• Home » Nara Lokesh

Nara Lokesh

నిరుద్యోగులకు పండగ లాంటి వార్త చెప్పిన కూటమి ప్రభుత్వం

నిరుద్యోగులకు పండగ లాంటి వార్త చెప్పిన కూటమి ప్రభుత్వం

శ్రీపరాభవ నామ సంవత్సరం ప్రారంభ వేళ.. నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 10 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండుగ: మంత్రి లోకేశ్

యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండుగ: మంత్రి లోకేశ్

తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జాబ్ క్యాలెండర్‌ను కూటమి ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్.. తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.

ఏ పథకమైనా పేదలకే

ఏ పథకమైనా పేదలకే

దివ్యాంగుల శక్తిని ప్రపంచానికి చాటేలా.. ఆత్మస్థైర్యంతో వారు పనిచేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

దివ్యాంగ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులతో కలిసి సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ బస్సులో ప్రయాణించారు.

పాఠశాలలో మంత్రి లోకేశ్ ఆకస్మిక తనిఖీ.. పరుగులు పెట్టిన అధికారులు

పాఠశాలలో మంత్రి లోకేశ్ ఆకస్మిక తనిఖీ.. పరుగులు పెట్టిన అధికారులు

మైలవరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాసిరకం భోజనం అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా రంగంలోకి దిగారు.

ఆ మహనీయుని త్యాగం ఈనాటికీ మనకు స్ఫూర్తి: సీఎం చంద్రబాబు

ఆ మహనీయుని త్యాగం ఈనాటికీ మనకు స్ఫూర్తి: సీఎం చంద్రబాబు

అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు.

ఒత్తిడికి గురికావద్దు.. పరీక్షలు ప్రశాంతంగా రాయండి: మంత్రి నారా లోకేశ్

ఒత్తిడికి గురికావద్దు.. పరీక్షలు ప్రశాంతంగా రాయండి: మంత్రి నారా లోకేశ్

పదో తరగతి పరీక్షలు ఈ రోజు అంటే.. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులందరికీ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.

అట్టహాసంగా నారా లోకేశ్ - బ్రాహ్మణిల తనయుడు దేవాన్ష్ ధోతీ వేడుక

అట్టహాసంగా నారా లోకేశ్ - బ్రాహ్మణిల తనయుడు దేవాన్ష్ ధోతీ వేడుక

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, నారా లోకేశ్ - బ్రాహ్మణిల తనయుడు దేవాన్ష్ ధోతీ వేడుక సంప్రదాయబద్ధంగా జరిగింది. హైదరాబాద్‌లోని నివాసంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకను శాస్త్రీయంగా నిర్వహించారు.

ప్రజల ఆకాంక్షే ‘మనమిత్ర’కు ప్రేరణ

ప్రజల ఆకాంక్షే ‘మనమిత్ర’కు ప్రేరణ

యువగళం పాదయాత్ర సమయంలో రాష్ట్ర ప్రజలు వ్యక్తం చేసిన ఆకాంక్షే ‘మనమిత్ర’ వాట్సాప్‌ సేవలకు ప్రేరణ అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖల మంత్రి లోకేశ్‌ చెప్పారు.

ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే..పెట్టుబడులెలా?

ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే..పెట్టుబడులెలా?

రాష్ట్రంలో ఐటీ, పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలను విస్తృత కోణంలో చూడాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి