• Home » Narendra Modi

Narendra Modi

500% tariff on India: భారత్‌పై 500 శాతం సుంకాలు.. కీలక బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్..

500% tariff on India: భారత్‌పై 500 శాతం సుంకాలు.. కీలక బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరో బాంబు వేసేందుకు రెడీ అవుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై ఏకంగా 500 శాతం సుంకాలు విధించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు కీలక బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

PM Modi: నూతన సంవత్సరంలో పట్టుదలతో ముందుకు సాగాలి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

PM Modi: నూతన సంవత్సరంలో పట్టుదలతో ముందుకు సాగాలి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

స్పష్టమైన లక్ష్యం, దృఢచిత్తంతో ముందడుగు వేస్తూ ఈ ఏడాది ప్రజలు తమ లక్ష్యాలను చేరుకోవాలని ప్రధాని మోదీ చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్ఫూర్తివంతమైన సంస్కృత శ్లోకాలను షేర్ చేశారు.

Pariksha Pe Charcha: గిన్నిస్ రికార్డు దిశగా.. 3 కోట్లు దాటిన రిజిస్ట్రేషన్లు

Pariksha Pe Charcha: గిన్నిస్ రికార్డు దిశగా.. 3 కోట్లు దాటిన రిజిస్ట్రేషన్లు

పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్రం పరీక్షాపే చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. స్వయంగా ప్రధాని మోదీ పాల్గొనే ఈ కార్యక్రమానికి ఈ ఏడాది రిజిస్టర్ చేసుకున్న వారి సంఖ్య 3 కోట్లు దాటిపోయింది. త్వరలో మరో చారిత్రక రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.

Pm Modi: ఖలీదా జియా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం..

Pm Modi: ఖలీదా జియా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం..

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి మంగళవారం ఉదయం ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. ఆమె మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

Flower Pots Stolen:  లక్నోలోె డెకరేషన్ పూలకుండీలు లూటీ..వీడియో వైరల్

Flower Pots Stolen: లక్నోలోె డెకరేషన్ పూలకుండీలు లూటీ..వీడియో వైరల్

ఏదైనా ఫ్రిగా దొరుకుతుందని తెలిస్తే చాలు పోటీ పడి మరి దాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తారు. లక్నోలో ఇప్పుడు అలాంటి ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక్కడ స్థానికులు చేసిన పనికి మీ కక్కుర్తి తగలెయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

PM Modi In Lucknow: ఆర్టికల్‌ 370 రద్దుతో శ్యామ్‌ప్రసాద్‌ కల సాకారం చేశాం: ప్రధాని మోదీ

PM Modi In Lucknow: ఆర్టికల్‌ 370 రద్దుతో శ్యామ్‌ప్రసాద్‌ కల సాకారం చేశాం: ప్రధాని మోదీ

ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు ఆయన గోమ్తీ నది ఒడ్డున నిర్మించిన రాష్ట్ర ప్రేరణా స్థల్‌ను జాతికి అంకితం చేశారు.

PM Modi: గువాహటిలో అతిపెద్ద టెర్మినల్‌‌ని ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi: గువాహటిలో అతిపెద్ద టెర్మినల్‌‌ని ప్రారంభించిన ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం పర్యటనలో భాగంగా గువాహటిలోని ‘లోకప్రియ గోపీనాథ్ బార్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం’ కొత్త ఇంటిగ్రెటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ కొత్త టెర్మినల్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

PM Modi-Traditional Medicine: సంప్రదాయ వైద్య విధానాలపై విశ్వాసం అలా పెరుగుతుంది: ప్రధాని మోదీ

PM Modi-Traditional Medicine: సంప్రదాయ వైద్య విధానాలపై విశ్వాసం అలా పెరుగుతుంది: ప్రధాని మోదీ

సైన్స్ ఆధారంగా సంప్రదాయ వైద్య విధానాలు సమాజంలో విశ్వాసం, విస్తృతిని పెంపొందించాలని ప్రధాని మోదీ సూచించారు. డబ్ల్యూహెచ్ఓ సమావేశాల్లో ప్రధాని ఈ కామెంట్స్ చేశారు.

OM Birla Tea Party: మోదీ, రాజ్‌నాథ్, ప్రియాంక కలిసి ఫోటో.. టీ పార్టీలో సరదా ముచ్చట్లు

OM Birla Tea Party: మోదీ, రాజ్‌నాథ్, ప్రియాంక కలిసి ఫోటో.. టీ పార్టీలో సరదా ముచ్చట్లు

లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ జర్మనీ పర్యటనలో ఉండటంతో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పీకర్ ఇచ్చిన టీపార్టీలో పాల్గొన్నారు. విపక్షం తరఫున ప్రాతినిధ్యం వహించారు.

భారత్-ఒమన్ మధ్య కీలక ఒప్పందాలు

భారత్-ఒమన్ మధ్య కీలక ఒప్పందాలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండవ రోజు ఒమన్‌లో పర్యటిస్తూ ఉన్నారు. పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. ద్వైపాక్షిక భాగస్వామ్యం, ప్రపంచం ముందు సవాళ్లపై చర్చించారు. ఒమన్‌లోని ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం అయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి