Home » Latest News
యూట్యూబ్.. వీడియోల వ్యూస్ లెక్కింపులో కీలక మార్పు చేయనుంది. ఆగస్టు 24 నుంచి అన్ని వీడియో ఫార్మాట్లకు ఒకే విధమైన వ్యూ కౌంటింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది.
2014లో కొలువుదీరిన నాటి నుంచి రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ కూడా బీజేపీకి అనుబంధ సంస్థగా మారిందని విమర్శించారు.
శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో శివాలయాలు, శక్తి పీఠాలు, దివ్య క్షేత్రాలను దర్శించుకోవడం హిందువుల ఆచారం. చాలా మంది భక్తులు సోమవారాలు లేదా ప్రత్యేక రోజులలో శైవ క్షేత్రాలకు తీర్థయాత్రలు చేస్తుంటారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్న్యూస్. 2026-27 విద్యా సంవత్సరానికి 6,534 విద్యా వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్కు యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) క్లీన్ చిట్ ఇచ్చినట్లు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బాధ్యతారహిత్యంగా ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ మండిపడ్డారు. వాటిని ఖండించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
తాగునీటిలో ఉండే ఫ్లోరైడ్ వల్ల మెదడు ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రావణ మాసం కొన్ని నక్షత్రాల వారికి ప్రత్యేకంగా కలిసొస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. గ్రహాల అనుకూల ప్రభావంతో ఈ సమయంలో ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో పురోగతితో పాటు కుటుంబ జీవితంలోనూ సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు అంటున్నారు.
పిఠాపురం మండలంలో పంచాయతీ రాజ్ శాఖ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు తన కుటుంబంతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు కాకినాడకు చెందిన ప్రో రైఫిల్ షూటింగ్ నిర్వాహకుడు షేక్ సాదిక్ ఖాన్పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.