• Home » Nitish Kumar

Nitish Kumar

Rahul Gandhi: బిహార్‌ను నేరాల రాజధానిగా మార్చేశారు

Rahul Gandhi: బిహార్‌ను నేరాల రాజధానిగా మార్చేశారు

వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా తన నివాసం వద్ద దారుణ హత్యకు గురయ్యారు. ఖేమ్కా కారు దిగుతుండగా బైక్‌పై వచ్చిన అగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఖేమ్కా మృతి చెందారు. ఖేమ్కాకు మగధ్ ఆసుపత్రి, పలు పెట్రోల్ పంప్‌లు ఉన్నాయి.

Punaura Dham Janki Mandir: సీతమ్మ వారి ఆలయానికి రూ.882 కోట్లు

Punaura Dham Janki Mandir: సీతమ్మ వారి ఆలయానికి రూ.882 కోట్లు

సీతమ్మ వారి జన్మస్థలమైన పునౌరా థామ్ సీతామఢి సర్వోతోముఖాభివృద్ధికి రూ.882.87 కోట్లతో సమగ్ర ప్లాన్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉందని నితీష్ కుమార్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.

Bihar: బిహార్‌లో పెన్షన్‌ మొత్తం రూ.1,100కు పెంపు

Bihar: బిహార్‌లో పెన్షన్‌ మొత్తం రూ.1,100కు పెంపు

బిహార్‌లో వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు ఇస్తున్న పెన్షన్లను భారీగా పెంచుతున్నట్టు శనివారం ముఖ్యమంత్రి నీతీష్‌ కుమార్‌ ప్రకటించారు.

Nitish Kumar: ఎన్నికల ముందు భారీ పెన్షన్ గిఫ్ట్.. మూడు రెట్లు పెంచిన సీఎం

Nitish Kumar: ఎన్నికల ముందు భారీ పెన్షన్ గిఫ్ట్.. మూడు రెట్లు పెంచిన సీఎం

బీహార్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కీలక ప్రకటన చేసింది. సామాజిక భద్రతా పెన్షన్ స్కీం కింద వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు ఇప్పుడు ప్రతి నెలా రూ. 400కు బదులుగా రూ. 1100 పెన్షన్ లభిస్తుందని సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar) అన్నారు.

PM Modi Bihar Tour: రూ.48,520 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం

PM Modi Bihar Tour: రూ.48,520 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం

బిహార్ లో రెండో రోజు పర్యటిస్తున్న ప్రధాని మోదీ రూ.50వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కరకట్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అనేక విషయాలపై ప్రసంగించారు.

Nitish Kumar: ఫ్లవర్ పాట్‌తో స్వాగతం పలికితే.. నితీష్ ఏం చేశారో చూడండి

Nitish Kumar: ఫ్లవర్ పాట్‌తో స్వాగతం పలికితే.. నితీష్ ఏం చేశారో చూడండి

బీహార్ సీఎం నితీష్ కుమార్ అడపాదడపా పబ్లిక్ కార్యక్రమాల్లో తనదైన ప్రత్యేక శైలి ప్రదర్శిస్తుంటారు. ఇది అక్కడున్న వారికి తొలుత ఆశ్చర్యం కలిగించినా ఆ తర్వాత వాతావరణం నవ్వులతో ఆహ్లాదకరంగా మారిపోతుంటుంది.

Mallikarjun Kharge: నితీష్‌ది కుర్చీల గోల.. వారిది అవకాశవాద కూటమి: ఖర్గే

Mallikarjun Kharge: నితీష్‌ది కుర్చీల గోల.. వారిది అవకాశవాద కూటమి: ఖర్గే

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడాది క్రితం ఇచ్చిన వాగ్దానం ఏమైందని ఖర్గే నిలదీశారు. 2015 ఆగస్టు 15న బీహార్‌కు రూ.1.25 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని ప్రధాన మంత్రి ప్రకటించారని, ఆ సంగతేమిటని నితీష్ కుమార్‌ను రాష్ట్ర ప్రజలు నిలదీయలని పేర్కొన్నారు.

Bihar: మా నాన్నే మళ్లీ సీఎం, నో డౌట్

Bihar: మా నాన్నే మళ్లీ సీఎం, నో డౌట్

నితీష్ కుమార్ ఆరోగ్యంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను నిషాంత్ కొట్టివేశారు. నితీష్ కుమార్ 100 శాతం ఆరోగ్యంగా, పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నారనీ, ప్రజలు కూడా స్వయంగా చూడొచ్చని చెప్పారు.

Khelo India Youth Games 2025: ఖేలో ఇండియా యూత్ గేమ్స్.. ఆటకు రాజకీయాలకు గట్టి లింక్

Khelo India Youth Games 2025: ఖేలో ఇండియా యూత్ గేమ్స్.. ఆటకు రాజకీయాలకు గట్టి లింక్

Bihar Assembly Elections: రాజకీయాలకు క్రీడలకు విడదీయరాని అనుబంధం ఉంది. చాలా మంది స్పోర్ట్ స్టార్ట్స్ పాలిటిక్స్‌లోకి వచ్చి మంచి సక్సెస్ అయ్యారు. అయితే రాజకీయల కోసం క్రీడల్ని వాడుకోవడం, పొత్తులపై స్పష్టత ఇచ్చేందుకు పాలిటిక్స్‌ను యూజ్ చేయడం మాత్రం ఎక్కడా చూసుండరు. ఇది బిహార్‌లో చోటుచేసుకుంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

Nitish Kumar: నితీష్‌ను ఆ పదవిలో చూడాలనుంది.. బీజేపీ నేత బిగ్ స్టేట్‌మెంట్

Nitish Kumar: నితీష్‌ను ఆ పదవిలో చూడాలనుంది.. బీజేపీ నేత బిగ్ స్టేట్‌మెంట్

చౌబే తరహాలో పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నితీష్ కుమర్ ఉపరాష్ట్రపతి కావాలనేది తన కోరక అని సుశీల్ కుమార్ మోదీ వంటి పలువురు బీజేపీ నేతలు చెప్పారు. రాజ్యాంగ ఉన్నత పదవికి తన పేరు పరిశీలించ లేదని నితీష్ 2022లో ఎన్డీయేను విడిచిపెట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి