• Home » Nizamabad

Nizamabad

PM Modi: బోధన్ ఆర్‌వోబీ, జడ్చర్ల అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi: బోధన్ ఆర్‌వోబీ, జడ్చర్ల అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.

Children Kidnap: హిజ్రాపై స్థానికుల దాడి.. తీవ్రగాయాలతో మృతి, ఎందుకంటే..?

Children Kidnap: హిజ్రాపై స్థానికుల దాడి.. తీవ్రగాయాలతో మృతి, ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చిన్న పిల్లల కిడ్నాప్ వ్యవహారం హాట్ టాఫిక్‌గా మారింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠా పిల్లలను ఎత్తుకెళుతుందని జనం భయాందోళనకు గురవుతున్నారు. నిజామాబాద్‌లో ఓ హిజ్రాను అనుమానించి దాడి చేశారు.

MP Arvind: మూడో సారి కూడా బీజేపీదే విజయం

MP Arvind: మూడో సారి కూడా బీజేపీదే విజయం

Telangana: బీజేపీలో ఘర్ వాపసి నడుస్తోందని.. బీజేపీలో పోటీ ఎక్కువగా ఉంటుందని ఎంపీ అర్వింద్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు.

TS News: కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో ఎలుకల ఘటనపై అధికారుల చర్యలు

TS News: కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో ఎలుకల ఘటనపై అధికారుల చర్యలు

కామారెడ్డి జిల్లా: ఏరియా ఆసుపత్రిలో ఎలుకల ఘటనపై అధికారుల చర్యలు చేపట్టారు. పేషెంట్‌ను ఎలుకలు కొరికిన ఘటనలో ఇద్దరు వైద్యులు, నర్సుపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్‌ పరిశీలనకు రాగ జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం వివరణ కోరింది.

Telangana: దారుణం.. మహిళను వివస్త్రగా చేసి దాడి.. అంతటితో ఆగకుండా..

Telangana: దారుణం.. మహిళను వివస్త్రగా చేసి దాడి.. అంతటితో ఆగకుండా..

సహజీవనం చేస్తోందన్న కారణంతో ఓ మహిళపై దాడి జరిగిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారం మండలంలో జరిగింది. అంతటితో ఆగకుండా మహిళను వివస్త్రగా చేసి కళ్లల్లో కారం కొట్టారు.

Republic Day: నిజామాబాద్‌లో రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా

Republic Day: నిజామాబాద్‌లో రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా

Telangana: జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరూవాడా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. జిల్లా కేంద్రంలోని పెరేడ్ గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Nizamabad: లోక్‌సభ ఎన్నికల తరువాత దేశంలో రామరాజ్యం: ధర్మపురి అరవింద్

Nizamabad: లోక్‌సభ ఎన్నికల తరువాత దేశంలో రామరాజ్యం: ధర్మపురి అరవింద్

లోక్‌సభ ఎన్నికల తరువాత దేశంలో రామరాజ్యం రాబోతోందని ఎంపీ ధర్మపురి అరవింద్(Dharmapuri Arvind) అన్నారు. నిజామాబాద్‌లో ఆయన గురువారం మాట్లాడుతూ.. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవ సందర్భంగా జనవరి 22న ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించాలని కోరారు.

Nizamabad: సినీ ఫక్కీలో ఘటన.. ప్రైవేటు బస్సులో నుంచి రూ.13లక్షలు చోరీ..

Nizamabad: సినీ ఫక్కీలో ఘటన.. ప్రైవేటు బస్సులో నుంచి రూ.13లక్షలు చోరీ..

నిజామాబాద్ లో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. ప్రైవేట్ బస్సు లో నుంచి రూ.13 లక్షలను దుండగులు ఎత్తుకెళ్లారు.

Minister Jupalli: సాదుల రాములును బీఆర్ఎస్ నేతలు పగతో హత్యచేశారు

Minister Jupalli: సాదుల రాములును బీఆర్ఎస్ నేతలు పగతో హత్యచేశారు

బీఆర్ఎస్ ( BRS ) శ్రేణులు కాంగ్రెస్ ( Congress ) నేత సాదుల రాములుతో తీవ్ర ఘర్షణకు దిగారని.. ఈఘర్షణలో రాములుని కక్షతో హత్యచేశారని రాష్ట్ర ఎక్సైజ్ & టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao ) ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం నాడు నిజామాబాద్ జిల్లాలోని నసూర్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో న్యూఇయర్ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకల్లో నాయకులు పాల్గొన్నారు.

TS News: న్యూఇయర్ వేడకల్లో ఘర్షణ.. కాంగ్రెస్ నేత మృతి

TS News: న్యూఇయర్ వేడకల్లో ఘర్షణ.. కాంగ్రెస్ నేత మృతి

Telangana: జిల్లాలోని నసురుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో న్యూ ఇయర్ వేడుకల్లో ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి