Home » Kuppam
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీ (YSR Congress) ఆగడాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) అండ్ కో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మరోవైపు..
పూలే విగ్రహం వద్ద ఓ అభిమాని క్రేన్కు తాడుకట్టి వేలాడుతూ వాహనంపై ఉన్న పవన్కు శాలువా కప్పి, పూలమాల వేయడం జనాన్ని ఆకర్షించింది. అతని విన్యాసం చూసి పవన్ కూడా అతడి భుజం తట్టారు. ఎయిర్పోర్టు వద్ద కుప్పానికి చెందిన ఓ అభిమాని ‘పవన్ కుప్పం రావాలి’ అని బ్యానర్ పట్టుకుని తిరగడం కనిపించింది. దీంతో సదరు అభిమానిని పవన్ పలకరించగా.. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ దురాగతాలు ఎక్కువైపోతున్నాయని అక్కడికి వచ్చి కార్యకర్తలకు, అభిమానులకు ధైర్యం చెప్పాలని కోరారు.
చిత్తూరు : జిల్లాలోని కుప్పం (Kuppam) పట్టణంలోని కొత్తపేటలో భారీ పేలుడు (Massive Explosion) సంభవించింది. ఓ ఇంటి ముందు భారీ శబ్దాలతో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న మురుగేషన్, ధనలక్ష్మి దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరి పిల్లలకు ముప్పు తప్పింది. తెల్లవారుజూమున నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు...
ఊళ్లో చావు. నలుగురూ సాయం పట్టారు. పాడె పైకి లేచింది. శ్మశానం దాకా సాగింది. వేలాడుతున్న విద్యుత్తు తీగలు మృత్యుపాశాలయ్యాయి. పాడెమోసిన నలుగురిలో ముగ్గురు శవాలుగా మారి గ్రామానికి చేరారు. ఈ విషాద ఘటనతో ఊరు శోకసంద్రమైంది.
వచ్చే ఎన్నికల టీడీపీ అధికారంలో వస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) ధీమా వ్యక్తం చేశారు. హంద్రీనీవా పూర్తి చేసి నీళ్లిచ్చే బాధ్యత టీడీపీదేనని స్పష్టం చేశారు.
కుప్పం పర్యటనలో భాగంగా టీపీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెంగుళూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కుప్పం టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు ఘన స్వాగతం తెలిపారు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా బెంగళూరులోని తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ నివాసానికి చంద్రబాబు వెళ్లారు. శంకర్ యాదవ్ కుమార్తె వివాహం వివాహంలో పాల్గొని అక్కడి నుంచి కుప్పం చేరుకోనున్నారు.
కుప్పం నియోజకవర్గం (Kuppam Constituency)లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఇంటి నిర్మించుకోవాలని అనుకున్నారు.
డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి (DGP Rajendranath Reddy)కి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు. కుప్పం నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలతో పాటు..
కుప్పం (Kuppam)లో టీడీపీ నాయకులు (TDP Leaders), కార్యకర్తల (Activists)పై వైసీపీ (YCP) శ్రేణులు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లపై దాడికి పాల్పడుతున్నారు.
కుప్పంలో నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ దిష్టి బొమ్మలను వైసీపీ శ్రేణులు దహనం చేశాయి.