• Home » Narendra Modi

Narendra Modi

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం..  ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు..

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం.. ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు..

250వ అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడితో పాటు ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మెల్‌బోర్న్ పర్యటనకు ముందు ప్రధాని మోదీకి డెత్ వార్నింగ్

మెల్‌బోర్న్ పర్యటనకు ముందు ప్రధాని మోదీకి డెత్ వార్నింగ్

భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు వచ్చాయి.

ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం విజయ్ లేఖ

ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం విజయ్ లేఖ

తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన 'వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)' (VB-G RAM G) యాక్ట్, 2025లో కొన్ని సవరణలు చేయాలని సీఎం విజయ్ ఆ లేఖలో ప్రధానికి సూచించారు.

హిందూ మహాసముద్రం మనందరి ఇల్లు.. సీషెల్స్‌‌లో భారత్ 'మహాసాగర్' సంకల్పం

హిందూ మహాసముద్రం మనందరి ఇల్లు.. సీషెల్స్‌‌లో భారత్ 'మహాసాగర్' సంకల్పం

సీషెల్స్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, హిందూ మహాసముద్రంపై తనదైన ముద్ర వేశారు. 'మహాసాగర్' సంకల్పాన్ని తీసుకొచ్చారు. ఈ చరిత్రాత్మక సందర్భంలో ప్రధాని మోదీకి సీషెల్స్‌.. దేశ అత్యున్నత పురస్కారం ప్రదానం చేసింది.

ప్రధాని మోదీ సీషెల్స్‌ పర్యటన.. విక్టోరియాలో ఘన స్వాగతం..

ప్రధాని మోదీ సీషెల్స్‌ పర్యటన.. విక్టోరియాలో ఘన స్వాగతం..

భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్‌ వెళ్లారు. శనివారం సాయంత్రం సీషెల్స్‌ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది.

పశ్చిమాసియాలో భారత్ ప్రభావం తగ్గిపోయింది: సోనియా

పశ్చిమాసియాలో భారత్ ప్రభావం తగ్గిపోయింది: సోనియా

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, పాలస్తీనా, గాజా సంక్షోభంపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తప్పుబట్టారు. మోదీ వహిస్తున్న రాతి మౌనం దేశ ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తోందన్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ భేటీ..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ భేటీ..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్‌లో సమావేశమయ్యారు.

ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం: నారా లోకేశ్

ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం: నారా లోకేశ్

2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే సీఎం చంద్రబాబు నాయుడి ప్రధాన విజన్ అని లోకేశ్ వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టే ధ్యేయంగా ప్రభుత్వం అహర్నిశలూ శ్రమిస్తోందన్నారు.

ప్రపంచం మొత్తాన్ని యోగా ఒకే వేదికపైకి తెచ్చింది

ప్రపంచం మొత్తాన్ని యోగా ఒకే వేదికపైకి తెచ్చింది

ఈ ఏడాది 'ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా' అనే థీమ్‌తో అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని ప్రసిద్ధ రెడ్ రోడ్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

రీ-నీట్ ఎఫెక్ట్.. ప్రధాని మోదీ ప్రయాణం వాయిదా

రీ-నీట్ ఎఫెక్ట్.. ప్రధాని మోదీ ప్రయాణం వాయిదా

ఎన్‌టీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రీ-నీట్ నేడు ప్రారంభమైంది. ఢిల్లీలోని ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రధాని మోదీ తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి