• Home » New Delhi

New Delhi

లోక్‌సభ స్థానాల పునర్విభజన వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు: కేంద్ర న్యాయశాఖ మంత్రి

లోక్‌సభ స్థానాల పునర్విభజన వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు: కేంద్ర న్యాయశాఖ మంత్రి

దేశంలో మహిళా రిజర్వేషన్ల అమలు, లోక్‌సభ స్థానాల పునర్విభజన విషయంలో ఏ రాష్ట్రం కూడా తన ప్రాతినిధ్యాన్ని కోల్పోదని, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌ లోక్‌సభలో భరోసా ఇచ్చారు.

ఢిల్లీలో 20 మంది కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల మకాం.. డీకే హెచ్చరిక

ఢిల్లీలో 20 మంది కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల మకాం.. డీకే హెచ్చరిక

కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో కాంగ్రెస్‌కు చెందిన సుమారు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హస్తినకు చేరుకుని లాబీయింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. వీరంతా కర్ణాటక భవన్‌లో మకాం చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం.

21వ శతాబ్దం మహిళలదే.. కొత్త చరిత్రను లిఖించనున్నాం: మోదీ

21వ శతాబ్దం మహిళలదే.. కొత్త చరిత్రను లిఖించనున్నాం: మోదీ

మహిళా రిజర్వేషన్ చట్టంతో ముడిపడిన సవరణ బిల్లు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ముందుకు వస్తోందని, రిజర్వేషన్ బిల్లు మహిళలకు సమర్పిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 21వ శతాబ్దంలో అతి కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నామని, పార్లమెంటు కొత్త చరిత్రను లిఖించేందుకు చేరువలో ఉందని చెప్పారు.

లెబనాన్‌‌పై దాడులు.. పెద్దఎత్తున  పౌరుల మరణాలపై భారత్ ఆందోళన

లెబనాన్‌‌పై దాడులు.. పెద్దఎత్తున పౌరుల మరణాలపై భారత్ ఆందోళన

లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు మరణించినట్టు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

యుద్ధ సమయంలో 'గల్ఫ్ దేశాల' సాయం మరువలేనిది.. 'మన్ కీ బాత్' లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

యుద్ధ సమయంలో 'గల్ఫ్ దేశాల' సాయం మరువలేనిది.. 'మన్ కీ బాత్' లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ప్రస్తుత యుద్ధ సమయంలో 'గల్ఫ్ దేశాల' సాయం మరువలేనిదని ప్రధాని మోదీ అన్నారు. ఈ కష్టకాలంలో భారత ప్రయోజనాలకు, ముఖ్యంగా చమురు సరఫరా, భారతీయుల భద్రతకు సహకరిస్తున్న గల్ఫ్ దేశాలకు మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.

సీఎంలతో సమావేశమైన మోదీ.. ఇంధన సంక్షోభం, రాష్ట్రాల సన్నద్ధతపై సమీక్ష

సీఎంలతో సమావేశమైన మోదీ.. ఇంధన సంక్షోభం, రాష్ట్రాల సన్నద్ధతపై సమీక్ష

పశ్చిమాసియాలో ఘర్షణలు, హోర్ముజ్ జలసంధి మూసివేత భయాల కారణంగా అంతర్జాతీయ సంక్షోభం తలెత్తడంతో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

దారుణం.. ఫ్రెండ్ కళ్లముందే తుపాకీతో ఛాతిలో కాల్చుకుని..

దారుణం.. ఫ్రెండ్ కళ్లముందే తుపాకీతో ఛాతిలో కాల్చుకుని..

ఢిల్లీలో తాజాగా దారుణం వెలుగు చూసింది. ఒక వ్యక్తి తనని తాను తుపాకీతో కాల్చుకుని మరణించాడు. అతడి స్నేహితుడి కళ్లముందే కుప్పకూలిపోయాడు.

మాంచెస్టర్‌కు బయలుదేరి ఢిల్లీకి యూటర్న్ తీసుకున్న ఇండిగో

మాంచెస్టర్‌కు బయలుదేరి ఢిల్లీకి యూటర్న్ తీసుకున్న ఇండిగో

విమాన ప్రయాణికులకు దిగ్భ్రాంతి కలిగించే ఘటన సోమవారంనాడు చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మాంచెస్టర్‌కు బయలుదేరిన ఇండిగో ఫ్లయిట్ 6E33 బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ అనూహ్యంగా గాలిలో ఉండగానే 'యూటర్న్' తీసుకుని వెనక్కి తిరిగొచ్చింది.

భారత్ ఎప్పుడూ శాంతియుత పరిష్కారాన్నే కోరుకుంటుంది: ప్రధాని మోదీ

భారత్ ఎప్పుడూ శాంతియుత పరిష్కారాన్నే కోరుకుంటుంది: ప్రధాని మోదీ

పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆందోళన వ్యక్తం చేశారు. దౌత్యం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్నదే ఇండియా నిశ్చితాభిప్రాయమని అన్నారు.

న్యాయవ్యవస్థలో అవినీతి పేరిట పాఠ్యాంశం! ఎన్‌సీఈఆర్‌టీ బుక్‌పై సుప్రీం కోర్టు నిషేధం

న్యాయవ్యవస్థలో అవినీతి పేరిట పాఠ్యాంశం! ఎన్‌సీఈఆర్‌టీ బుక్‌పై సుప్రీం కోర్టు నిషేధం

న్యాయవ్యవస్థలో అవినీతి పేరిట ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకంలో పాఠ్యాంశాన్ని చేర్చడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పుస్తకంపై నిషేధాన్ని విధించింది. ఎన్‌సీఈఆర్‌టీ చైర్మన్, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి