Home » Maldives
సోషల్ మీడియాలో #boycottmaldives అనే హ్యాష్ ట్యాగ్ తో పాటు #Lakshadweep అనే ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. ఏ క్షణాన ప్రధాని మోదీ లక్షద్వీప్ లో పర్యటించారో.. అప్పటి నుంచి ఆ దీవి గురించి వెతికే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రధాని పర్యటన తరువాత మాల్దీవులకు భారత్ కు మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం భారత్, మాల్దీవుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. లక్షద్వీప్ పర్యటన తర్వాత ప్రధాని మోదీ, భారతదేశంపై మాల్దీవుల మంత్రులు అవమానకర వ్యాఖ్యలు చేయడంతో..
పర్యాటక రంగంలో తమకు తిరుగులేదన్న అహంకారంతో.. మాల్దీవుల నేతలు తమ గోతిని తామే తవ్వుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, భారతదేశంపై కించపరిచే వ్యాఖ్యలు చేసి.. సర్వత్రా విమర్శలు మూటగట్టుకుంటున్నారు. మాల్దీవుల్ని బాయ్కాట్..
ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవ్స్ మంత్రులు అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. దీనికి భారత్ కూడా ఘాటుగా
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు తన భార్య సజిదా మహ్మద్తో కలిసి చైనా పర్యటనకు వెళ్లారు. 5 రోజుల పాటు అక్కడే ఉండి.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం పలు అంశాలపై ఒప్పందం చేసుకుంటారు. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ఇదివరకు ఎప్పుడూ చైనా వెళ్లలేదు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ఇటివల లక్షద్వీప్(Lakshadweep) ప్రాంతాన్ని పర్యటించిన తర్వాత ఆ చోటుకు ప్రస్తుతం ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఏంతలా అంటే లక్షద్వీప్ గురించి ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ మేక్మైట్రిప్లో వెతికే వారి సంఖ్య ఏకంగా 3,400 శాతం పెరిగింది.
భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోంది. మాల్దీవుల మంత్రుల తీరుపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది.
భారత్తోపాటు ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మాల్దీవులపై భారత్ ఆగ్రహం ఇంకా తగ్గడం లేదు. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ విమానాల టికెట్ బుకింగ్ సంస్థ మాల్దీవులకు ఫైట్స్ టెకెట్ బుకింగ్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మాల్దీవుల మంత్రులపై ఆదేశ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. వారిపై తక్షణ చర్యలు తీసుకుంది. ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. సస్పెండైన వారిలో మరియం షియున, మాల్షా, హసన్ జిహాన్ ఉన్నారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్లో పర్యటించినప్పటి నుంచి.. అక్కడి అందాల గురించి ప్రతిఒక్కరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా.. పర్యాటకంలో తమతో పోటీ పడలేరని..