• Home » Nandyal

Nandyal

ఆరోగ్య కేంద్రం తనిఖీ

ఆరోగ్య కేంద్రం తనిఖీ

మిడుతూరులోని ఆరోగ్య కేంద్రాన్ని నంద్యాల డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ లలిత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి భూమి పూజ

విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి భూమి పూజ

మండలంలోని అల్లూరు గ్రామంలో నూతన విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి భూమి పూజ నిర్వహించారు.

 వైభవంగా అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

వైభవంగా అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

మిడుతూరులోని పోతులూరి వీరబ్రహ్మం గారి మఠం ఆవరణంలో 40 అడుగుల అభయ ఆంజనేయ స్వామి ఏకశిల విగ్రహ ప్రతిష్ఠ, మఠం ధ్వజ స్తంభ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగాయి.

సీజన్‌ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి

సీజన్‌ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి

సీజన్‌ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఆర్‌.వెంకటరమణ అన్నారు.

ల్యాబ్‌ టెక్నీషియన్లు సమయపాలన పాటించాలి

ల్యాబ్‌ టెక్నీషియన్లు సమయపాలన పాటించాలి

జిల్లాలోని ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ల్యాబ్‌ టెక్నీషియన్లు సమయపాలన పాటించి విధులకు హాజరై పరీక్షలన్నీ నిర్వహించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా.వెంకటరమణ ఆదేశించారు.

హెల్త్‌ ఎడ్యుకేటర్‌ హోదా మార్పుపై హర్షం

హెల్త్‌ ఎడ్యుకేటర్‌ హోదా మార్పుపై హర్షం

హెల్త్‌ ఎడ్యుకేటర్‌ పోస్టును డిప్యూటీ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌గా మార్పు చేయడంపై జిల్లా హెల్త్‌ ఎడ్యుకేటర్లు హర్షం వ్యక్తం చేశారు.

‘ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన పెంచుకోవాలి’

‘ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన పెంచుకోవాలి’

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన పెంచుకోవాలని జగద్గురు చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు.

ప్రజా సమస్యలపై పోరాటం

ప్రజా సమస్యలపై పోరాటం

ప్రజా సమస్యలపై పోరాడతామని వైసీపీ నందికొట్కూరు సమన్వయకర్త ధార సుధీర్‌ అన్నారు.

‘భూమి ఆరోగ్యంగా ఉంటేనే మంచి దిగుబడులు’

‘భూమి ఆరోగ్యంగా ఉంటేనే మంచి దిగుబడులు’

భూమి ఆరోగ్యంగా ఉంటేనే మేలైన దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ అన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మహిళలు అన్ని రంగాలలో స్వశక్తితో రాణించాలి అని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి