Home » North Korea
ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తర్వాత ఆయన కుమార్తె కిమ్ జు యే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. రెండేళ్ల క్రితం బహిరంగంగా కనిపించిన ఆమె తాజాగా మళ్లీ కనిపించారు. తల్లిదండ్రులతో కలిసి దేశ మాజీ నేతల సమాధులు ఉండే ప్రదేశం ‘కుమ్సుసన్’ స్మారకాన్ని ఆమె సందర్శించింది. గత మూడేళ్ల నుంచి తండ్రి కిమ్జోంగ్ ఉన్తో పాటు కిమ్ జు యే వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటోంది.
కిమ్కు సంబంధించిన ప్రైవేటు సమాచారాన్ని నిరోధించేందుకు ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని అమర్చాలని అగ్రరాజ్యం భావించింది. అత్యంత రహస్యంగా ఒసామా బిన్ లాడెన్ను మట్టుబెట్టిన నేవీ సీల్ టీమ్ 6 రెడ్ స్క్వాడ్రన్కు ఈ బాధ్యత అప్పగించింది.
డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ద్వైపాక్షిక సమావేశం జరపాలని ప్లాన్ చేస్తున్నారు. అటు, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో కూడా మరోసారి..
చైనా పర్యటన కోసం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సోమవారం సాయంత్రం ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ రైల్లో బయలుదేరారు. నేటి సాయంత్రం ఆయన చైనాకు చేరుకోనున్నారు. అక్కడి మిలిటరీ పరేడ్ను పుతిన్, జిన్పింగ్తో కలిసి వీక్షించనున్నారు.
ఉత్తర కొరియా గురించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇటీవల, చైనా సరిహద్దు సమీపంలో ఓ రహస్య క్షిపణి స్థావరం నిర్మించిందని తెలిసింది. ఈ స్థావరం గురించి తెలిసిన అమెరికా సహా ఇతర దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు మరింత సహకారం అందించేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతోంది. ఉక్రెయిన్ మిలటరీ నిఘా వర్గాల సమాచారం మేరకు..
Operation Sindoor: నార్త్ కొరియా మద్దతుపై మీడియాలో, సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రపంచం మొత్తం ఒక తీరు.. మేము ఒక తీరు అనే నార్త్ కొరియా.. ఈ యుద్దంలో ఎవరికి సపోర్టు చేసే అవకాశం ఉంది..
ఉత్తర కొరియా అధ్యక్షుడిగా ఉన్న కిమ్ జోంగ్ ఉన్ పక్క దేశం విషయంలో వినూత్నంగా దాడి చేస్తున్నారు. దీంతో సరిహద్దు దేశమైన దక్షిణ కొరియాలోని ఓ గ్రామ ప్రజలు నిద్రకూడా పోవడం లేదని చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
సచ్ఛమైన నీటి గలగలతో అద్భుత పర్యాటక కేంద్రంగా అలరారుతున్న దక్షిణ కొరియా రాజధాని సియోల్లోని చంగ్ ఏ చంగ్ ఒకప్పుడు మురికి కూపంగా ఉండేదే! అయితే అది ఎంతంగా అంటే.. ఆ నదిని ‘క్యాన్సర్ ఆఫ్ సిటీ’ అని పిలిచేవారట!
ఉక్రెయిన్తో యుద్ధంలో పోరాడేందుకు రష్యాకు కిమ్ నేతృత్వంలోని ఉత్తర కొరియా సైనిక సహకారం అందిస్తోందా? అంటే... దక్షిణ కొరియా అవుననే అంటోంది.