Home » Nandikotkur
పట్టణంలోని శేషశయనా రెడ్డి నగర్, గాంధీనగర్లో డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయని, సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు కోరారు.
యువతులపై దాడులకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చి.. కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎలాంటి మార్పు రావడం లేదు. యువతులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. నంద్యాల జిల్లా, నందికొట్కూరు బైరెడ్డి నగర్లో దారుణం జరిగింది. జీవితంపై ఎన్నో ఆశలతో కష్టపడి చదువుకుంటున్న ఇంటర్ బాలికపై ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు.
పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నందికొట్కూరు ఇన్చార్చి గౌరు వెంకటరెడ్డి అన్నారు.
పట్టణంలోని బాలుర బీసీ హాస్టల్ను సీనియర్ సివిల్ న్యాయాధికారి ఇందిరా ప్రియదర్శిని గురువారం తనిఖీ చేశారు.
భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జయసూర్య తెలిపారు.
గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనతో సంక్షోభంలో ఉన్న రాష్ట్రం నేడు కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం, అభివృద్ధి దిశగా పయనిస్తోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
నందికొట్కూరు మండలంలోని అల్లూరు గ్రామంలో టీడీపీ నంద్యాల లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య సమక్షంలో జూపాడు బంగ్లా మండలంలోని తరిగోపుల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, ఎంపీటీసీ లు టీడీపీలో చేరారు.
గ్రామాల్లో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే జయసూర్య అధికారులకు సూచించారు.
ఇది వైసీపీ కాదని...వర్గపోరు లేకుండా అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే నందికొట్కూరు అభివృద్ధి సాధ్యమని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.