Home » Moinabad farm house
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు(TRS MLAs poaching case)లో సీబీఐ ఎంటరైంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసును తెలంగాణ హైకోర్టు సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం ఉంది.
మొయినాబాద్ ఫామ్హౌజ్ వ్యవహారంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ (BL Santhosh) సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో (TRS MLAs poaching case) హైకోర్టు ఆర్డర్ కాపీ బయటకు వచ్చింది.
తెలంగాణ హైకోర్టును ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి (Pilot Rohith Reddy) ఆశ్రయించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పైలట్ రోహిత్రెడ్డి (MLA Pilot Rohith Reddy) ప్రగతి భవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి (Chief minister of Telangana) కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (K. Chandrashekar Rao)తో భేటీ అయ్యారు.
ఈనెల 28న బీజేపీ నేత బీఎల్ సంతోష్ (BL Santosh) హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజులు బీజేపీ కార్యకర్తల శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.
పైలట్ రోహిత్రెడ్డికి, హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్కు ఈడీ నోటీసులు జారీ చేసింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAs purchasing Case)పై హైకోర్టులో కీలక వాదనలు జరిగాయి.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAs purchase case)లో నిందితులు రామచంద్రభారతి, నందకుమార్ (Ramachandra Bharathi, Nandakumar) పోలీసుల విచారణ ముగిసింది.