• Home » Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికలపై  మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికలపై మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలని కాంగ్రెస్ కేడర్‌కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. కార్యకర్తలకు పార్టీలో తగిన గౌరవం ఇస్తామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

Mahesh Kumar Goud: బీసీలకు 42% రిజర్వేషన్‌ అమలుకు కట్టుబడి ఉన్నాం!

Mahesh Kumar Goud: బీసీలకు 42% రిజర్వేషన్‌ అమలుకు కట్టుబడి ఉన్నాం!

స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి, తాను ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలన్న పట్టుదలతో ఉన్నామని తెలిపారు.

Phone Tapping: సరి‘హద్దు’లు దాటిన ఫోన్‌ ట్యాపింగ్‌

Phone Tapping: సరి‘హద్దు’లు దాటిన ఫోన్‌ ట్యాపింగ్‌

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం సరిహద్దులు దాటింది. తెలంగాణలోని సొంత పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీల నాయకుల ఫోన్లతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు రాజకీయ నేతల ఫోన్లనూ ట్యాప్‌ చేసినట్టు సమాచారం.

KTR: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కి కేటీఆర్ లీగల్ నోటీస్

KTR: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కి కేటీఆర్ లీగల్ నోటీస్

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు లీగల్ నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పీసీసీ అధ్యక్షుడు చేసినవి అసత్య ఆరోపణలేనని అన్నారు.

SIT Investigation: ఫోన్ ట్యాపింగ్ కేసు.. జూబ్లీహిల్స్ పీఎస్‌కు టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్

SIT Investigation: ఫోన్ ట్యాపింగ్ కేసు.. జూబ్లీహిల్స్ పీఎస్‌కు టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్

SIT Investigation: ఫోన్ ట్యాపింగ్ కేసులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సిట్ ముందు సాక్షిగా హాజరయ్యారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌ వద్దకు కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

Phone Tapping Case: ఇది హేయమైన చర్య.. కేటీఆర్ సిగ్గుతో తలదించుకో: మహేష్ కుమార్

Phone Tapping Case: ఇది హేయమైన చర్య.. కేటీఆర్ సిగ్గుతో తలదించుకో: మహేష్ కుమార్

Phone Tapping Case: ఏ రాజకీయ నేత, పార్టీ ఉండకూడదని.. తామే శాశ్వతంగా ఉండలనే చెడు ఆలోచనతో ఫోన్ ట్యాపింగ్‌కు తెరలేపారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మూమెంట్స్ అన్ని కూడా ట్రాక్ చేశారని మండిపడ్డారు.

Phone Tapping Case: నేడు సిట్‌ ఎదుటకు పీసీసీ చీఫ్‌

Phone Tapping Case: నేడు సిట్‌ ఎదుటకు పీసీసీ చీఫ్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణను వేగవంతం చేసింది. దాదాపు 600 మంది ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితులు ఉన్నట్లు ఇప్పటికే తేలటంతో, వారి నుంచి సిట్‌ అధికారులు వాంగ్మూలాలు సేకరిస్తున్నారు.

Mahesh Kumar Goud: పొంగులేటిపై.. టీపీసీసీ చీఫ్‌ ఫైర్‌

Mahesh Kumar Goud: పొంగులేటిపై.. టీపీసీసీ చీఫ్‌ ఫైర్‌

నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Mahesh Goud: మంత్రి పొంగులేటిపై టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్ సీరియస్‌

Mahesh Goud: మంత్రి పొంగులేటిపై టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్ సీరియస్‌

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలపై పొంగులేటి ప్రకటనను టీపీసీసీ చీఫ్‌ తప్పుబట్టారు. కేబినెట్‌ అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అంటూ మహేష్‌కుమార్‌ మండిపడ్డారు.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ట్విస్ట్..టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పోలీసులకు వాంగ్మూలం

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ట్విస్ట్..టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పోలీసులకు వాంగ్మూలం

ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మరో మలుపు చోటుచేసుకుంది. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) జూన్ 17న జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు వాంగ్మూలం ఇవ్వనున్నారు. పోలీసుల విచారణ ఊపందుకుంటుండగా, ఈ కేసు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి