Home » New Parliament Building
ఈరోజుతో పాత పార్లమెంట్ భవనం సేవలు ముగిశాయి. రేపటి (మంగళవారం) నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. భారత చట్ట సభ్యులు రేపు పార్లమెంట్ మారబోతున్నారు. ఈ నేపథ్యంలోనే..
కొత్త పార్లమెంట్ భవనం నిర్మించినప్పటి నుంచి పాత భవనం సంగతేంటి? అనే ప్రశ్న అందరినీ కలచివేస్తూ వస్తోంది. ఇక రేపటి (మంగళవారం) నుంచి కొత్త భవనానికి పార్లమెంట్ కార్యకలాపాలు మారనున్న నేపథ్యంలో..
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల(Parliament Special Sessions) పేరుతో బీజేపీ(BJP) డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) విమర్శంచారు. బీజేపీని విమర్శిస్తూ ఆయన ఎక్స్(X) లో పోస్ట్ చేశారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ స్పెషల్ సెషన్స్ ని నిర్వహిస్తుండటం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కారణం.. ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్ డీఏ కూటమి జమిలీ ఎన్నికలకు వెళ్లనుందనే ఊహాగానాలు. ఈ క్రమంలో సెప్టెంబర్ 13న పార్లమెంట్ సమావేశాలను సంబంధించిన అజెండాను లోక్ సభ, రాజ్య సభ వేర్వేరుగా విడుదల చేసాయి.
అత్యాధునిక హంగులతో నిర్మించిన కొత్త పార్లమెంటు భవనంలో తొలి సమావేశాలు వచ్చే వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ అమృతకాల్లో కొత్త అంశం కూడా చోటుచేసుకోనుంది. లోక్సభ, రాజ్యసభ సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలులోకి రానుంది.
‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ (One Nation-One Election) కోసం కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ (Ram Nath Kovind) అధ్యక్షతన ఓ కమిటీని శుక్రవారం ఏర్పాటు చేసింది.
అత్యంత ఆధునికంగా నిర్మించిన నూతన పార్లమెంటు భవనంలో అన్ని రకాల సదుపాయాలతోపాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా ఉన్నాయి. హైటెక్ కృత్రిమ మేధాశక్తితో కూడిన పరికరాలు ఈ భవనంలోకి ప్రవేశించే పార్లమెంటు సభ్యులు, అధికారులు, సిబ్బందిని గుర్తించి, లోనికి పంపిస్తాయి.
అవును.. తెలంగాణ సీఎం కేసీఆర్ను (CM KCR) బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు (MP Nama Nageswara Rao) చిక్కుల్లోకి నెట్టారు.! దీంతో.. ఒకే ఒక్క ప్రశ్నతో పార్లమెంట్ వేదికగా బీఆర్ఎస్ (BRS) పరువు పోయినట్లయ్యింది..! ఏదో చెప్పాలని చెప్పబోతే.. అసలుకే ఎసరొచ్చినట్లయ్యింది.!..
జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. గత కొద్ది కాలంగా జమిలి ఎన్నికలపై దేశ వ్యాప్తంగా రకరకాలైన చర్చలు, ఊహాగానాలు నడుస్తున్నాయి. వీటికి ఫుల్స్టాప్ పెడుతూ పార్లమెంట్ వేదికగా కేంద్రం స్పష్టమైన ప్రకటన వెల్లడించింది. జమిలీ ఎన్నికలు ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహించడం కష్టమని పార్లమెంటు సాక్షిగా తేల్చిచెప్పేసింది.
తెలుగు రాష్ట్రాల (Telugu States) మధ్య పెండింగ్ అంశాలపై (Pending Issues) పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం (Central Govt) కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకూ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏపీకి..