Home » Nandyal
డెంగీతో అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ ఆర్.వెంకటరమణ సూచించారు.
దేశం కోసం ప్రాణాత్యాగాలు చేసిన సైనికుల సేవలు మరువలేనివని, వారిని స్మరించుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్న వారిపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేసి కేసులు నమోదు చేయించాలని ఆర్డీవో నాగజ్యోతి అధికారులను ఆదేశించారు.
వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ హెచ్చరించారు.
జిల్లాలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అవసరమైన క్రీడా పరికరాలను బుధవారం కలెక్టర్ రాజకుమారి పంపిణీ చేశారు.
నంద్యాల తెలుగుపేటలో వెలసిన ఘణమద్దిలేటి లక్ష్మీ నృసింహాస్వామి ఆలయ సప్తవిశంతి(27) వ వార్షిక వేడుకలు శనివారంనుంచి వైభవంగా నిర్వహిస్తున్నారు.
మహానంది క్షేత్రంలోని కామేశ్వ రీదేవి అమ్మవారికి బంగారు హారాన్ని హైదరాబాద్కు చెందిన రామచం ద్రమూర్తి, వరలక్ష్మి దంపతులు సమర్పించారు.
మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ హైస్కూల్లో 1996-2000 మధ్య చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
పట్టణంలో వెలసిన వేళాంగిణి మహోత్సవాలు ఆర్సీఎం విచారణ గురువు కేడీ జోసెఫ్ ఆధ్వర్యంలో ఘనంగా ముగిశాయి.
ఆపరేషన్ సిందూర్లో అమరులైన మురళీనాయక్కు పాణ్యంలో శనివారం మాజీ సైనికులు నివాళి అర్పించారు.