో వైభవంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు

NTR: బోస్టన్‌లో వైభవంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు

బోస్టన్‌లో వైభవంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు

NTR: జర్మనీలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

NTR: జర్మనీలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

ఎన్నారై టీడీపీ జర్మనీ ఆధ్వర్యంలో జర్మనీలోని తెలుగు ప్రవాస భారతీయులు ఫ్రాంక్ఫర్ట్ (Frankfurt) నగరంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు మే 20 తారీఖున మినీ మహానాడు 2023 వేదికగా వైభవంగా నిర్వహించారు.

NRI: బే ఏరియాలో అంగ‌రంగ వైభ‌వంగా ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌లు!

NRI: బే ఏరియాలో అంగ‌రంగ వైభ‌వంగా ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌లు!

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న బే ఏరియాలో తెలుగు వారి ఆరాధ్య దైవం, తెలుగు తెర కృష్ణుడు, వెండితెర రాముడు తెలుగింటి అన్నగారు నంద‌మూరి తార‌క రామారావు శ‌త జ‌యంతి వేడుక అత్యంత ఘ‌నంగా జ‌రిగింది.

NRI: అమెరికాలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

NRI: అమెరికాలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

ఈ ఆదివారం జరగబోతున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా సన్నాహక సమావేశం, ఏర్పాట్లను తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన పర్యవేక్షించారు.

Tramadol Tablets: సౌదీలో తెలుగు యువకుడి బ్యాగ్‌లో ట్రామాడోల్ ట్యాబ్లెట్స్.. డాక్టర్లే వాడమన్నారన్నా వినని అధికారులు.. చివరకు..

Tramadol Tablets: సౌదీలో తెలుగు యువకుడి బ్యాగ్‌లో ట్రామాడోల్ ట్యాబ్లెట్స్.. డాక్టర్లే వాడమన్నారన్నా వినని అధికారులు.. చివరకు..

శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాసుపల్లి రాంబాబు అనే ఓ తెలుగు యువకుడు సౌదీలో జైలు పాలయ్యాడు. భారత్‌లోని డాక్టర్లు వాడమన్న ట్రామాడోల్ ట్యాబ్లెట్‌ను సౌదీకి వెళ్లినా వాడుతోంటే.. ఆ మాత్రలే అతడిని జైలు పాలు చేశాయి. ఆ తర్వాత అతడిని బెయిల్ పై విడుదల చేసినా.. సౌదీ దాటి వెళ్లకుండా ఆంక్షలు విధించడంతో అతడు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. ఏపీఎన్నార్టీ కోఆర్డినేటర్ సాయంతో ఎట్టకేలకు సమస్య పరిష్కారమయింది.

Gulf News: సౌదీలో మూత పడ్డ కంపెనీ.. రోడ్డున పడ్డ 150 మంది భారతీయులకు తెలుగు ప్రవాసుల ఆపన్నహస్తం..!

Gulf News: సౌదీలో మూత పడ్డ కంపెనీ.. రోడ్డున పడ్డ 150 మంది భారతీయులకు తెలుగు ప్రవాసుల ఆపన్నహస్తం..!

సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలోని ఒక ఫర్నిచర్ పరిశ్రమ మూతబడడంతో అందులో పని చేస్తున్న సుమారు 150 మంది భారతీయులు రోడ్డున పడ్డారు. తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్న ఆ భారతీయులను ఆదుకోవడానికి రియాధ్ నగరంలోని తెలుగు ప్రవాసీయులు ముందుకు వచ్చారు. రెండు నెలలకు సరిపడా ఆహార సామాగ్రిని ఆ ప్రవాసులకు అందించారు.

NRI: వంగూరి ఫౌండేషన్, వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ కవి సమ్మేళనం

NRI: వంగూరి ఫౌండేషన్, వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ కవి సమ్మేళనం

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా", "వంశీ ఇంటర్నేషనల్" "శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్", "శుభోదయం" సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, శనివారం సాయంత్రం "అంతర్జాతీయ కవిసమ్మేళనం" అద్వితీయంగా జరిగింది

Gulf News: స్వదేశానికి తిరిగొచ్చాక ప్రత్యేక పెన్షన్ ఇవ్వాలి.. కేంద్రమంత్రికి ప్రవాసుల విన్నపం..!

Gulf News: స్వదేశానికి తిరిగొచ్చాక ప్రత్యేక పెన్షన్ ఇవ్వాలి.. కేంద్రమంత్రికి ప్రవాసుల విన్నపం..!

రెండు రోజుల బహ్రెయిన్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి మురళీధరన్.. గురు, శుక్రవారాలలో ప్రవాసీ ప్రముఖులతో సమావేశమయ్యారు. ప్రవాసీ సంఘాలన్నీ కలిపి ఉమ్మడిగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గోన్నారు.

Saudi Arabia: సౌదీ పర్యటనలో కేంద్ర మంత్రి మురళీధరన్.. సమస్యలను ఏకరువు పెట్టిన తెలుగు ప్రవాసులు

Saudi Arabia: సౌదీ పర్యటనలో కేంద్ర మంత్రి మురళీధరన్.. సమస్యలను ఏకరువు పెట్టిన తెలుగు ప్రవాసులు

సొంతూరికి తీసుకెళ్లాల్సిన ప్రవాస భారతీయుడి మృతదేహం గురించి ఒకరు.. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు అందాల్సిన బకాయిల గురించి మరొకరు.. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌తో సమస్యలను చెప్పుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి