Home » MLC Kavitha
మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు ఆయన ఆఫీస్పై దాడి చేశారు.
అభివృద్ధి గురించి మాట్లాడితే బస్తీమే సవాల్ అంటాడు.. తెల్లారితే పరార్ అవుతాడు.. ఇదీ ముఖ్యమంత్రి తీరు’.. అంటూ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత రేవంత్రెడ్డిపై ధ్వజమెత్తారు.
దేశ చరిత్రలో 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్దని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉద్ఘాటించారు. బీసీల పట్ల బీఆర్ఎస్కి చిత్త శుద్ధి లేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉందని నొక్కిచెప్పారు. బీసీ రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్నే అని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.
Kavitha Slams Congress Govt: సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ జపం చేయడం తప్ప పాలన తెలీదంటూ కవిత విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలలో మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అని ఆరోపించారు.
బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తెస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని.. జాగృతి, బీసీబిడ్డల విజయంగా భావిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తేవాలన్న రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయానికి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఏంటి సంబంధమని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ ప్రశ్నించారు.
మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి ఖమ్మం కోర్టులో ఊరట లభించింది. రేణుకా చౌదరిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుని న్యాయస్థానం కొట్టివేసింది. 2014 సంవత్సరంలో వైరా ఎమ్మెల్యే టికెట్ తమకు (భూక్య రాంజీ సతీమణి కళావతి తనకు లేదా తన భర్తకు) ఇప్పిస్తానని రేణుకా చౌదరి మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే రేణుకాకు బిగ్ రిలీఫ్ లభించింది.
ఇటీవల కాలంలో స్వర్ణకారులు ఆత్మహత్యలకు పాల్పడటం తనను కలచివేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.
ఏకలవ్య భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పనితీరుపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని, ఇది బీఆర్ఎ్సకు ఉపయోగపడనుందని, రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే.. 80శాతం స్థానాల్లో గులాబీ పార్టీ గెలిచే అవకాశాలు