• Home » NCERT

NCERT

Dharmendra Pradhan: ఎన్సీఈఆర్టీలో పేరు మార్పుపై అనవసర వివాదం సృష్టిస్తున్నారు: ధర్మేంద్ర ప్రదాన్

Dharmendra Pradhan: ఎన్సీఈఆర్టీలో పేరు మార్పుపై అనవసర వివాదం సృష్టిస్తున్నారు: ధర్మేంద్ర ప్రదాన్

ఎన్సీఆర్టీ(NCERT)లో పేరు మార్పుపై కొందరు అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మండిపడ్డారు. భారత్, ఇండియా మధ్య తేడా ఏం లేదని.. దీనిపై కొందరు కాంట్రవర్సీ చేస్తున్నారని ఆరోపించారు.

NCERT: ఎన్సీఈఆర్టీ సంచలన నిర్ణయం.. పుస్తకాల్లో ఆ పదం తొలగింపు

NCERT: ఎన్సీఈఆర్టీ సంచలన నిర్ణయం.. పుస్తకాల్లో ఆ పదం తొలగింపు

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పుస్తకాల్లో ఇండియా(INDIA) అనే పేరు వాడవద్దని ప్యానెల్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇండియా స్థానంలో భారత్ అనే పేరు మాత్రమే వాడాలని మార్గదర్శకాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రకారం.. ఇండియా అంటే భారత్ యూనియన్ అని నిర్వచించింది

Delhi University : ‘సారే జహా సే అచ్ఛా’ రచయిత ఇక్బాల్‌పై పాఠం సిలబస్ నుంచి తొలగింపు

Delhi University : ‘సారే జహా సే అచ్ఛా’ రచయిత ఇక్బాల్‌పై పాఠం సిలబస్ నుంచి తొలగింపు

‘సారే జహా సే అచ్ఛా’ గీత రచయిత మహమ్మద్ అల్లమ ఇక్బాల్‌పై పాఠాన్ని సిలబస్ నుంచి తొలగించాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. బీఏ ఆరో సెమిస్టర్‌లో ‘మోడర్న్

Syllabus Row: ఎన్‌సీఈ ఆర్‌టీ తొలిగించిన పాఠ్యాంశాలను స్టేట్ సిలబస్‌లో చేర్చేందుకు కేరళ నిర్ణయం

Syllabus Row: ఎన్‌సీఈ ఆర్‌టీ తొలిగించిన పాఠ్యాంశాలను స్టేట్ సిలబస్‌లో చేర్చేందుకు కేరళ నిర్ణయం

12వ తరగతి పాఠ్యపుస్తకాల్లోని కొన్ని భాగాలను తొలగించాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్..

NCERT : పదో తరగతి సిలబస్‌లో కొన్ని భాగాల తొలగింపుపై శాస్త్రవేత్తలు, విద్యావేత్తల ఆగ్రహం

NCERT : పదో తరగతి సిలబస్‌లో కొన్ని భాగాల తొలగింపుపై శాస్త్రవేత్తలు, విద్యావేత్తల ఆగ్రహం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి పాఠ్యాంశాల్లోని సైన్స్ సిలబస్ నుంచి జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఉపసంహరించాలని

తాజా వార్తలు

మరిన్ని చదవండి