Home » Liquor Lovers
32 వేల జీతం అందుకునే కాఫీషాప్ వర్కర్ పురుషోత్తం వరుణ్ కుమార్ ఐదేళ్లలో రూ.459 కోట్లకు పైగా అక్రమ సంపాదన చేశాడు. మద్యం మాఫియాలో ఉన్న పెద్దవారితో కలిసి చెత్త బ్రాండ్ల అమ్మకాలను నడిపించి, ప్రభుత్వం మారగానే పారిపోయాడు.
మద్యం కుంభకోణంలో తాను ప్రమేయం లేనని మాజీ సీఎం జగన్ స్పష్టం చేశారు. తనపై రాజకీయ కక్షతో కేసులు పెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఒంగోలు టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావుపై మద్యం సేవించి మందుబాబులు దాడి చేసి, అతనికి గాయాలయ్యాయి. దాడి ఘటనపై కేసు నమోదు చేసి, దుండగులు పరారయ్యారు.
మద్యం కుంభకోణం కేసులో కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నిర్ణయం నేటికి రాకపోతే బెయిల్ కోసం హైకోర్టుకే వెళ్లాలని సూచించింది.
లిక్కర్ స్కామ్లో కీలక నాయకులు అరెస్ట్ అయినా, తెర వెనకున్న అసలు సూత్రధారి ఇంకా బయటపడలేదు. సిట్ ఆధునిక టెక్నాలజీతో విచారణ జరుపుతోంది.
మద్యం కుంభకోణంలో అరెస్టైన ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలను కలిసేందుకు వైసీపీ నేతలు కోర్టు వద్ద భారీగా చేరుకున్నారు. వారిద్దరిని జైలు తరలించే వరకూ పలువురు నేతలు అక్కడే ఉండిపోయారు.
సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయ్రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారని ప్రాసిక్యూషన్ వాదించింది. రూ.3500 కోట్ల దుర్వినియోగంపై విచారణ అవసరం ఉందని కోర్టుకు తెలిపింది. కాంపిటెంట్ అథారిటీ అనుమతి అవసరం లేదని ఏడీ రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ, జైలులో సౌకర్యాలు కల్పించాలన్న నిందితుల విజ్ఞప్తికి అంగీకరించింది.
మద్యం కుంభకోణంలో అరెస్టైన గోవిందప్ప బాలాజీ జైలులో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. అదే కేసులో సజ్జల శ్రీధర్రెడ్డి, దిలీప్లను సిట్ అధికారులు కస్టడీకి తీసుకుని విచారించారు.
పంజాబ్లో కల్తీ మద్యం తాగి 17 మంది చనిపోయారు, మరణాలపై సీఎం భగవంత్ మాన్ హత్యలుగా పేర్కొనగా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మృతుల్లో ఎక్కువ మంది కూలీలు ఉన్నారు.
Amritsar Hooch Tragedy: మద్యం తాగిన కొద్దిసేపటికే వారంతా అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని దగ్గరలోని అమృత్సర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 14 మంది చనిపోయారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.