• Home » Maldives

Maldives

S Jaishankar: మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుపై జైశంకర్ కౌంటర్ల వర్షం.. దెబ్బ పడిందిగా!

S Jaishankar: మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుపై జైశంకర్ కౌంటర్ల వర్షం.. దెబ్బ పడిందిగా!

టూరిజం అంశంపై నెలకొన్న వివాదం నేపథ్యంలో భారత్‌పై మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) చేసిన వ్యాఖ్యలకు తాజాగా విదేశాంగ మంత్రి జైశంకర్ (S Jaishankar) కౌంటర్ ఇచ్చారు. వేధించేవాళ్లు ఎప్పుడూ $4.5 బిలియన్ల సహాయాన్ని అందించరని ఆయన పేర్కొన్నారు.

India vs Maldives: భారత్‌పై ముయిజ్జు చెప్పినవన్నీ అబద్ధాలే.. నగ్నసత్యాలు బయటపెట్టిన మాజీమంత్రి

India vs Maldives: భారత్‌పై ముయిజ్జు చెప్పినవన్నీ అబద్ధాలే.. నగ్నసత్యాలు బయటపెట్టిన మాజీమంత్రి

మాల్దీవుల (Maldives) అధ్యక్షుడిగా మహ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) ఎన్నికైనప్పటి నుంచి భారత్‌తో (India) సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. చైనా అనుకూల వ్యక్తిగా పేరుగాంచిన ఆయన.. మొదటి నుంచే భారత్‌పై వ్యతిరేక వైఖరి కనబరుస్తూ వస్తున్నారు. సైనికుల ఉపసంహరణ (Indian Troops) దగ్గర నుంచి కొన్ని ఒప్పందాలను రద్దు చేసుకోవడం దాకా.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా రెండు దేశాల మధ్య దూరం క్రమంగా పెరుగుతూ వస్తోంది.

Powerful passports: పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల.. మాల్దీవులకు 58వ ర్యాంకు! భారత్ పరిస్థితి ఏంటంటే..

Powerful passports: పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల.. మాల్దీవులకు 58వ ర్యాంకు! భారత్ పరిస్థితి ఏంటంటే..

హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్-2024 జాబితాలో భారత్ 85వ ర్యాంకుకు పరిమితమైంది.

Mohamed Muizzu: భారత్‌పై మాల్దీవుల అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు.. ఖాళీ కుర్చీల ముందు..

Mohamed Muizzu: భారత్‌పై మాల్దీవుల అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు.. ఖాళీ కుర్చీల ముందు..

తన భారత వ్యతిరేక వైఖరికి కట్టుబడి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. మే 10వ తేదీ నాటికి భారత దళాలు మాల్దీవులను విడిచిపెడతాయని పేర్కొన్నారు. తమ సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడానికి ఏ దేశాన్ని కూడా అనుమతించబోమని వ్యాఖ్యానించారు.

India vs Maldives: చెలరేగిన మరో వివాదం.. ఆ అంశంపై భారత్‌ని నిలదీసిన మాల్దీవులు

India vs Maldives: చెలరేగిన మరో వివాదం.. ఆ అంశంపై భారత్‌ని నిలదీసిన మాల్దీవులు

మాల్దీవుల అధ్యక్షుడిగా మహ్మద్‌ ముయిజ్జు ఏ ముహూర్తాన ప్రమాణస్వీకారం చేశాడో తెలీదు కానీ, అప్పటి నుంచి భారత్‌తో సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. తొలుత టూరిజం అంశంలో ఇరు దేశాల మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ సమయంలో ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంతో.. ఆ వివాదం బాగా ముదిరింది.

Maldives: ముయిజ్జు భారత వ్యతిరేక వైఖరి.. బ్రెయిన్ స్ట్రోక్‌తో బాలుడి మృతి

Maldives: ముయిజ్జు భారత వ్యతిరేక వైఖరి.. బ్రెయిన్ స్ట్రోక్‌తో బాలుడి మృతి

భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు(Mohamed Muizzu) వైఖరి ఓ బాలుడి ప్రాణాన్ని బలికొంది. అత్యవసర పరిస్థితిలో భారత్ అందించిన ఎయిర్ క్రాఫ్ట్‌ను వినియోగించడానికి ముయిజ్జు నిరాకరించడంతో మాల్దీవులకు చెందిన14 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

India-Maldives Row: మాల్దీవుల ట్రిప్ క్యాన్సిల్ చేస్తే బంపరాఫర్.. ఏంటో తెలిస్తే నోరూరాల్సిందే!

India-Maldives Row: మాల్దీవుల ట్రిప్ క్యాన్సిల్ చేస్తే బంపరాఫర్.. ఏంటో తెలిస్తే నోరూరాల్సిందే!

భారత్, మాల్దీవుల మధ్య వివాదం కొనసాగుతున్న తరుణంలో.. భారతీయులు మాల్దీవులకు వెళ్లాలన్న ఆలోచనని విరమించుకుంటున్నారు. ఆ ప్రాంతానికి బదులు లక్షద్వీప్‌లో విహరించాలని నిర్ణయించుకుంటున్నారు. మన ప్రధాని నరేంద్ర మోదీ, భారతదేశంపై మాల్దీవుల మంత్రులు అవమానకర వ్యాఖ్యలు చేసినందుకే.. ప్రతి ఒక్కరూ మాల్దీవులను బాయ్‌కాట్ చేస్తున్నారు.

India-Maldives Row: ఉద్రిక్తతల మధ్య.. ఆ విషయంలో భారత్‌కి మాల్దీవులు డెడ్‌లైన్

India-Maldives Row: ఉద్రిక్తతల మధ్య.. ఆ విషయంలో భారత్‌కి మాల్దీవులు డెడ్‌లైన్

భారతదేశం, మాల్దీవుల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య.. భారత్ ముందు మాల్దీవులు ఒక డెడ్‌లైన్ పెట్టింది. మార్చి 15వ తేదీలోగా భారత దళాలను ఉపసంహరించుకోవాలని న్యూఢిల్లీని కోరింది. మాలేలోని..

Maldives: మమ్మల్ని విమర్శించే హక్కు ఏ దేశానికీ లేదు.. చైనాలో మాల్దీవుల అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు!

Maldives: మమ్మల్ని విమర్శించే హక్కు ఏ దేశానికీ లేదు.. చైనాలో మాల్దీవుల అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు!

ప్రస్తుతం భారత్-మాల్దీవుల మధ్య నెలకొన్న వివాదాస్పద వాతావరణం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు భారత్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ దేశాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు.

Xi Jinping: ముయిజ్జు మా మిత్రుడు.. మాల్దీవుల వివాదం నడుమ చైనా కీలక వ్యాఖ్యలు

Xi Jinping: ముయిజ్జు మా మిత్రుడు.. మాల్దీవుల వివాదం నడుమ చైనా కీలక వ్యాఖ్యలు

ఓ వైపు భారత్, మాల్దీవుల మధ్య వివాదం కొనసాగుతుండగా.. మరో వైపు మాల్దీవుల దేశాధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు(Mohamed Muizzu) చైనా పర్యటన నిప్పు రాజేస్తోంది. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్(Xi Jinping) ముయిజ్జుని తమ పాత మిత్రుడిగా అభివర్ణించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి