Home » Nandikotkur
Andhra Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) ముందు అధికార వైసీపీకి (YSRCP) ఊహించని షాక్ తగిలింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ (MLA Thoguru Arthur) ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు..
Andhrapradesh: నందికొట్కూరులో వైసీపీకి భారీ షాక్ తిగింది. వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చెరుకుచెర్ల రఘురామయ్య వైసీపీకి రాజీనామా చేశారు.
వైసీపీ నేతలపై శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి (Baireddy Siddharth Reddy)సంచలన వ్యాఖ్యలు చేశారు.
నంద్యాల: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పారు. మద్యం చార్జీలు తగ్గిస్తానని, మంచి మద్యం ఇస్తానని స్పష్టం చేశారు. సోమవారం నంద్యాల, నందికొట్కూరు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ...
నందికొట్కూరు నియోజకవర్గంలోని అధికార పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి, ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్కు చెందిన రెండు వర్గాల నాయకులు బాహాటంగానే రోడ్డెక్కి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే అధికారుల బదిలీల నుంచి మొదలైన అభిప్రాయభేదాలు చివరకు రెండు వర్గాలుగా విడిపోయేలా చేశాయి.
నందికొట్కూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో ఎమ్మెల్యే ఆర్థర్ వర్గీయులు ఆందోళన చేపట్టారు. మంత్రి రోజా పర్యటనలో దళిత ఎమ్మెల్యే ఆర్థర్ అవమానం జరిగిందని నిరసన చేపట్టారు.