• Home » Mantralayam

Mantralayam

మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు

మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. మే డే సెలవుదినం కావటంతో దక్షిణాది రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వేలాది మంది భక్తులు తరలివచ్చారు.

  చెక్క రథంపై ప్రహ్లాదరాయలు

చెక్క రథంపై ప్రహ్లాదరాయలు

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు చెక్క రథంపై విహరించారు.

  రైతులకు అండగా ప్రభుత్వం

రైతులకు అండగా ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం రైతులుగా అండగా ఉంటోందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్‌.రాఘవేంద్ర రెడ్డి అన్నారు.

రమణీయం.. రథోత్సవం

రమణీయం.. రథోత్సవం

మండలంలోని పార్లపల్లి, పరమాన్‌దొడ్డి, మల్కాపురం, దైవందిన్నె, వెంకటగిరి తదితర గ్రామాల్లో శుక్రవారం కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

 ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

మంత్రాలయం నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చేందుకు ప్రజలకు నిరంతరం అందుబాటలో ఉంటూ కృషి చేస్తానని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు.

రజత గజ వాహనంపై ప్రహ్లాదరాయలు

రజత గజ వాహనంపై ప్రహ్లాదరాయలు

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు రజత గజవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.

 రాఘవేంద్రుడి సన్నిధిలో కన్నడ సినీ హాస్యనటుడు

రాఘవేంద్రుడి సన్నిధిలో కన్నడ సినీ హాస్యనటుడు

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కన్నడ సినీ హాస్య నటుడు, బుల్లితెర నటుడు, యాంకర్‌ శషికచి చంద్ర శనివారం మంత్రాలయానికి వచ్చారు.

సొంతింటి కల సాకారంతో సంతోషం

సొంతింటి కల సాకారంతో సంతోషం

సొంతింటి కల సాకారం కావడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

 రాఘవేంద్ర స్వామి స్వర్ణ పల్లకోత్సవం

రాఘవేంద్ర స్వామి స్వర్ణ పల్లకోత్సవం

మంత్రాలయంలో రాఘవేంద్రుని స్వర్ణ పల్లకోత్సవం రమణీయంగా నిర్వహించారు.

శ్రీమఠంలో వైభవంగా స్వర్ణ పల్లకీ ఉత్సవం

శ్రీమఠంలో వైభవంగా స్వర్ణ పల్లకీ ఉత్సవం

వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య రాఘవేంద్ర స్వామి స్వర్ణ పల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి