Home » Kothapaluku
‘వినాశకాలే విపరీత బుద్ధి’ ..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోకడలు ఈ నానుడిని గుర్తుచేస్తున్నాయి. ఆయన తన పతనాన్ని తానే వేగంగా ఆహ్వానిస్తున్నారు...
‘అదానీ గ్రూపు కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టిన మదుపర్ల ప్రయోజనాల పరిరక్షణకు ఏమి చేస్తారు? భవిష్యత్తులోనైనా ఇలాంటివి జరగకుండా చూడటానికి...
ట్రిపుల్ ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయినందుకు మనమంతా తెలుగువారిగా గర్వించాం. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి...
వచ్చేఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటికి, తాము ఢిల్లీకి వెళతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మబలికారు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా? భయపెడుతున్నాడా? రాష్ట్రంలో ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధిస్తూ జీవో జారీ చేయించడం చూస్తే ఈ సందేహం కలుగుతోంది...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి తరచుగా ఒక సామెత వినపడుతుంది. ‘పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టిందంట’ అనేది ఆ సామెత...
‘ఆంధ్రాకూ కేసీఆరే ఆశాకిరణం’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత పత్రికలో దర్శనమిచ్చిన బ్యానర్ కథనం చూసి ముచ్చటేసింది. ఎందుకంటే అంతకు ఒక్కరోజు ముందే తెలుగుదేశం...
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అనే పాటను స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్ర్తి ఏ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని రాశారో కానీ తెలుగునాట చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలను చూసిన తర్వాత...
ఒకప్రకటన – ఎన్నో అర్థాలు – మరెన్నో ప్రయోజనాలు! సుప్రీంకోర్టు సూచిస్తే రెండు తెలుగు రాష్ర్టాలు మళ్లీ కలసిపోవాలన్నదే తమ పార్టీ విధానమని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారుడు...
‘నన్నుమాత్రమే నమ్మండి.. ఫలానా మీడియాను, నాయకుల మాటలను నమ్మకండి’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ప్రజలకు విజ్ఞప్తి చేయడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఎంతమంది కలిసికట్టుగా..