Home » Mobile Phones
బీఎస్ఎన్ఎల్ సరికొత్తగా శాటిలైట్ ఫోన్ లాంచ్ చేసింది. దేశంలో మొబైల్ నెట్వర్క్ లేని మారుమూల ప్రాంతాలు, కొండ కోనల్లోనూ మాట్లాడేందుకు వీలుగా ఈ ఫోన్ను అందుబాటులోకి తెచ్చింది. ధర రూ. 1,34,166గా నిర్ణయించింది.
ఫోన్లోని కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్ను మార్చడం ద్వారా బ్యాటరీ లైఫ్ను సులభంగా పెంచుకోవచ్చు. స్క్రీన్ సెట్టింగ్స్ నుంచి యాప్ల వినియోగం వరకు చిన్న మార్పులు చేస్తే ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు పనిచేస్తుంది.
దేశవ్యాప్తంగా జనం ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అందరి మొబైల్ ఫోన్స్లలో ఒకేసారి వైబ్రేషన్ అలర్ట్స్ వచ్చాయి. అయితే ఇది, ప్రజలందర్నీ ఒకేసారి అప్రమత్తం చేయడానికి టెలికమ్యూనికేషన్ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ NDMA కలసి నిర్వహించిన టెస్ట్ డ్రైవ్.
ఎండాకాలంలో మనుషులే కాదు, మనం వాడే గ్యాడ్జెట్లు కూడా హీటెక్కిపోతుంటాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వేసవి ఉష్ణోగ్రతలకు తోడు, అధికంగా వాడకం వల్ల త్వరగా వేడెక్కుతుంటాయి.
మొబైల్ ఫోన్లు మన రోజువారీ జీవితంలో భాగంగా మారాయి. అయితే కొన్ని చిన్న అజాగ్రత్తలు లేదా తప్పుల వల్ల మొబైల్ ఫోన్లు వేడెక్కి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మొబైల్ను సురక్షితంగా ఉపయోగించడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తెలుసుకోవడం అవసరం.
చిన్న పిల్లల దగ్గరి నుంచి వయస్సు పై బడిన వారి వరకు ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ల మాయలో ఉన్నారు. ఒక్క సారి స్మార్ట్ మాయలో పడ్డారంటే ఇక బయటికి రావడం కష్టమే.
2026లో అన్ని టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలు పెంచే అవకాశం ఉంది. 16 నుంచి 20 శాతం టారీఫ్లు పెంచే అవకాశం ఉంది. ఈ నిర్ణయం 4జీ, 5జీ ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్కు వర్తిస్తుంది.
చాలా మంది గంటల తరబడి ఫోన్ మాట్లాడుతునే ఉంటారు. అయితే, దీనివల్ల మనకు అనేక సమస్యలు వస్తాయని తెలుసు. కానీ, ఫోన్ ఎక్కువగా మాట్లాడటం వల్ల మొటిమలు కూడా వస్తాయా?
పిల్లల మొబైల్ ఫోన్ వ్యసనం వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి, తల్లిదండ్రులు తమ పిల్లలను మొబైల్ వ్యసనం నుండి రక్షించుకోవడానికి ఈ 5 చిట్కాలను పాటించడం ముఖ్యం.
మొబైల్ ఫోన్ల వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు తగ్గిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఒంటరితనం పెరిగి, కొందరు ఆత్మహత్య వైపు అడుగులు వేస్తున్నారని హెచ్చరించారు. ఇలాంటి క్రమంలో ఏం చేయాలి, ఫ్యామిలీతో ఎలా ఉండాలనే విషయాలను ఇక్కడ చూద్దాం.