Home » Madhya Pradesh
ఇండోర్లో ఓ బస్సులో విద్యార్థి ప్రయాణిస్తున్నాడు. అతనితో అమ్మాయి ఉంది. టికెట్ అని అడగగా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. తమ వద్ద పాస్ ఉన్నాయని విద్యార్థి చెప్పాడట.. ఆ కండక్టర్కు సరిగా వినపడలేదు అనుకుంట. అదే విషయంపై మరి మరి అడగటం.. స్పందించడం లేదని కండక్టర్ ఆగ్రహంతో ఊగిపోయాడు.
ఒక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ ఒక్కసారి ప్రమాణస్వీకారం చేసి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. సర్వ సాధారణమైన ఈ ప్రక్రియ మధ్యప్రదేశ్లో అసాధారణ రీతిలో జరిగింది. ఒక ఎమ్మెల్యే 15 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు మంత్రిగా ప్రమాణం చేశారు. విచిత్రమైన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
వివాహం కుదిరిన తర్వాత.. కొన్ని కారణాల వల్ల పెళ్లిపీటల వరకు రాకుండా ఆగిపోయిన సందర్భాలు ఎన్నో చూస్తుంటాం. పెళ్లి మధ్యలోనే ఆగిపోయిందని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడే ఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఛత్తీస్గఢ్లో జాంజ్గీర్-చంపా జిల్లా కికిర్దా గ్రామానికి చెందిన రామచంద్ర జైశ్వాల్(60) ఇంటికి ఆనుకొని 30 అడుగుల లోతైన బావి ఉంది. ఇంటి అవసరాల కోసం బోర్ వేయించడంతో కొన్ని నెలల క్రితం కర్ర చెక్కలతో ఆ బావిని మూసేశారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో శ్రీ యుగపురుష్ దామ్ బౌదిక వికాస్ కేంద్రం పాఠశాలలో ముగ్గురు చిన్నారులు మరణించారు. మరో 12 మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వారిని స్థానిక చాచా నెహ్రూ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.
దేశంలో ఈరోజు (జులై 1) నుంచి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు(new criminal laws) అమలయ్యాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ(Delhi)లో నేడు మొదటి ఎఫ్ఐఆర్(FIR) నమోదైంది. ఢిల్లీలో కొత్త చట్టం ప్రకారం తొలి కేసు కమ్లా మార్కెట్ పోలీస్ స్టేషన్లో రికార్డైంది.
ఇంట్లో భార్యలు ఎక్కువుగా ఇబ్బంది పడే సమస్యల్లో ఒకటి.. తన భర్త ఎక్కువుగా మద్యం తాగుతున్నారని.. అలాగే కేవలం భర్తలే కాదు.. కుటుంబంలో ఎవరైన సభ్యులు మద్యానికి బానిసగా మారితే ఆ కుటుంబ సభ్యులు ఎంతో ఇబ్బంది పడుతుంటారు.
మధ్యప్రదేశ్ మంత్రి కైలాశ్ విజయ్ వర్గియ అనుచరుడు మోను కల్యాణేపై ఈ రోజు ఉదయం దుండగులు కాల్పులు జరిపారు. ఇండోర్లో గల ఛిమన్బాగ్ ప్రాంతంలో వాహనానికి బ్యానర్లు, పోస్టర్లు కట్టే సమయంలో ఫైరింగ్ జరిగింది. బైక్ మీద వచ్చిన ఇద్దరు మోనును నంబర్ అడిగారు. మొబైల్ తీసి చూస్తుండగా బైక్ వెనకాల న్న వ్యక్తి పిస్టోల్ తీసి మోను ఛాతీలో కాల్చాడు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్య, ఉన్నత విద్యలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడి గురించి పాఠ్యాంశాల్లో పొందుపరుస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు.
తాము ఇష్టపడే వ్యక్తుల కోసం కొందరు ఎంతకైనా తెగిస్తుంటారు. ప్రాణాలమీదకు వచ్చినా సరే.. వెనకడుగు వేయరు. అయితే.. కొన్ని కథల్లో మాత్రం ఎవ్వరూ ఊహించని ట్విస్టులు వెలుగు చూస్తుంటాయి. ఇప్పుడు అలాంటి పరిణామమే...