Home » Mobile Phones
దేశంలో ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 4 జీ టెక్నాలజీలో నివసించిన భారతీయులు నెమ్మదిగా 5 జీ నెట్వర్క్ వైపు మళ్లుతున్నారు. దీంతో 4 జీ నెట్ వర్క్ కంటే 5 జీ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.
రైలు ఎక్కుతున్నపుడు, దిగే సందర్భంలో సెల్ఫోన్ వాడుతున్నారా..? రైల్వే ట్రాక్ల దగ్గర నడుస్తున్నప్పుడు ఫోన్లో మాట్లాడటం లేదా మొబైల్ చూడటం వంటివి చేస్తున్నారా..?
ఐడియా(Vi) వినియోగదారులకు ఆ కంపెనీ అదిరిపోయే రిఛార్జ్ ప్లాన్ విడుదల చేసింది. రూ.169 విలువైన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్తో ఐడియా ముందుకు వచ్చింది. Vi కొత్త ప్రీపెయిడ్ ప్లాన్, రూ. 169తో అనేక ప్రయోజనాలను అందించనుంది. ఈ ప్లాన్ పొడిగించిన చెల్లుబాటు వ్యవధితో వస్తుంది.
ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ శాంసంగ్ భారతదేశంలో మరో 5జీ స్మార్ట్ఫోన్ Galaxy F15 మోడల్ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత, ఎప్పుడు విక్రయిస్తారనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్కు ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్ స్పేర్ పార్ట్లపై దిగుమతి సుంకం తగ్గిస్తున్నామని ప్రకటించింది. దీంతో మొబైల్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి.
మీరు ప్రస్తుత పండుగ సీజన్లో 15 వేల రూపాయల్లోపు మంచి 5జీ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలని చుస్తున్నారా. అయితే ఈ వార్త మీరు చదవాల్సిందే. ప్రస్తుతం ఈ ధరల్లో అందుబాటులో ఉన్న బెస్ట్ 5జీ ఫోన్ల వివరాలను ఇప్పుడు చుద్దాం.
అయోధ్య(Ayodhya)లో రామమందిర ప్రతిష్ఠాపనకు ముందు భారీ భద్రతా ఏర్పాట్ల నేపథ్యంలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దాడులు, చొరబాట్లను అడ్డుకునేందుకు రామజన్మభూమి ప్రాంతం 24 గంటలూ ఫూల్ప్రూఫ్ భద్రతతో నిమగ్నమవుతోంది.
సాధారణంగా ఏ ఫోన్ అయినా పాస్వర్డ్ మర్చిపోతే.. దాని లాక్ తీయడం దాదాపు అసాధ్యం. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లలో చిన్న టిప్స్ పాటిస్తే.. అన్లాక్ చేయడానికి వీలుంటుంది. అదే ఆపిల్ ఐఫోన్లో పాస్వర్డ్ మర్చిపోతే దానిని అన్లాక్ చేయడం దాదాపు అసాధ్యమే. ఫోన్ను పూర్తిగా రీసెట్ చేయడం, బ్యాకప్ నుంచి డేటాను పొందడం మినహా మరే ప్రత్యామ్నాయం లేని పరిస్థితి ఉంటుంది. అయితే, iOS 17 అప్డేట్తో ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసింది యాపిల్ సంస్థ.
ప్రపంచ మార్కెట్లో దిగ్గజ ఫోన్ కంపెనీలలో ఒకటైన పోకో బ్రాండ్ తన కొత్త సిరీస్ మొబైల్స్ ని త్వరలో అందుబాటులోకి తేనుంది. జనవరి 11న పోకో ఎక్స్ 6 సిరీస్ విడుదల చేయనున్నట్లు కంపెనీ యాజమాన్యం ప్రకటించింది.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో వన్ ప్లస్ మొబైల్కు మంచి డిమాండ్ ఉంది. వన్ ప్లస్ మొబైల్స్ కొనడానికి వినియోగదారులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో వన్ ప్లస్ కంపెనీ కూడా తమ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికిప్పుడు కొత్త వేరియంట్ల మొబైల్స్తో, కొత్త అప్డేట్స్తో మార్కెట్లోకి వస్తోంది.