• Home » Nandamuri

Nandamuri

TDP Supporters in Atlanta: అట్లాంటాలో ఎన్టీఆర్‌, కోడెలకు ఘన నివాళి

TDP Supporters in Atlanta: అట్లాంటాలో ఎన్టీఆర్‌, కోడెలకు ఘన నివాళి

తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివరామ్ అమెరికాలోని అట్లాంటా రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు, దివంగత నేత కోడెల శివప్రసాదరావులకి ఘన నివాళులు అర్పించారు.

Jr NTR Accident on AD Shooting: జూనియర్‌ ఎన్టీఆర్‌కు ప్రమాదం.. ఏమైందంటే..

Jr NTR Accident on AD Shooting: జూనియర్‌ ఎన్టీఆర్‌కు ప్రమాదం.. ఏమైందంటే..

సినీనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌కు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

Vijayasai Reddy: నందమూరి కుటుంబాన్ని కలిసిన విజయసాయిరెడ్డి.. షాక్‌లో వైసీపీ..

Vijayasai Reddy: నందమూరి కుటుంబాన్ని కలిసిన విజయసాయిరెడ్డి.. షాక్‌లో వైసీపీ..

వైసీపీ పార్టీలో నెం.2గా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పాక ఇటీవల కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిలను కలిసి వైసీపీకి షాకిచ్చాడు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి నందమూరి కుటుంబాన్ని కలిసి వైసీపీ పార్టీ అభిమానుల్లో కలవరం రేపాడు..

AP Elections: విజయసాయిరెడ్డికి ఏమైంది..?

AP Elections: విజయసాయిరెడ్డికి ఏమైంది..?

నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి బరిలో నిలిచారు. ఎన్నికల పోలింగ్ అయిపోయాయి. అయితే విజయసాయిరెడ్డి ఎక్కడా కనిపించక పోవడం పట్ల ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతుంది.

 Balakrishna: జగన్‌కు ఓటు వేస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టే.. బాలకృష్ణ వ్యంగ్యాస్త్రాలు

Balakrishna: జగన్‌కు ఓటు వేస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టే.. బాలకృష్ణ వ్యంగ్యాస్త్రాలు

సీఎం జగన్‌ (CM Jagan)కు ఏపీ ఎన్నికల్లో ఓటు వేస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లేనని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సంచలన ఆరోపణలు చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే.. జనం అన్ని వదులుకొని రాష్ట్రం విడిచి పెట్టి పోవాల్సిందేనని అన్నారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో మంగళవారం నాడు బాలకృష్ణ రోడ్డు షో నిర్వహించారు.

Balakrishna: మూడు రాజధానుల పేరుతో రైతులను నట్టేటా ముంచిన జగన్

Balakrishna: మూడు రాజధానుల పేరుతో రైతులను నట్టేటా ముంచిన జగన్

మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ రెడ్డి (CM Jagan) రైతులను నట్టేట ముంచారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. సోమవారం నాడు నందికొట్కూరు పటేల్ సెంటర్‌లో స్వర్ణాంధ్ర సాకార యాత్ర సభ నిర్వహించారు. ఈ సభకు తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

#NTR30: కొత్త అప్డేట్ వచ్చింది, అందుకే డిలే అయింది

#NTR30: కొత్త అప్డేట్ వచ్చింది, అందుకే డిలే అయింది

ఇప్పటికే రత్నవేలు (Ratnavelu), సాబు సిరిల్ (Sabu Cyril) లాంటి టెక్నీషియన్స్ పేర్లు ప్రకటించినప్పటికీ, ఈ సినిమాకి మాత్రం చాలామంది హాలీవుడ్ కి చెందిన వాళ్ళు పని చేస్తున్నారని తెలిసింది.

Nara Lokesh and Jr Ntr : బావ నుంచి పిలుపొచ్చింది.. అన్నింటికీ ఫుల్ క్లారిటీ కూడా వచ్చేసింది.. ఇక డిసైడ్ కావాల్సింది బాద్ షానే..!

Nara Lokesh and Jr Ntr : బావ నుంచి పిలుపొచ్చింది.. అన్నింటికీ ఫుల్ క్లారిటీ కూడా వచ్చేసింది.. ఇక డిసైడ్ కావాల్సింది బాద్ షానే..!

నందమూరి- నారా కుటుంబాలకు (Nandamuri- Nara Families) చాలా గ్యాప్ వచ్చింది..? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు (Nara Lokesh) జూనియర్ ఎన్టీఆర్‌కు (Jr Ntr) అస్సలు పడట్లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా పరిస్థితులున్నాయ్..

SubiSuresh: మరో విషాదం, మలయాళంనటి సుబి సురేష్ అస్తమయం

SubiSuresh: మరో విషాదం, మలయాళంనటి సుబి సురేష్ అస్తమయం

కమెడియన్, పాపులర్ యాంకర్, నటి అయిన సుబి సురేష్ (#SubiSuresh) బుధవారం నాడు తుది శ్వాస విడిచారు. (#SubiSureshPaasesAway) ఆమె లివర్ కి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ

Tarakaratna: నందమూరి తారకరత్నమృతి పట్ల సీఎం కేసీఆర్‌తో సహా పలువురి ప్రముఖుల సంతాపం

Tarakaratna: నందమూరి తారకరత్నమృతి పట్ల సీఎం కేసీఆర్‌తో సహా పలువురి ప్రముఖుల సంతాపం

సినీ హీరో నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) కన్నుమూశారు. బెంగుళూరు(Bangalore)లోని నారాయణా హృదయాలయ(Narayana Hrudayalaya) ఆస్పత్రిలో 23 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి