Home » Latest News
రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగా ఉన్నప్పటికీ ఎప్పుడూ అలసటగా అనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇది మధుమేహానికి సంకేతం కావొచ్చు అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బాలికకు మద్యంతోపాటు గంజాయి తాగించి.. ఆమెపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు.
చాలా మంది ధూమపానం చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుందని భావిస్తారు. కానీ నిపుణుల ప్రకారం.. ఇది కేవలం తాత్కాలిక భావన మాత్రమే, దీర్ఘకాలంలో ధూమపానం ఒత్తిడిని తగ్గించకుండా మరింత పెంచే ప్రమాదం ఉంది..
విదేశాలకు వెళ్లాలంటే వీసా ప్రక్రియ చాలా మందికి పెద్ద ఇబ్బందిగా ఉంటుంది. అయితే భారతీయులు వీసా లేకుండానే ప్రయాణించగల కొన్ని అందమైన దేశాలు ఉన్నాయి. ప్రకృతి అందాలు, బీచ్లు, పర్వతాలతో ఈ దేశాలు భారతీయ పర్యాటకులకు ఉత్తమ ఎంపికగా నిలుస్తున్నాయి.
లేజర్ హెయిర్ రిమూవల్ ప్రస్తుతం ప్రముఖ చికిత్సగా మారింది. అయితే మొదటిసారి ఈ చికిత్స చేయించుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం అవసరం. సరైన అవగాహన, జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.. లేకపోతే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఛత్తీస్గఢ్లో మళ్లీ భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో అగ్రనేతలు సైతం ఉన్నట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని హైదరాబాద్ తరలించారు.
విలీనం, విస్తరణ.. తాజాగా జరిగిన విభజన నేపథ్యంలో సర్కిల్, జోనల్ కార్యాలయాల్లో పాలన గాడిన పడలేదు. రెండున్నర నెలల క్రితమే వార్డులు, సర్కిల్, జోనల్ కార్యాలయాల పునర్ వ్యవస్థీకరణ జరిగింది.
నెలవంక బుధవారం కనబడడంతో ఇషా నమాజ్ అనంతరం మక్కా మసీదులో తర్వా నమాజ్ ప్రారంభమైంది. పాతబస్తీ ముస్లింలు మొదటి పది రోజులు తర్వా నమాజ్ మక్కా మసీదులో చదవడానికి ప్రాధాన్యం ఇస్తారు.
రెండు కేసుల్లో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దుస్తులు లాగడం అత్యాచారయత్నమేనని స్పష్టం చేసింది.