• Home » MLC Kavitha

MLC Kavitha

Mahesh Kumar Goud: కవితపై మల్లన్న వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం

Mahesh Kumar Goud: కవితపై మల్లన్న వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలు గర్హనీయమని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. మహిళలను గౌరవించుకోవడం మన సంప్రదాయమని..

BC Associations: మల్లన్నపై దాడిని ఖండిస్తున్నాం: బీసీ సంఘాలు

BC Associations: మల్లన్నపై దాడిని ఖండిస్తున్నాం: బీసీ సంఘాలు

మ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నతో పాటు ఆయన కార్యాలయంపై జరిగిన దాడిని పలు బీసీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడికి పాల్పడిన జాగృతి కార్యకర్తలను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశాయి.

Kavitha: అనర్హుడిగా ప్రకటించాలి

Kavitha: అనర్హుడిగా ప్రకటించాలి

తీన్మార్‌ మల్లన్న బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీ పదవిలో ఉండి.. ఆడబిడ్డ అనే విచక్షణ లేకుండా తనపై వ్యాఖ్యలు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLC Kavitha: శాసనమండలి చైర్మన్ గుత్తాకు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు..

MLC Kavitha: శాసనమండలి చైర్మన్ గుత్తాకు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు..

బీసీ అయినంత మాత్రాన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఏది పడితే అది మాట్లాడితే కుదరదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తనను బయట తిరగనివ్వనని అనటానికి మల్లన్న ఎవరంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLC Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి.. జాగృతి కార్యకర్తకి గాయాలు

MLC Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి.. జాగృతి కార్యకర్తకి గాయాలు

మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు ఆయన ఆఫీస్‌పై దాడి చేశారు.

MLC Kavitha: ‘బస్తీమే సవాల్‌.. తెల్లారితే పరార్‌’ ఇది సీఎం రేవంత్‌ తీరు

MLC Kavitha: ‘బస్తీమే సవాల్‌.. తెల్లారితే పరార్‌’ ఇది సీఎం రేవంత్‌ తీరు

అభివృద్ధి గురించి మాట్లాడితే బస్తీమే సవాల్‌ అంటాడు.. తెల్లారితే పరార్‌ అవుతాడు.. ఇదీ ముఖ్యమంత్రి తీరు’.. అంటూ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు.

Mahesh Goud: కవిత తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు..మహేష్ గౌడ్ సెటైర్లు

Mahesh Goud: కవిత తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు..మహేష్ గౌడ్ సెటైర్లు

దేశ చరిత్రలో 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉద్ఘాటించారు. బీసీల పట్ల బీఆర్‌ఎస్‌కి చిత్త శుద్ధి లేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉందని నొక్కిచెప్పారు. బీసీ రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్‌నే అని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.

Kavitha Slams Congress Govt: సీఎం రేవంత్  రాష్ట్రంలో ఉండేది తక్కువ.. ఢిల్లీలో ఎక్కువ: కవిత ఫైర్

Kavitha Slams Congress Govt: సీఎం రేవంత్ రాష్ట్రంలో ఉండేది తక్కువ.. ఢిల్లీలో ఎక్కువ: కవిత ఫైర్

Kavitha Slams Congress Govt: సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ జపం చేయడం తప్ప పాలన తెలీదంటూ కవిత విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలలో మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అని ఆరోపించారు.

MLC Kavitha: ఇది జాగృతి విజయమే: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: ఇది జాగృతి విజయమే: ఎమ్మెల్సీ కవిత

బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ తెస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని.. జాగృతి, బీసీబిడ్డల విజయంగా భావిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

Mahesh Kumar Goud: కవితను చూసి జనం నవ్వుకుంటున్నారు!

Mahesh Kumar Goud: కవితను చూసి జనం నవ్వుకుంటున్నారు!

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్‌ కల్పిస్తూ ఆర్డినెన్స్‌ తేవాలన్న రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయానికి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఏంటి సంబంధమని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి