Home » Narendra Modi
Nara Lokesh On Operation Sindoor: అర్థరాత్రి వేళ పాక్ గడ్డపై 9 ప్రాంతాల్లో తలదాచుకున్న ఉగ్రమూకలను భారత ఆర్మీ నామరూపాల్లేకుండా చేసింది. పహల్గాం విషాదానికి ప్రతీకారంగా 'ఆపరేషన్ సిందూర్'పేరిట నిర్వహించిన చేపట్టిన చర్యకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తాజాగా ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష స్పందిస్తూ ఎక్స్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు.
భారత బలగాలు కచ్చితమైన లక్ష్యాలు ఛేదించడం మనమంతా గర్వించదగని విషయం అని మోదీ చెప్పగానే క్యాబినెట్ సభ్యులు హర్షధ్వానాలు వ్యక్తం చేసారు. ఆపరేషన్ వ్యూహాత్మకంగా ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరక్కుండా కచ్చితంగా అమలు చేశారని ప్రధాని వివరించారు.
పాక్తో తీవ్ర స్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని మోదీ మూడు ఐరోపా దేశాల పర్యటనలను రద్దు చేసుకున్నారు.
భారత్-బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడానికి మూడేళ్ల పట్టింది. మోదీ, బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ అక్టోబర్ 2022 నాటికి దీనిపై ఒక ముగింపునకు రావాలని టార్గెట్గా పెట్టుకున్నారు. అప్పట్నించి పలుమార్లు సంప్రదింపులు జరిగాయి.
ప్రధానమంత్రి మోదీతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. సైన్యం సన్నద్ధతపై చర్చతోపాటు సీబీఐ కొత్త చీఫ్ ఎంపికపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కాంగ్రెస్ అగ్రనేత, ఆపార్టీ పార్లమెంటరీ పక్ష నేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ప్రధాని మోదీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో
ఖేలో ఇండియా ప్రారంభోత్సవం సందర్భంగా వైభవ్ సూర్యవంశీని ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. కేవలం 14 ఏళ్లలోనే గుజరాత్ టైటాన్స్పై 35 బంతుల్లో సెంచరీ సాధించి వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టించాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
తొలిసారిగా జాతీయ క్రీడలకు బీహార్ ఆతిథ్యం ఇస్తున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (KIYG)2025 సెవన్త్ ఎడిషన్ను ప్రధాన మంత్రి వర్చువల్ తరహాలో ఆదివారంనాడు ప్రారంభించారు.
ప్రముఖ యోగా గురువు, వారణాసి నివాసి, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద్ కన్నుమూశారు. ఆయన 128 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోదీ, సీఎం యోగి సంతాపం తెలిపారు.
Pahalgam Terror Attack: ప్రధాని మోదీ ఉగ్రవాదంపై మరో సారి మాట్లాడారు. ఉగ్రవాదులపై .. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శనివారం అంగోలా ప్రెసిడెంట్ జావో లూరెన్కోతో ఢిల్లీలో ఉమ్మడి ప్రెస్ కాన్పిరెన్స్ జరిగింది.