• Home » National

National

PM Modi: ఆపరేషన్‌ సిందూర్‌ నుంచి  వారింకా తేరుకోలేదు

PM Modi: ఆపరేషన్‌ సిందూర్‌ నుంచి వారింకా తేరుకోలేదు

పాకిస్థాన్‌లో పేలుళ్లు సంభవిస్తే కాంగ్రెస్‌ ‘రాచకుటుంబా’నికి నిద్ర దూరమైందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు.

Supreme Court: తమిళనాట సర్‌ పనులు ఆపకుంటే ఈసీపై సుప్రీం కోర్టులో పిటిషన్‌

Supreme Court: తమిళనాట సర్‌ పనులు ఆపకుంటే ఈసీపై సుప్రీం కోర్టులో పిటిషన్‌

తమిళనాడులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ఆపకపోతే సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేయాలని డీఎంకే నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశం తీర్మానించింది.

ISRO successfully launched: సాహోరె బాహుబలి

ISRO successfully launched: సాహోరె బాహుబలి

భారత నేలపై నుంచి తొలిసారిగా అత్యంత బరువైన స్వదేశీ ఉపగ్రహం సీఎంఎ్‌స-3ను ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది.

Rahul Gandhi: మోదీని ఆడిస్తున్న పెద్ద వ్యాపారులు

Rahul Gandhi: మోదీని ఆడిస్తున్న పెద్ద వ్యాపారులు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అంటే భయపడటమే కాకుండా పెద్ద వ్యాపారవేత్తలు ఆడించినట్టల్లా ఆడుతున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

BREAKING: లారీని ఢీకొన్న టెంపో వాహనం, 18 మంది మృతి

BREAKING: లారీని ఢీకొన్న టెంపో వాహనం, 18 మంది మృతి

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Narayanan ISRO Chief: LVM3 సిరీస్‌లో ఇది 8వ విజయం: ఇస్రో ఛైర్మన్ నారాయణన్

Narayanan ISRO Chief: LVM3 సిరీస్‌లో ఇది 8వ విజయం: ఇస్రో ఛైర్మన్ నారాయణన్

'ఎల్‌వీఎం3-ఎం5' రాకెట్ CMS-05 శాటిలైట్ ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. ఇది ఎల్ వీఎం సిరీస్ లో 8వ విజయమని పేర్కొన్నారు. గతంలో చంద్రయాన్ - 3 ప్రయోగంలో LVM3 రాకెట్ విజయవంతంగా చంద్రుడి సౌత్ పోల్ పై ల్యాండర్, రోవర్ ని దింపిందని గుర్తు చేశారు.

PM Modi: సత్యసాయి సంజీవనీ హాస్పిటల్‌‌ను సందర్శించిన ప్రధాని మోదీ.. చిన్నారులతో ముచ్చట్లు

PM Modi: సత్యసాయి సంజీవనీ హాస్పిటల్‌‌ను సందర్శించిన ప్రధాని మోదీ.. చిన్నారులతో ముచ్చట్లు

రాయ్‌పూర్ సత్యసాయి సంజీవనీ ఆస్పత్రిని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నపిల్లల గుండె సంబంధ శస్త్రచికిత్సలకు ప్రత్యేకమైన ఈ ఆస్పత్రిలో ఆపరేషన్లు పూర్తయి ఆరోగ్యంగా ఉన్న చిన్నారులతో పీఎం సమావేశమయ్యారు.

PM Modi: ఛత్తీస్‌గఢ్ న్యూ అసెంబ్లీ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన మోదీ

PM Modi: ఛత్తీస్‌గఢ్ న్యూ అసెంబ్లీ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన మోదీ

ఛత్తీస్‌గఢ్‌తో తనకున్న అనుబంధాన్ని మోదీ వివరిస్తూ, తన కెరీర్‌ను మలుచుకోవడంలో రాష్ట్రం, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం ఎంతో ఉందని అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని, ఈ ఏడాది దేశానికి 'అమృత్ మహోత్సవ్' అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

Delhi Air Pollution: ఢిల్లీలో కొనసాగుతున్న వాయుకాలుష్యం

Delhi Air Pollution: ఢిల్లీలో కొనసాగుతున్న వాయుకాలుష్యం

ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. గాలి నాణ్యత సూచీ (AQI) ప్రమాదకర స్థాయిలో నమోదవుతోంది. తాజాగా శనివారం ఉదయం కూడా గాలి నాణ్యత సూచీ పేలవమైన స్థాయిలో నమోదైంది.

Indian Army Chief Warning: మళ్లీ పాక్ ఏదైనా మూర్ఖపు చర్యకు దిగితే.. భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్

Indian Army Chief Warning: మళ్లీ పాక్ ఏదైనా మూర్ఖపు చర్యకు దిగితే.. భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్

ఆపరేషన్ సిందూర్ ముగియలేదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ స్పష్టం చేశారు. పాక్ మరో మూర్ఖపు చర్యకు దిగితే తాము ఆపరేషన్ సిందూర్ రెండో రౌండ్‌కు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి