• Home » Kuppam

Kuppam

Land value: రేపట్నుంచి భూముల విలువ పెంపు

Land value: రేపట్నుంచి భూముల విలువ పెంపు

భూములు, ఇళ్లు, ఇతర ఆస్తుల విలువలు రేపటి నుంచి పెరగనున్నాయి. ఇందుకు అనుగుణంగా రిజిస్ర్టేషన్‌ ఛార్జీల ధరలూ పెర గనున్నాయి.

Resco: రెస్కో సర్వం.....అవినీతిమయం

Resco: రెస్కో సర్వం.....అవినీతిమయం

కుప్పం గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థ (రెస్కో) సర్వం అవినీతి మయంగానే ఉందా? గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ సంస్థలో ఇక్కడ అక్రమాలు చోటు చేసుకున్నాయా? సిబ్బంది నియామకాలు, కొనుగోళ్లు, ఆడిట్‌ రిపోర్టులు, చివరకు మినిట్స్‌ బుక్కుల్లో కూడా అవకతవకలు జరిగాయా? ఇటువంటి అన్ని ప్రశ్నలకూ అవుననే సమాధానమే లభిస్తోంది.

Naravaripalli : సంక్రాంతికి స్వగ్రామానికి చంద్రబాబు

Naravaripalli : సంక్రాంతికి స్వగ్రామానికి చంద్రబాబు

సంక్రాంతి పండగకు తన స్వగ్రామం నారావారిపల్లికి వెళ్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.

CM Chandrababu Naidu : అర్జీలూ ఆన్‌లైన్‌లో !

CM Chandrababu Naidu : అర్జీలూ ఆన్‌లైన్‌లో !

సొంత నియోజకవర్గం కుప్పం నుంచి వినూత్న ప్రయోగాలు చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు.. తాజాగా మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

CM Chandrababu: వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

CM Chandrababu: వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు మంగళవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేయనున్నారు. ముందుగా కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకుని జననాయకుడు సెంటర్‌ను ప్రారంభిస్తారు.

CM Chandrababu : కరెంటు బిల్లుల భారం ఇక ఉండదు!

CM Chandrababu : కరెంటు బిల్లుల భారం ఇక ఉండదు!

‘నా చిన్నప్పుడు ఇంట్లో కరెంటు ఉంటే గొప్పగా చెప్పుకొనేవాళ్లం. ఇప్పుడు మన ఇళ్లపై మనమే కరెంటు ఉత్పత్తి చేసుకునే స్థాయికి ఎదిగాం. కుప్పంలోని నడిమూరు..

CM Chandrababu: స్వర్ణ కుప్పం విజన్-2029 ఆవిష్కరణ.. సీఎం చంద్రబాబు ఏం చెప్పారంటే..

CM Chandrababu: స్వర్ణ కుప్పం విజన్-2029 ఆవిష్కరణ.. సీఎం చంద్రబాబు ఏం చెప్పారంటే..

స్వర్ణ కుప్పం విజన్-2029 డాక్యుమెంటరీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా ఆవిష్కరించారు. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్యుమెంటరీని సీఎం చంద్రబాబు విడుదల చేశారు.

CM Chandrababu: సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటన

CM Chandrababu: సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటన

చిత్తూరు జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజులు (6, 7) పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎస్పీ మణికంఠ రెండు రోజులుగా కుప్పంలోనే ఉంటూ ఆయా కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Andhra Pradesh: బాబు రాకకు ముందే.. కుప్పానికి అభివృద్ధి వరాలు..

Andhra Pradesh: బాబు రాకకు ముందే.. కుప్పానికి అభివృద్ధి వరాలు..

ముఖ్యమంత్రి చంద్రబాబు రాకకు ముందే కుప్పం ప్రజలపై వరాల జల్లు కురిసింది. కుప్పం మున్సిపాలిటీ, నియోజకవర్గ అభివృద్ధికోసం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీవోలు విడుదల చేసింది.

Nara Bhuvaneswari : సీఎం భార్యగా కాదు.. టీడీపీ కార్యకర్తగా కుప్పం వచ్చా!

Nara Bhuvaneswari : సీఎం భార్యగా కాదు.. టీడీపీ కార్యకర్తగా కుప్పం వచ్చా!

సీఎం చంద్రబాబు భార్యగా తాను కుప్పం నియోజకవర్గంలో పర్యటించలేదని, టీడీపీ కార్యకర్తగా పార్టీ శ్రేణులతో పాటు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి