Home » Nepal
నేపాల్ దేశంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. నేపాల్ దేశంలోని జాజర్ కోట్ జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంపం కారణంగా సంభవించిన భారీ భూకంపం వల్ల 69 మంది మరణించారు.
పదేళ్ల తర్వాత ఐసీసీ టోర్నీ కోసం నేపాల్ అర్హత సాధించింది. 2024లో జరిగే టీ20 ప్రపంచకప్లో నేపాల్ తలపడనుంది. పొట్టి ప్రపంచకప్కు అర్హత సాధించడం నేపాల్కు ఇది రెండో సారి.
నేపాల్(Nepal)లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. 7.25 నిమిషాలకు ఈ భూకంపం(Earthquake) ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 6.1గా నమోదైంది.
ఏషియన్ గేమ్స్లో భాగంగా నేపాల్, మంగోలియా మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్లో ప్రపంచ రికార్డులు బదలయ్యాయి. ఈ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన నేపాల్ బ్యాటర్లు కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్.. టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ రికార్డులను బద్దలుకొట్టారు.
పాకిస్థాన్పై 103 పరుగులకే ఆలౌటైన నేపాల్ టీమిండియాపై మాత్రం గౌరవప్రదమైన ప్రదర్శన చేసింది. 50 ఓవర్లు ఆడాలని పట్టుదల ప్రదర్శించింది. కానీ చివరకు 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది.
సూపర్-4లో అడుగుపెట్టాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో అటు టీమిండియా, ఇటు నేపాల్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే నేపాల్ ఓపెనర్లు ఇచ్చిన సులభమైన మూడు క్యాచ్లను మన ఆటగాళ్లు నేలపాలు చేశారు.
ఆసియాకప్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో నేపాల్ భారీ తేడాతో ఓటమి పాలైంది. దీంతో టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా తమ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు అర్ణ బీర్ కంపెనీ నజరానా ప్రకటించింది.
ఆసియాక్పలో(Asia cup) తమ చివరి గ్రూప్ మ్యాచ్నకు టీమిండియా(Team India) సిద్ధమైంది. పాకిస్థాన్తో జరిగిన తొలి పోరుకు వరుణుడు అడ్డుపడడంతో ఎలాంటి ఫలితం తేలకపోగా ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. దీంతో ఇదివరకే నేపాల్(Nepal)పై విజయం సాధించిన పాక్ మూడు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ నుంచి సూపర్-4(Super-4)కు అర్హత సాధించింది.
బుధవారం నాడు ఆసియా కప్లో ప్రారంభ మ్యాచ్ చప్పగా ముగిసింది. ఆతిథ్య పాకిస్థాన్, నేపాల్ మధ్య 30 వేల సామర్థ్యం ఉన్న ముల్తాన్ స్టేడియంలో జరిగింది. అయితే 3వేల మంది కూడా లేకపోవడంతో ముల్తాన్ స్టేడియం అంతా బోసిపోయింది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఈ మ్యాచ్ను ఉచితంగా స్ట్రీమింగ్ చేయగా.. ఏ దశలోనూ వ్యూయర్షిప్ సంఖ్య 15 లక్షలు దాటలేదు.
ముల్తాన్ వేదికగా నేపాల్తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (151), ఇఫ్తికార్ అహ్మద్ (109 నాటౌట్) సెంచరీలు బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్థాన్ ఆరు వికెట్ల నష్టానికి 342 పరుగులు సాధించింది.