Home » Malaysia
పేరు కారణంగా మలేషియాకు చెందిన ఓ వ్యక్తి జీవితం పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా అతడు అపర కుబేరుడు అయిపోయాడు. అతడి ఖాతాలోకి ఏకంగా 600 కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి.
భారతీయ సంప్రదాయ నృత్యాలతో ప్రవాస భారతీయులు మోదీకి ఆహ్వానం పలికారు. అనంతరం కౌలాలంపూర్లోని భారత సంతతి ప్రజలతో ఆత్మీయ సమ్మేళనంలో ప్రధాని పాల్గొన్నారు.
ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా మలేసియా ప్రధానితో సమావేశమై ఇరుదేశాల మధ్య సహకారంతో పాటు పలు అంశాలపై చర్చిస్తారు. మలేసియాలోని ఎన్ఆర్ఐలను కలుసుకుంటారు. పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య ప్రతినిధులతో సమావేశమవుతారు. ఇండియా-మలేసియా సీఈఓ ఫోరం సమావేశంలోనూ మోదీ పాల్గొంటారు.
ఆసియా దేశాల పర్యటనలో భాగంగా మలేషియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన అక్కడి కళాకారులతో కలిసి స్టెప్పులేసిన వీడియో వైరల్గా మారింది.
మలేషియాలో చిన్నారులు పెద్ద సంఖ్యలో ఫ్లూ తరహా ఇన్ఫ్లేక్షన్ల బారిన పడుతున్నారు. ఏకంగా 6 వేల కేసులు వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం పలు స్కూళ్లకు సెలవులు ఇచ్చింది.
విదేశాల్లో విహరించాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది.కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయని భావించి ఆ కోరికను పక్కనపెట్టేస్తారు. అలాంటి వారి కోసం ఇప్పుడు IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) అద్భుతమైన ప్యాకేజీ తీసుకొచ్చింది. ఒకే ప్యాకేజీలో మలేసియా, సింగపూర్ దేశాలను కవర్ చేస్తూ.. అతితక్కువ ధరకే విదేశీ పర్యటన చేసే అవకాశం కల్పిస్తోంది.
రోబోరోర్జ్ మలేషియా 2025 వెఫా రోబోటిక్ పోటీల్లో కాకినాడ జిల్లాకు చెందిన లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ 8, 9, 10 తరగతుల విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచారు.
పాకిస్థాన్కు రెండు వారాలు వారికి సమయం ఇచ్చినప్పటికీ ఉగ్రదాడులకు పాల్పడిన ముష్కరులపై ఒక్క చర్య కూడా తీసుకోలేదని అభిషేక్ బెనర్జీ చెప్పారు. పైగా ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ ఆర్మీ అధికారులు పాల్గొనడాన్ని అంతా చూశామని అన్నారు.
మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం వ్యక్తిగతంగా తనకు మన్మోహన్తో ఉన్న అనుబంధాన్ని ఒక సంతాప సందేశంలో నెమరువేసుకున్నారు. మన్మోహన్లోని మానవతా కోణాన్ని ఆయన ఆవిష్కరించారు.
మలేసియా రాజధాని కౌలాలంపూర్లో మ్యాన్హోల్లోపడిన చిత్తూరు జిల్లా కుప్పం మహిళ జయలక్ష్మి ఆచూకీ మూడ్రోజులైనా లభ్యం కాలేదు.