• Home » KT Rama Rao

KT Rama Rao

రూ.200 కోట్ల భూమి 7 కోట్లకే!

రూ.200 కోట్ల భూమి 7 కోట్లకే!

‘‘ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోదరుడు కొండల్‌ రెడ్డికి చెందిన టెసరాక్ట్‌ అడ్వాన్డ్స్‌ సిస్టమ్స్‌ కంపెనీకి విలువైన ప్రభుత్వ భూముల కేటాయింపుపై విచారణ చేయాలి.. అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

Mynampally Hanumantha Rao: మైనంపల్లి సంచలన కామెంట్స్.. కేటీఆర్‌ మళ్లీ అమెరికా వెళ్లడం ఖాయం

Mynampally Hanumantha Rao: మైనంపల్లి సంచలన కామెంట్స్.. కేటీఆర్‌ మళ్లీ అమెరికా వెళ్లడం ఖాయం

మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలన కామెంట్స్ చేశారు. మాజీమంత్రి కేటీఆర్‌ మళ్లీ అమెరికా వెళ్లడం ఖాయం.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైన తీర్పునిచ్చారన్నారు. కాళేశ్వరం, ఈ కార్, ఇలా అన్నింటా స్కామ్‌ చేసి పార్టీ ఫండ్‌ను కూడబెట్టుకున్నారని మైనంపల్లి అన్నారు.

 KTR: ఉద్యమ ప్రస్థానంలో గుర్తుండిపోయే.. సాగరహారం

KTR: ఉద్యమ ప్రస్థానంలో గుర్తుండిపోయే.. సాగరహారం

తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో చిరస్థాయిగా గుర్తుండిపోయే పోరాటరూపాల్లో సాగరహారం ఒకటని, నాటి సాగరహారానికి నేటితో 13 ఏళ్లు నిండాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మంగళవారం ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

KTR: పేదోని పొట్టగొట్టి.. పెద్దోళ్ల బొజ్జలు నింపుతున్న కాంగ్రెస్‌..

KTR: పేదోని పొట్టగొట్టి.. పెద్దోళ్ల బొజ్జలు నింపుతున్న కాంగ్రెస్‌..

తెలంగాణ కాంగ్రెస్ పాలనలో పేదోని పొట్టగొట్టి.. పెద్దోళ్ల బొజ్జనింపడమే పనిగామారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గురువారం ఎక్స్‌వేదికగా ఆరోపించారు. హైడ్రా ఉద్యోగులకు నెలకు రూ.5000, మైనారిటీ విద్యాసంస్థల్లోని సిబ్బందికి నెలకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు వేతనంలో కోత విధించడం దారుణమని అన్నారు.

KTR: మళ్లీ బానిసత్వంలోకి నెడుతున్న కాంగ్రెస్‌: కేటీఆర్‌

KTR: మళ్లీ బానిసత్వంలోకి నెడుతున్న కాంగ్రెస్‌: కేటీఆర్‌

కాంగ్రెస్‌ పాలకులు తెలంగాణను మళ్లీ బానిసత్వంలోకి నెడుతున్నారని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు.

CM Revanth Reddy: కేటీఆర్‌ పిరికిపంద

CM Revanth Reddy: కేటీఆర్‌ పిరికిపంద

నేనెప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని, పరీక్షలకు సిద్ధమని కేటీఆర్‌ సవాల్‌ విసిరాడు. ఆ తర్వాత పిరికిపందలా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు. నేను స్వయంగా అమరవీరుల స్తూపం దగ్గరికి వెళితే.. రాకుండా పారిపోయాడు.

KTR: భారతదేశ పటంలో తెలంగాణకు చోటు లేదా?

KTR: భారతదేశ పటంలో తెలంగాణకు చోటు లేదా?

భారతదేశ చిత్రపటంలో తెలంగాణకు చోటు లేదా? తెలంగాణను తొలగించడంలో మీ ఉద్దేశం ఏంటి? అని బీజేపీ నేతలను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు.

KTR: సీఎం సిగ్గున్నోడైతే..

KTR: సీఎం సిగ్గున్నోడైతే..

సీఎం రేవంత్‌రెడ్డిలాగా తాము లేకిపనులు చేయలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై అడ్డమైన కేసులు పెట్టలేదని, ఇతర పార్టీల కార్యకర్తలను పోలీసులతో కొట్టించలేదని చెప్పారు.

KTR: ఈడీ చార్జిషీటులో సీఎం పేరు రాష్ట్రానికే అవమానం: కేటీఆర్‌

KTR: ఈడీ చార్జిషీటులో సీఎం పేరు రాష్ట్రానికే అవమానం: కేటీఆర్‌

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ చార్జిషీట్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు నమోదు కావడం రాష్ట్రానికే అవమానకరమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

CM Revanth Reddy: తండ్రీకొడుకులు నేరగాళ్లు

CM Revanth Reddy: తండ్రీకొడుకులు నేరగాళ్లు

గత కేసీఆర్‌ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది ప్రజల భూ సమస్యలు తీర్చడం కోసం కాదని, వేలాది ఎకరాలను కబ్జా చేసేందుకని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ధరణి పేరుతో కేసీఆర్‌, కేటీఆర్‌ రాష్ట్రంలోని రైతుల సమాచారాన్నంతా విదేశీయులకు అమ్ముకున్నారని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి