Home » Maharashtra
అసెంబ్లీ చైర్మన్గా ఉన్న రాహుల్ నార్వేకర్ బహిరంగంగానే అభ్యర్థులను, ఓటర్లను బెదిరించడం దిగ్భ్రాంతికి కలిగించినట్టు ఉద్ధమ్ థాకరే తెలిపారు. స్వీకర్పై వెంటనే చర్చలు తీసుకోవాలని, ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన శుక్రవారం పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో మహాయుతి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచిన ఓ గర్భిణీ కథ విషాదంగా ముగిసింది. తనకు పుట్టబోయే బిడ్డతో సంతోషంగా గడపాలని భావించిన ఆ తల్లి.. అదే బిడ్డతో సహా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే...
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దంపతులు తమ 12 ఏళ్ల కుమారుడిని దాదాపు 2 నెలల నుంచి ఇనుప గొలుసులతో బంధించారు. వారు చెప్పిన కారణం విని అధికారులతో సహా అంతా షాకయ్యారు.
భారత దేశంలో ఎన్నో పవిత్ర పుణ్య క్షేత్రాలు ఉన్నాయి.. అందులో ఒకటి షిర్డీ. కోట్లాది మంది భక్తులకు ఇది ఒక పవిత్ర నిలయం. కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూసే ‘సబ్ కా మాలిక్ ఏక్’ అనే సిద్దాంతం ఈ ఆలయ ప్రత్యేకత.
ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు. అక్కతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లి సందర్భంగా ఇచ్చిన కట్నం తిరిగి ఇవ్వమని భార్య అడిగినందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు.
పుణెకు చెందిన ఓ గ్యాంగ్స్టర్ తాజాగా స్థానిక పురపాలక ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుడి ముఖానికి నల్లని వస్త్రాన్ని కప్పి, చేతులను తాళ్లతో కట్టేసి అతడిని పోలీసులు పటిష్ఠ భద్రత మధ్య నామినేషన్ ఫైలింగ్ కేంద్రానికి పోలీసులు తీసుకొచ్చారు.
మహారాష్ట్రలో వైద్యానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది.
శివసేన యూబీటీ, ఎంఎన్ఎస్ కలిసికట్టుగా మరాఠా ప్రజల ప్రయోజనాల కోసం బీఎంసీ ఎన్నికలకు వెళ్తున్నట్టు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు
మరాఠా ప్రజలకు కంచుకోటగా దాదర్, శివడి, వోర్లి, ములుంద్ ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ సీట్ల పంపకాలపై ఇంతకుముందు రెండు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. అయితే దాదాపు అన్నిచోట్ల ఆమోదయోగ్యమైన రీతిలో తాజాగా పరిష్కారం కుదిరినట్టు చెబుతున్నారు.