• Home » Nandyal

Nandyal

BC Janardhan: పంట నీట మునగడంపై మంత్రి ఆవేదన

BC Janardhan: పంట నీట మునగడంపై మంత్రి ఆవేదన

BC Janardhan: అకాల వర్షాలతో పంట నేలరాలడంపై మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆవేదన చెందారు. అకాల వర్షాల కారణంగా జరిగిన ఆస్తి నష్టం, పంట నష్టంపై అధికారులతో చర్చించారు.

Child Marriage Case: రుద్రవరంలోనూ ఇదే తీరు

Child Marriage Case: రుద్రవరంలోనూ ఇదే తీరు

నంద్యాల జిల్లా రుద్రవరంలో 20 ఏళ్ల యువకుడితో 15 ఏళ్ల బాలిక పెళ్లి జరిగింది. పోలీసులు పెళ్లి జరిగిన వెంటనే కేసు నమోదు చేసి బాలికను వన్‌స్టాప్‌ సెంటరుకు తరలించారు

వక్ఫ్‌ చట్టాల్లో రాజకీయ జోక్యం తగదు

వక్ఫ్‌ చట్టాల్లో రాజకీయ జోక్యం తగదు

వక్ఫ్‌ చట్టాల్లో రాజకీయ జోక్యం తగదని వెలుగోడు జేఏసీ నాయకులు అన్నారు.

ఆక్రమణలు తొలగించాలి

ఆక్రమణలు తొలగించాలి

మున్సిపల్‌ ఆస్తులను ప్రతి ఒక్కరూ కాపాడాలని, ఆక్రమణలను అధికారులు తొలగించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాబున్నీసా, పలువురు కౌన్సిలర్లు చర్చించారు.

ప్రశాంతంగా పాలీసెట్‌

ప్రశాంతంగా పాలీసెట్‌

నంద్యాల జిల్లాలో 22 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పాలీసెట్‌ ప్రవేశపరీక్ష బుధవారం ప్రశాంతంగా ముగిసింది.

పార్టీ కోసం పని చేసిన వారికి ప్రాధాన్యం

పార్టీ కోసం పని చేసిన వారికి ప్రాధాన్యం

పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా అవకాశం ఉంటుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

నిత్యాన్నదాన పథకానికి విరాళం

నిత్యాన్నదాన పథకానికి విరాళం

మహానంది క్షేత్రంలో భక్తుల కోసం దేవస్థానం అమలు చేస్తున్న నిత్యాన్నదాన పథకానికి ఆత్మకూరుకు చెందిన పోగుల లక్ష్మీదేవి రూ.లక్ష విరాళం అందచేసినట్లు ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

మార్గదర్శకాలను అన్వేషించాలి: కలెక్టర్‌

మార్గదర్శకాలను అన్వేషించాలి: కలెక్టర్‌

పీ-4సర్వే ద్వారా గుర్తించిన 43,021 బంగారు కుటుంబాలను ఆదుకునేందుకు మార్గదర్శకాలను అన్వేషించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

శ్రీశైలంలో నందీశ్వర స్వామికి పూజలు

శ్రీశైలంలో నందీశ్వర స్వామికి పూజలు

శ్రీశైల క్షేత్రంలో శుక్రవారం త్రయోదశి ఘడియలను పురస్కరించుకొని సాయంప్రదోషకాలంలో ఆలయంలోని మల్లికార్జునస్వామికి అభిముఖంగా కొలువై ఉన్న నందీశ్వరస్వామికి విశేష అభిషేకం, అర్చనలు జరిపించారు.

రూ. 2.5 కోట్లు మంజూరు

రూ. 2.5 కోట్లు మంజూరు

గోరుకల్లు రిజర్వాయర్‌ రూ. 2.50 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నట్లు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి