• Home » Notice

Notice

Kareena Kapoor: పుస్తకం తెచ్చిన కష్టాలు... కరీనా కపూర్‌కు లీగల్ నోటీసు

Kareena Kapoor: పుస్తకం తెచ్చిన కష్టాలు... కరీనా కపూర్‌కు లీగల్ నోటీసు

బాలీవుడ్ నటి కరీనాకపూర్‌ చిక్కుల్లో పడ్డారు. తన ప్రెగ్నసీకి చెందిన అనుభవాలతో రాసిన 'ప్రెగ్నన్సీ బైబిల్' అనే పుస్తకం ఈ చిక్కుల్ని తెచ్చిపెట్టింది. బుక్ టైటిల్‌లో 'బైబిల్' అనే పదం వాదటం తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందంటూ న్యాయవాది క్రిస్టోఫర్ ఆంథోని పిటిషన్ వేశారు. దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా కరీనాకపూర్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసు పంపింది.

CM Revanth: నా గడ్డ మీద నన్నే బెదిరిస్తావా.. రేవంత్ మాస్ వార్నింగ్

CM Revanth: నా గడ్డ మీద నన్నే బెదిరిస్తావా.. రేవంత్ మాస్ వార్నింగ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) ఢిల్లీ పోలీసులు (Delhi police) రెండు రోజుల క్రితం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) డీప్ ఫేక్ వీడియో (Deep fake Video) కేసులో భాగంగా సీఎం రేవంత్‌కు సమన్లు జారీ చేశారు. మే 1వ తేదీన హాజరుకావాల్సిందిగా ఢిల్లీ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

court: మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ న్యాయవాదికి షోకాజ్‌ నోటీసు

court: మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ న్యాయవాదికి షోకాజ్‌ నోటీసు

కదిరి, ఏప్రిల్‌ 26 : మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌కు న్యాయవాదిగా వ్యవహరిస్తూ వైసీపీ అభ్యర్థి మక్బుల్‌బాషా తరఫున నామినేషన్ల పరిశీలనకు వచ్చిన ప్రసాద్‌రెడ్డిపై టీడీపీ కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ తరఫు న్యాయవాది కే. ప్రభాకర్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు.

Lok Sabha Elections: హేమమాలినిపై అనుచిత వ్యాఖ్యలు.. సూర్జేవాలాకు ఈసీ నోటీసు

Lok Sabha Elections: హేమమాలినిపై అనుచిత వ్యాఖ్యలు.. సూర్జేవాలాకు ఈసీ నోటీసు

బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినిని కించపరచేలా వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలాకు ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు పంపింది. ఈనెల 11వ తేదీ సాయంత్ర 5 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆయనను ఆదేశించింది.

Election Commission: దిలీప్ ఘోష్, సుప్రియ శ్రీనేత్‌కు ఈసీ సీరియస్ వార్నింగ్

Election Commission: దిలీప్ ఘోష్, సుప్రియ శ్రీనేత్‌కు ఈసీ సీరియస్ వార్నింగ్

మహిళలను కించపరచే విధంగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ను ఎలక్షన్ కమిషన్ సోమవారంనాడు మందలించింది. వారికి షోకాజ్ నోటీసులు పంపింది.

Rahul Gandhi: ప్రభుత్వం మారగానే చర్యలు... కాంగ్రెస్‌కు రూ.1823 కోట్ల పన్ను నోటీసుపై రాహుల్

Rahul Gandhi: ప్రభుత్వం మారగానే చర్యలు... కాంగ్రెస్‌కు రూ.1823 కోట్ల పన్ను నోటీసుపై రాహుల్

రూ.1823 కోట్లు చెల్లించాలంటూ ఆదాయం పన్ను విభాగం నుంచి నోటీసు రావడంతో కాంగ్రెస్ పార్టీ గుర్రుమంటోంది. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ, ప్రభుత్వం మారిన తర్వాత తాము తప్పనిసరిగా ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Congress: కాంగ్రెస్‌కు ఐటీ విభాగం షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసు

Congress: కాంగ్రెస్‌కు ఐటీ విభాగం షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసు

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయం పన్ను అంశంలో ఆ పార్టీకి ఆదాయం పన్ను విభాగం శుక్రవారం నోటీసులు పంపింది. 2017-18, 2021-21 సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1,823 కోట్ల మేర పన్ను నోటీసులు ఇచ్చింది.

Phone Tapping Case.. బీఆర్ఎస్ కీలక నేతకు నోటీసులు..

Phone Tapping Case.. బీఆర్ఎస్ కీలక నేతకు నోటీసులు..

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్ కీలక నేత ఒకరు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇక అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో పశ్చిమ మండలం పోలీసులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

Viveka Murder Case: వివేక హత్య కేసులో మరో కీలక పరిణామం

Viveka Murder Case: వివేక హత్య కేసులో మరో కీలక పరిణామం

హైదరాబాద్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 8వ నిందితుడైన ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ అఫ్రూవర్‌గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు శుక్రవారం అనుమతించింది.

Lok Sabha Elections: మాట్లాడేటప్పుడు జాగ్రత్త... రాహుల్‌‌కు ఈసీ కీలక సూచన

Lok Sabha Elections: మాట్లాడేటప్పుడు జాగ్రత్త... రాహుల్‌‌కు ఈసీ కీలక సూచన

బహిరంగ ప్రసంగాల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం ) కీలక సూచన చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాహుల్ గత ఏడాది ''పనౌటి'' (చెడు శకునం), పిక్‌పాకెట్ అని సంబోధించారు. ఈ నేపథ్యంలో రాహుల్‌కు మార్చి 1న ఈసీ తాజా సూచనలు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి