• Home » Nizamabad

Nizamabad

CM Revanth : కేసీఆర్‌.. రైతు ఖాతాలు చూడు

CM Revanth : కేసీఆర్‌.. రైతు ఖాతాలు చూడు

‘‘కేసీఆర్‌.. రైతుభరోసా వచ్చిందో రాలేదో.. ఏ రైతు ఖాతాలోనైనా చూడు. ఈ నెల 9లోపు రైతుభరోసా వేస్తానని.. వేయలేకపోతే అమరవీరుల స్తూపం వద్ద

Lok Sabha Election 2024: నేను ఎన్ని కేసులు పెట్టినా భయపడను..  బీజేపీకి సీఎం రేవంత్ మాస్ వార్నింగ్

Lok Sabha Election 2024: నేను ఎన్ని కేసులు పెట్టినా భయపడను.. బీజేపీకి సీఎం రేవంత్ మాస్ వార్నింగ్

బీజేపీ ప్రభుత్వం తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాస్ వార్నింగ్ ఇచ్చారు. పసుపు బోర్డు కోసం ఇక్కడి రైతులు దీక్ష చేసినప్పుడు వచ్చానని అన్నారు. వారు ఇచ్చిన సహకారంతో పీసీసీ అధ్యక్షుడినయ్యానని గుర్తుచేశారు. నిజామాబాద్ లోని ఆర్మూర్‌లో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

BRS Chief KCR  : ప్రాంతీయ పార్టీల సంకీర్ణమే

BRS Chief KCR : ప్రాంతీయ పార్టీల సంకీర్ణమే

ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు జాతీయస్థాయిలో పూర్తి మెజారిటీ రాదని.. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడానికే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. సోమవారం రాత్రి నిజామాబాద్‌ కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన

Telangana Elections: జోష్‌ కొరవడడంతో పార్టీల కేడర్‌లో నిరుత్సాహం

Telangana Elections: జోష్‌ కొరవడడంతో పార్టీల కేడర్‌లో నిరుత్సాహం

అప్పుడేమో.. ప్రత్యర్థి పార్టీల్లో పలుకుబడి ఉన్నవారైతే పిలిచి మరీ కండువాలు! వీధివీధినా ఆత్మీయ సమ్మేళనాలు! దావత్‌లతో రాత్రింబవళ్లు మందు పార్టీలు! ఖర్చుకు లెక్కే లేదు! గడపగడపకూ నాయకులు! ఓటరన్నకు వంగివంగి దండాలు..!

Road Accident: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..

Road Accident: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..

కామారెడ్డి జిల్లా: తాడ్వాయి మండలం, దేవాయిపల్లి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రమాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్(45) మృతి చెందారు.

Kavitha: కవితకు 'ఈడీ' మరో ఊహించని షాక్!

Kavitha: కవితకు 'ఈడీ' మరో ఊహించని షాక్!

Kavitha Arrest: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) ఈడీ ఇప్పట్లో వదిలేలా లేదు.!. లెక్కలు తేల్చాల్సిందేనని గట్టిగానే ఉన్నారు అధికారులు. ఇప్పటికే ఈడీ సమన్లు ఇవ్వడం, విచారణ, అరెస్ట్.. కస్టడీ.. మళ్లీ సోదాలు ఇలా వరుస షాకులిచ్చిన అధికారులు త్వరలో మరో కీలక పరిణామంతో తెలంగాణలోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది..

PM Modi: కవిత అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన మోదీ.. ఆ ఇద్దరికీ వార్నింగ్..!

PM Modi: కవిత అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన మోదీ.. ఆ ఇద్దరికీ వార్నింగ్..!

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను ఓడించి తెలంగాణ వికాసం కోసం బీజేపీకి ఓటు వేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాలలో జరిగిన విజయసంకల్ప సభలో మోదీ మాట్లాడారు. తెలంగాణలో బీజేపీకి రోజురోజుకి ఆదరణ పెరుగుతోందన్నారు. మే13న తెలంగాణ ప్రజలు చరిత్ర సృష్టిస్తారని.. వికాసం కోసం బీజేపీకి ఓటు వేయాలన్నారు.

PM Modi: జగిత్యాలలో మోదీ అదిరిపోయే స్పీచ్..!

PM Modi: జగిత్యాలలో మోదీ అదిరిపోయే స్పీచ్..!

Modi Public Meeting In Jagtial హ్యాట్రిక్ కొట్టాల్సిందే.. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాల్సిందేనని ప్రధాని మోదీ వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణకు విచ్చేసిన మోదీ.. రాష్ట్రంలో ఎక్కువ పార్లమెంట్ స్థానాలను దక్కించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు..

 TG Politics: లోక్‌సభ ఎన్నికల తర్వాత.. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్.. ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

TG Politics: లోక్‌సభ ఎన్నికల తర్వాత.. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్.. ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు కాబోతుందని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడారు. వంద రోజుల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందన్నారు.

MP Arvind:  ఆ విషయంలో హిందువులను విస్మరించిన కాంగ్రెస్

MP Arvind: ఆ విషయంలో హిందువులను విస్మరించిన కాంగ్రెస్

నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) కమిటీలకే పరిమితమైందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind) అన్నారు. శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కమిటీల్లో ఉండటం తప్ప ఫ్యాక్టరీ కోసం చేసిందేమీ లేదని మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి