Home » MLC Kavitha
KTR On Kavitha Letter: కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా కవిత కామెంట్స్పై స్పందించిన కేటీఆర్.. పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.
కేసీఆర్ దేవుడు.. కానీ, ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ల వల్ల చాలా నష్టం జరుగుతోంది అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. కుట్రలు చేస్తున్న ఆ దయ్యాలే.. తన తండ్రికి తాను రాసిన లేఖను లీక్ చేశాయని.. పార్టీలో తనపై అంతర్గతంగా కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.
కేసీఆర్కు కవిత లేఖ అంతా ఒక డ్రామా అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కొట్టిపారేశారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, లోక్సభ ఎన్నికల్లో ఉత్తర, దక్షిణ తెలంగాణల్లోనూ ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోయిందని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత.. తన తండ్రికి రాసిన లేఖ వ్యవహారం ఆ పార్టీలో చిచ్చురేపుతోంది. గత కొంతకాలంగా పార్టీలో తనపై కుట్ర జరుగుతోందంటున్న కవిత.. తొలిసారి తన లేఖ ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టిన తీరు పార్టీ వర్గాలను విస్మయానికి గురి చేసింది.
కిందటి నెలలో వరంగల్లో నిర్వహించిన పార్టీ రజతోత్సవ సభలో బీజేపీని లక్ష్యంగా చేసుకుని ఇంకా గట్టిగా మాట్లాడాల్సి ఉందంటూ.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత స్వదస్తూరీతో లేఖ రాశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కవిత రాసిన సంచలన లేఖ వెనక లోగుట్టు ఏంటనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి వరంగల్లో భారీగా నిర్వహించిన ఆ పార్టీ రజతోత్సవ సభ కొన్ని రాజకీయ అసంతృప్తులకు దారితీసిందనేది బహిరంగ రహస్యం.
MP Chamala Kiran Kumar Reddy: మిస్ వరల్డ్ పోటీలను తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని .. కానీ ఆ పోటీలను చూసి కేటీఆర్ అసూయ పడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అందాల పోటీలు కేటీఆర్ ఊసు లేకుండా జరుగుతున్నాయని బాధపడుతున్నారని తెలిపారు.
Adi Srinivas: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ పచ్చి నిజాలు చెప్పారని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ ఒక్కరే ప్రసంగించడాన్ని ఆమె ప్రశ్నించారని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకాలపై విచారణ జరుపుతున్న కమిషన్ జూన్ 5న మాజీ సీఎం కేసీఆర్కు సమన్లు జారీ చేసింది. హరీశ్రావు, ఈటల రాజేందర్లను కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
కాళేశ్వరం కమిషన్ నోటీసులను కాంగ్రెస్ రాజకీయ కుట్రగా ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రిపోర్టు చేశారు. కేసీఆర్ ప్రతిష్ఠకు హాని చేయడమే లక్ష్యమని అన్నారు.