• Home » Latest News

Latest News

ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే

ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే

ఎండుద్రాక్షను రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తహీనత తగ్గించడం నుంచి జీర్ణక్రియ మెరుగుపరచడం వరకు అనేక విధాలుగా శరీరానికి మేలు చేస్తుందని పేర్కొంటున్నారు.

హైదరాబాద్‌లో రెచ్చిపోయిన వికాస్ కిడ్నాప్ గ్యాంగ్స్..

హైదరాబాద్‌లో రెచ్చిపోయిన వికాస్ కిడ్నాప్ గ్యాంగ్స్..

హైదరాబాద్‌లో కిడ్నాప్ గ్యాంగ్స్ రెచ్చిపోతున్నాయి. పంజాగుట్టలోని ఓ బంగారు వ్యాపారిని వికాస్ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది.

రోజూ 10 నిమిషాలు ధ్యానం చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

రోజూ 10 నిమిషాలు ధ్యానం చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

నేటి వేగవంతమైన జీవితంలో ఒత్తిడి, ఆందోళన సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజూ కేవలం 10 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

టీడీపీ మహానాడులో 20 తీర్మానాలు ప్రవేశపెట్టే యోచన

టీడీపీ మహానాడులో 20 తీర్మానాలు ప్రవేశపెట్టే యోచన

టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నాడు మహానాడు తీర్మానాల కమిటీ సమావేశమైంది. యనమల రామకృష్ణుడు నేతృత్వంలో 17 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది.

వేసవిలో ఓఆర్ఎస్ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి హానికరమా?

వేసవిలో ఓఆర్ఎస్ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి హానికరమా?

వేసవిలో డీహైడ్రేషన్‌ నుంచి రక్షణ కోసం చాలామంది ఓఆర్ఎస్‌ను ఎక్కువగా తాగుతారు. అయితే, వేసవిలో తరచుగా ఓఆర్ఎస్ తాగడం మంచిదేనా? అవసరానికి మించి తాగితే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రేమ జంటకు కుల పెద్దల జరిమానా.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు

ప్రేమ జంటకు కుల పెద్దల జరిమానా.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు

ప్రేమ వివాహం చేసుకున్నారంటూ ఓ జంటతోపాటు ఆ కుటుంబాన్ని కుల పెద్దలు వెలేశారు. అంతేకాకుండా.. గ్రామ ప్రజలపై కూడా కుల పెద్దలు తీవ్ర ఆంక్షలు విధించారు.

నేడు దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపులు బంద్‌

నేడు దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపులు బంద్‌

దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపులు బుధవారం మూతపడనున్నాయి. ఆన్‌లైన్‌లో మందులు విక్రయించే ఈ-ఫార్మసీ సంస్థలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆలిండియా ...

 కాసేపట్లో యుద్ధం.. ఆ దేశాలు చెబితే ఆపా!

కాసేపట్లో యుద్ధం.. ఆ దేశాలు చెబితే ఆపా!

ఇరాన్‌పై మళ్లీ యుద్ధం మొదలుపెట్టడానికి సన్నద్ధమయ్యామని, ఒక గంటలో దీనిపై నిర్ణయం తీసుకుంటామనగా యూఏఈ, ఖతార్‌, ఇతర దేశాల విజ్ఞప్తితో ఆగిపోయానని అమెరికా...

అక్రమాస్తుల కేసులో జలమండలి జనరల్ మేనేజర్  అరెస్ట్

అక్రమాస్తుల కేసులో జలమండలి జనరల్ మేనేజర్ అరెస్ట్

హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా, సీవరేజీ బోర్డుకు చెందిన రెడ్‌హిల్స్ ప్రాజెక్ట్ డివిజన్-8 జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్‌పై అక్రమాస్తుల కేసు నమోదు చేసింది.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి