Home » Miryalguda
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించారు. 17 రోజుల పాటు తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కేసీఆర్ పర్యటించనున్నారు. ఇప్పటికే కరీంనగర్, చేవెళ్ల, మెదక్ బహిరంగ సభల్లో పాల్గొన్న ఆయన ఈరోజు నుంచి రోడ్ షోల ద్వారా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు.
కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతుందని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మిర్యాలగూడలో ఆయన శుక్రవారం మాట్లాడారు.
డోర్నకల్ జంక్షన్ నుంచి మిర్యాలగూడ వరకు నేలకొండపల్లి మీదుగా చేపట్టనున్న కొత్త రైల్వే మార్గానికి రైల్వేశాఖ నుంచి ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్)ను
పేదలకు మేలుచేయాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధిని (సీఎంఆర్ఎఫ్) దొంగలేమేసేస్తున్నారు. ఫేక్ బిల్లులకు సృష్టించి సీఎంఆర్ఎఫ్ (CMRF) నిధులను కొట్టేస్తున్నారు.