• Home » Nara Bhuvaneswari

Nara Bhuvaneswari

Nara Bhuvaneswari: ఉత్తరాంధ్రలో ముగిసిన నిజం గెలవాలి కార్యక్రమం

Nara Bhuvaneswari: ఉత్తరాంధ్రలో ముగిసిన నిజం గెలవాలి కార్యక్రమం

ఉత్తరాంధ్రలో నిజం గెలవాలి కార్యక్రమం ముగిసింది. నిజం గెలవాలి అన్న పేరుతో మూడు రోజులుగా ఉత్తరాంధ్రలో నారా భువనేశ్వరి పర్యటించారు.

Nara Bhuvaneswari: బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న భువనేశ్వరి

Nara Bhuvaneswari: బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న భువనేశ్వరి

విశాఖలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం జరుగుతోంది. విశాఖ జిల్లాలో చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మనస్థాపం చెందిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు.

Nara Bhuvaneswari: శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari: శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

‘నిజం గెలవాలి’ పేరుతో నేడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు.

Bhuvaneshwari: మరోసారి ప్రజల్లోకి నారా భువనేశ్వరి.. పర్యటన వివరాలు ఇవే...

Bhuvaneshwari: మరోసారి ప్రజల్లోకి నారా భువనేశ్వరి.. పర్యటన వివరాలు ఇవే...

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ‘‘నిజం గెలవాలి’’ పేరుతో రేపటి (బుధవారం) నుంచి మూడు రోజులపాటు భువనేశ్వరి పర్యటనలు కొనసాగనున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో భువనేశ్వరి పర్యటన కొనసాగనుంది. రేపు విజయనగరం జిల్లాలో, ఈనెల నాలుగన శ్రీకాకుళం జిల్లాలో, ఐదున విశాఖ జిల్లాలో భువనేశ్వరి పర్యటించనున్నారు.

Nara Bhuvaneshwari: డిజిటల్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన నారా భువనేశ్వరి

Nara Bhuvaneshwari: డిజిటల్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన నారా భువనేశ్వరి

Telangana: ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో డిజిటల్ క్యాలెండర్‌‌ను టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సోమవారం ఉదయం ఆశిష్కరించారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు భువనేశ్వరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 53 రోజులు పాటు చంద్రబాబు కోసం నిలబడిన‌ తెలుగు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Bhuvaneswari: మిచౌంగ్ తుపాను నష్టం ఆవేదన కలిగిస్తోంది: భువనేశ్వరి ట్వీట్

Bhuvaneswari: మిచౌంగ్ తుపాను నష్టం ఆవేదన కలిగిస్తోంది: భువనేశ్వరి ట్వీట్

అమరావతి: మిచౌంగ్ తుఫాను నష్టం ఆవేదన కలిగిస్తోందని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేశారు.

Nara Bhuvaneshwari: మిచౌంగ్ తుఫాను నష్టం ఆవేదన కలిగిస్తోంది

Nara Bhuvaneshwari: మిచౌంగ్ తుఫాను నష్టం ఆవేదన కలిగిస్తోంది

మిచౌంగ్ తుఫాను నష్టం ఆవేదన కలిగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు నారా భువనేశ్వరి ( Nara Bhuvaneshwari ) ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Bhuvaneshwari: ‘ఈ సంతోషం అందరిది’... చంద్రబాబుకు బెయిల్ మంజూరుపై భువనేశ్వరి

Bhuvaneshwari: ‘ఈ సంతోషం అందరిది’... చంద్రబాబుకు బెయిల్ మంజూరుపై భువనేశ్వరి

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు అవడంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు బెయిల్ రావడంపై తానే కాదు ప్రజలందరూ సంతోషిస్తున్నారన్నారు.

Bhuvaneshwari: రైలు ప్రమాద క్షతగాత్రులకు నారా భువనేశ్వరి పరామర్శ

Bhuvaneshwari: రైలు ప్రమాద క్షతగాత్రులకు నారా భువనేశ్వరి పరామర్శ

విజయగనరం రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు. మంగళవారం ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న భువనేశ్వరి.. క్షతగాత్రులను పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

Nara Bhuvaneshwari: నేడు విజయనగరం జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన

Nara Bhuvaneshwari: నేడు విజయనగరం జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ( Nara Bhuvaneshwari ) నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి