• Home » Latest News

Latest News

Mafia Leader Kamakshamma: మాఫియా లేడీ డాన్ కామాక్షమ్మ ఇంటిని కూల్చివేసిన స్థానికులు

Mafia Leader Kamakshamma: మాఫియా లేడీ డాన్ కామాక్షమ్మ ఇంటిని కూల్చివేసిన స్థానికులు

నెల్లూరులో సీపీఎం నేత హత్య కేసులో ప్రధాన నిందితురాలు, గంజాయి మాఫియా నేత కామాక్షమ్మకు చెందిన ఐదు ఇళ్లను మంగళవారం స్థానికులు నేలమట్టం చేశారు.

Tirupati: తిరుచానూరులో దారుణం.. ఒకే ఇంట్లో..

Tirupati: తిరుచానూరులో దారుణం.. ఒకే ఇంట్లో..

ఇంట్లో నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండడంతో.. పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆ ఇంటి తలపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లిన పోలీసులు షాక్‌కు గురయ్యారు.

Bomb Threat to Indigo Flight: విమానానికి బాంబు బెదిరింపు.. ముంబైకి మళ్లింపు

Bomb Threat to Indigo Flight: విమానానికి బాంబు బెదిరింపు.. ముంబైకి మళ్లింపు

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో హైదరాబాద్‌లో ల్యాండ్ కావాల్సిన విమానాన్ని ముంబైకు మళ్లించారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.

నర్సింగ్ విద్యార్థినిపై.. కెమికల్‌ దాడి..

నర్సింగ్ విద్యార్థినిపై.. కెమికల్‌ దాడి..

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

AP Liquor Case: కల్తీ మద్యం కేసులో సిట్ దూకుడు... జోగి బ్రదర్స్ కుమారులకు నోటీసులు

AP Liquor Case: కల్తీ మద్యం కేసులో సిట్ దూకుడు... జోగి బ్రదర్స్ కుమారులకు నోటీసులు

కల్తీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారులు జోగి రాజీవ్, జోగి రోహిత్ కుమార్‌, జోగి రాము కుమారులు.. జోగి రాకేశ్, జోగి రామ్మోహన్‌లకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

Amaravati Land Case: రాజధాని అసైన్డ్ భూముల కేసులో మరో కీలక పరిణామం

Amaravati Land Case: రాజధాని అసైన్డ్ భూముల కేసులో మరో కీలక పరిణామం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో తమపై నమోదైన కేసును కొట్టివేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ.. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై సోమవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది.

Chanakya Niti On Anger: ఈ మూడు విషయాలపై కోపం సరికాదు

Chanakya Niti On Anger: ఈ మూడు విషయాలపై కోపం సరికాదు

ఈ మూడు విషయాలపై ఎప్పుడూ కోపం తెచ్చుకోకూడదని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పారు. చాణక్యుడు చెప్పిన ఆ మూడు విషయాలు ఏంటి? కోపం తెచ్చుకోవడం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం..

New Year Celebration Permission: న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా? పర్మిషన్ ఉండాల్సిందే..

New Year Celebration Permission: న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా? పర్మిషన్ ఉండాల్సిందే..

న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, పర్మిషన్ ఉండాల్సిందే అంటున్నారు పోలీసులు.

Gowthami Chowdary: టాలీవుడ్ హీరో భార్యపై కేసు నమోదు

Gowthami Chowdary: టాలీవుడ్ హీరో భార్యపై కేసు నమోదు

టాలీవుడ్ హీరో ధర్మ మహేశ్ భార్య గౌతమి చౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సోమవారం బిగ్‌బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషా ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు  గౌతమి చౌదరిపై కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు.

AP Government: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Government: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోకి ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలను, ఎన్ఎంయూఏ, ఎంప్లాయీస్ యూనియన్లను చేర్చింది రాష్ట్ర ప్రభుత్వం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి