Home » Mallareddy
తెలంగాణ రాజకీయాలతో పాటూ సోషల్ మీడియాలోనూ సెంటరాఫ్ అట్రాక్షన్గా ఉండే మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చిట్ చాట్లో భాగంగా ఆయన మీడియాతో ముచ్చటించారు..
తన దగ్గర డబ్బులు లేకపోవడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయానని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాళేశ్వరం పైసలతోనే తమ ఉమ్మడి జిల్లాలోని కొంత మంది కాంగ్రెస్ అభ్యర్థులను హరీష్ రావు ఓడగొట్టారని ఆరోపించారు.
‘కష్టపడ్డా.. పాలమ్మినా.. కళాశాలలు పెట్టినా’ అంటూ మీడియా ముందు మాజీ మంత్రి చేమకూర మల్లారెడ్డి భారీ భారీ డైలాగ్స్ చెబుతుంటారు. ఏదో ఫ్రీగా విద్యాదానం చేస్తున్నట్టుగా కబుర్లు చెబుతుంటారు.
Telangana: తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోతుందని కలలో కూడా ఊహించలేదని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గాలికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గాలిలోనే కలిసిపోతుందని వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: 30 ఏళ్ల నుంచి ఎంతో మంది లీడర్లను చూడవచ్చు కానీ తనలాంటి నాయకుణ్ణి చూడలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం ఘట్కేసర్ మండలం, చౌదరి గూడలో మేడ్చల్ కృతజ్ఞత సభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన గాంధీభవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మల్లారెడ్డికి మతిభ్రమించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీమంత్రి, ఫైర్ బ్రాండ్ మల్లారెడ్డి స్వరం మార్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తొడగొట్టిన మల్లారెడ్డి ఇప్పుడు టోన్ మార్చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన దోస్త్ అని.. మంచి క్లోజ్ అని సెలవిచ్చారు. రేవంత్ రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశామని వివరించారు.
కాంగ్రెస్ అంటేనే పెద్ద దారిద్య్రంమని.. బీఆర్ఎస్ అంటేనే ఓ నమ్మకమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సి. మల్లారెడ్డి ( Mallareddy ) అన్నారు. కాంగ్రెస్ నేతలు గెలవగానే ఎగిరి ఎగిరి పడుతున్నారని మండిపడ్డారు.
తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అంటే తెలియని వారు ఉండరు. ఆయన ఏం చేసినా చర్చనీయాంశమే అవుతుంది. ఇటీవల బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడంతో.. మల్లారెడ్డి మంత్రి పదవి కూడా పోయింది. దీంతో ఆయన టూర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా గోవా ట్రిప్లో రచ్చ రచ్చ చేస్తున్నారు.
Telangana: ప్రజాభవన్ ముందు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు, మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులు ఆందోళనకు దిగారు. వీరు తమ భూములను కబ్జా చేశారని ఆరోపిస్తూ బాధితులు నిరసన చేపట్టారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు నుంచి తమ ప్లాట్లను కాపాడాలంటూ కాప్రా కృష్ణా నగర్ ప్లాట్ ఓనర్స్ నిరసన చేపట్టారు.