• Home » Nandikotkur

Nandikotkur

వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం

వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం

వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పార్టీ శ్రేణులకు సూచించారు.

లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలి

లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలి

ఈనెల 11న జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని నందికొట్కూరు సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి శోభారాణి, జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి దివ్య పిలుపునిచ్చారు.

డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి

డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి

పట్టణంలోని శేషశయనా రెడ్డి నగర్‌, గాంధీనగర్‌లో డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయని, సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎంఎల్‌)లిబరేషన్‌ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు కోరారు.

Atrocity: నందికొట్కూరు బైరెడ్డినగర్‌లో దారుణం

Atrocity: నందికొట్కూరు బైరెడ్డినగర్‌లో దారుణం

యువతులపై దాడులకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చి.. కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎలాంటి మార్పు రావడం లేదు. యువతులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. నంద్యాల జిల్లా, నందికొట్కూరు బైరెడ్డి నగర్‌లో దారుణం జరిగింది. జీవితంపై ఎన్నో ఆశలతో కష్టపడి చదువుకుంటున్న ఇంటర్‌ బాలికపై ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు.

పేదల వైద్యానికి ప్రాధాన్యం: ఎమ్మెల్యే

పేదల వైద్యానికి ప్రాధాన్యం: ఎమ్మెల్యే

పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నందికొట్కూరు ఇన్‌చార్చి గౌరు వెంకటరెడ్డి అన్నారు.

 హాస్టల్‌ తనిఖీ

హాస్టల్‌ తనిఖీ

పట్టణంలోని బాలుర బీసీ హాస్టల్‌ను సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఇందిరా ప్రియదర్శిని గురువారం తనిఖీ చేశారు.

భూ సమస్యల పరిష్కారానికే  గ్రామ సభలు

భూ సమస్యల పరిష్కారానికే గ్రామ సభలు

భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జయసూర్య తెలిపారు.

కనీస సౌకర్యాల కల్పనే లక్ష్యం: ఎమ్మెల్యే

కనీస సౌకర్యాల కల్పనే లక్ష్యం: ఎమ్మెల్యే

గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.

అభివృద్ధి దిశగా రాష్ట్రం

అభివృద్ధి దిశగా రాష్ట్రం

గత ఐదేళ్ల వైసీపీ పాలనతో సంక్షోభంలో ఉన్న రాష్ట్రం నేడు కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం, అభివృద్ధి దిశగా పయనిస్తోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి