Home » Medical News
గత ఏప్రిల్లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జనరల్ ఆస్పత్రిలో విద్యుత్తు సరఫరాలో ..
డయాలసిస్ పేషెంట్లకి రేవంత్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నూతనంగా 681 మంది డయాలసిస్ పేషెంట్లకు తెలంగాణ ప్రభుత్వం చేయూత పెన్షన్లని మంజూరు చేయనుంది. ఈ మేరకు పెన్షన్ మంజూరు ఫైల్పై మంత్రి సీతక్క సంతకం చేశారు.
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ
ఇప్పుడు సిజేరియన్ అంటే షాక్ అవుతున్నావు కదూ..! మార్క్ మై వర్డ్స్.. ఇంకో 30 ఏళ్ల తర్వాత నార్మల్ డెలివరీ అంటే అంతా షాక్ అవుతారు’’... ఇది ‘అదిరింది’ అనే సినిమాలో ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎండీ పాత్రలో ఎస్.జే.సూర్య మరో డాక్టర్తో చెప్పే డైలాగ్.
పిడియాట్రిక్ థొరాసిక్ సర్జరీ విభాగంలో చేసిన విశేష కృషికి తెలంగాణ వైద్య విద్య సంచాలకులు డాక్టర్
కాలేయం పూర్తిగా చెడిపోయి.. కోమాలోకి వెళ్లి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ పదిహేడేళ్ల బాలికకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స పూర్తిచేసి పునర్జన్మ ప్రసాదించారు
మంగళగిరి ఎయిమ్స్లో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ పీఐసీయూ, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్
రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో రోగులకు పంపిణీ చేసే మందుల విషయంలో భారీ దోపిడీ జరుగుతోంది.
రాబోయే రోజుల్లో హైదరాబాద్ డేటా సిటీగా మారనుందని సీఎం రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. ప్రపంచ దేశాలతో పోటీ పడాలని, అధునాతన విధానాలను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు. రాబోయే పదేళ్లలో తెలంగాణను వన్ ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
ఏపీలో ఓపీ, ఐపీ సేవలు భారీగా పెరిగాయని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సూపర్ స్పెషాలిటీలో 59శాతం వేకెన్సీలు ఉన్నాయని చెప్పారు. టెలి మానస్లో భాగంగా మానసిక కౌన్సెలింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు