Home » Loans
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రైతులకు ఉపశమనం కలిగించే కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తున్నట్టు సోమవారంనాడు ప్రకటించారు.
రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించని కస్టమర్లను వేధించే బ్యాంకులు, రికవరీ ఏజెంట్ల తీరుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్సనల్ లోన్, కార్ లోన్ లేదా హోమ్ లోన్ బకాయిలను వసూలు చేయడానికి కస్టమర్ల మొబైల్ ఫోన్లను డిసేబుల్ చేయడం వంటి పద్ధతులకు స్వస్తి పలకాలని ప్రతిపాదించింది.
సుమారు పదేళ్ల నాటి రుణాలను వసూలు చేయడం అధికారులకు తలనొప్పిగా మారింది. లబ్ధిదారుల ఇళ్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రయోజనం కనిపించడంలేకపోవడంతో ఏంచేయాలో వీరికి పాలుపోవడంలేదు.
ఇకపై లోన్ కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం అంతకంటే లేదు. జనసమర్థ్ వెబ్సైట్లో నమోదు అయితే అత్యంత ఈజీగా, వేగంగా లోన్ పొందొచ్చు.
చిన్నగా వ్యాపారం పెట్టి ఆర్థిక బలం తెచ్చుకోవాలని చూసే ఔత్సాహికులకు ముద్రా లోన్స్ ఒక దిక్సూచీ. భారత ప్రభుత్వం.. ప్రధాన మంత్రి ముద్రా యోజన పేరిట ఈ స్కీం తీసుకొచ్చింది. ఇందులో ఎలాంటి సెక్కూరిటీ పెట్టకుండానే రుణం పొందే అవకాశం ఉంది.
మీరు హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. నెలకు ఒకసారి ఈఎంఐ చెల్లించే విధానాన్ని ఎంచుకుంటున్నారా. అయితే.. ఒక్కసారి ఈ ప్లాన్ను పరిశీలించండి. భారీ వడ్డన నుంచి ఉపశమనం పొందే ఆ ప్లాన్ వివరాలు మీకోసం..
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు వీలులేని వారికి ఇదో పెద్ద గుడ్ న్యూస్. బంగారం లేకపోయినా ఫర్వాలేదు. మీ దగ్గర వెండి వస్తువులు ఉన్నా సరే లోన్ తీసుకోవచ్చు. ఆర్బీఐ ఈ మేరకు..
తీసుకున్న అప్పులపై బ్యాంకులకు చెల్లించే ఈఎంఐల మొత్తం తగ్గితే రుణగ్రహీతలు ఆనందిస్తారు. ఇవాళ్టి నుంచి కెనరా బ్యాంకు తన ఖాతాదారులకి ఇలాంటి అవకాశమే అందించింది. ఇక నుంచి సదరు బ్యాంకు ఖాతాదార్లు కట్టే ఈఎంఐల మొత్తం తగ్గుతుంది.
ఇటీవల కాలంలో చాలా మంది సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఎక్కువగా హోమ్ లోన్ పై ఆధారపడుతున్నారు. హోం లోన్ విషయంలో స్థిర(ఫిక్స్డ్), ఫ్లోటింగ్ అనే రెండు రకాల వడ్డీ రేట్లు ఉంటాయి. గృహ రుణం తీసుకునే విషయంలో ఈ రెండూ వడ్డీ రేట్ల గురించి తెలుసుకుంటే లక్షలు ఆదా చేసుకోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
నకిలీ ఆధార్, పాన్కార్డులతో ఓ ఉద్యోగి బ్యాంక్కు టోకరా వేశాడు. రూ.16.5 లక్షల అప్పు తీసుకుని మోసానికి పాల్పడ్డాడు. కంచన్బాగ్లోని ఎస్బీఐలో 2023 నవంబర్లో ఉప్పల్ హబ్సిగూడ నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్గా పని చేస్తున్న ఉద్యోగి ప్రవీణ్ తన ఆధార్, పాన్కార్డు, మూడు నెలల పేస్లిప్లను బ్యాంక్ అధికారులకు అందించి పర్సనల్ ఎక్స్ప్రెస్ లోన్ కింద రూ.16.50లక్షల రుణం పొందాడు.