Home » Mobile Phones
బడ్జెట్ 2024(budget 2024) నేపథ్యంలో మధ్యతరగతి ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. అంది ఏంటంటే బంగారం(gold), వెండి(siver), ప్లాటినం, మొబైల్స్(mobile phones), సహా పలు వస్తువులపై కస్టమ్ డ్యూటీని మోదీ ప్రభుత్వం భారీగా తగ్గించింది. దీంతో ఆయా వస్తువుల ధరలు క్రమంగా తగ్గనున్నాయి.
ట్రూ కాలర్ను ఉపయోగించకుండానే మనకు ఫోన్ చేసిన వారి పేరును తెలుసుకునే సదుపాయాన్ని ట్రాయ్ అందుబాటులోకి తీసుకువస్తోంది. మన ఫోన్లో అవతలివాళ్ల ఫోన్ నంబర్ సేవ్ చేసి లేకపోయినా,
స్మార్ట్ఫోన్లు... మనిషి జీవితంలో ఒక విడదీయలేని ఎలెక్ట్రానిక్ పరికరంగా మారాయి. విద్య, వినోదం, ఆరోగ్యం, బ్యాంకింగ్, ఆన్ లైన్ చెల్లింపులు మొదలైన ఎన్నో పనులను ఫోన్లు సులభతరం చేశాయి. దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ వాడుతున్న యూజర్ల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది.
మొబైల్, లాండ్లైన్ నంబర్లకు త్వరలోనే చార్జీలు చెల్లించాల్సి రావొచ్చు. ఈ నంబర్లకు చార్జీలను ప్రవేశపెట్టే దిశగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నూతన ప్రతిపాదన చేసింది. ఫోన్ నంబర్లను విలువైన వనరుగా భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది.
ఎలక్ట్రిక్ వెహికల్స్ చార్జింగ్ పెట్టినప్పుడు.. 100 శాతం చార్జ్ ఎక్కడానికి కనీసం మూడు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. ఈ కారణంగా.. అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లలేని పరిస్థితి..
ప్రస్తుత కాలంలో అనేక మంది ఒకటికి మించి సిమ్ కార్డులను(SIM Cards) కొనుగోలు చేస్తున్నారు. కానీ అన్నింటిని ఉపయోగించడం లేదు. దీంతో తీసుకున్న వాటిని పలు చోట్ల పడేస్తూ ఉంటారు. ఆ క్రమంలో వాటిని పలువురు తీసుకుని సైబర్ క్రైమ్ సహా చోరీ చేసిన ఘటనలకు ఉపయోగించే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యంలో మీ పేరు మీద ప్రస్తుతం ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయనేది తప్పకుండా తెలుసుకోవాలి. అది ఎలానో ఇప్పుడు చుద్దాం.
SIM Cards Block in Pakistan: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 5 లక్షల సిమ్ కార్డ్స్ బ్లాక్(SIM Cards Block) చేశారు. ఎందుకు బ్లాక్ చేశారంటే.. ఆదాయం(Income) పెంచుకోవడానికట! అవును, ఈ షాకింగ్ నిర్ణయం దేశ ప్రభుత్వం తీసుకుంది. మరి ఏ దేశ ప్రభుత్వం.. ఎందుకు సిమ్ కార్డ్స్ బ్లాక్ చేసిందో తెలియాలంటే పూర్తి కథనం తెలుసుకోవాల్సిందే. పీకల్లోతు ఆర్థిక కష్టాలతో ఉన్న..
మీరు ప్రస్తుత పండుగ సీజన్లో 15 వేల రూపాయల్లోపు మంచి 5జీ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలని చుస్తున్నారా. అయితే ఈ వార్త మీరు చదవాల్సిందే. ప్రస్తుతం ఈ ధరల్లో అందుబాటులో ఉన్న బెస్ట్ 5జీ ఫోన్ల వివరాలను ఇప్పుడు చుద్దాం.
అగ్రరాజ్యం అమెరికాలో ఐఫోన్ కొన్నా.. దానిపై ఉండేది ‘మేడిన్ చైనా’..! ఇది ఒకప్పటి ముచ్చట..! ఇప్పుడు క్రమంగా ‘మేడిన్ ఇండియా’ ఐఫోన్లు పెరుగు తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన ఐఫోన్లలో భారత్ వాటా 14%. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఇది రెట్టింపు.
కరీంనగర్: మంత్రి పొన్నం ప్రభాకర్కు మొబైల్ ఫోన్తో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆయన సంభాషణల ఆడియోలు వరుసగా లీక్ అవుతున్నాయి. దీంతో పొన్నంకు ఫోన్ గండం ఉందనే టాక్ నడుస్తోంది.