• Home » Komatireddy Rajgopal Reddy

Komatireddy Rajgopal Reddy

Congress : కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లోకి పాల్వాయి స్రవంతి..!

Congress : కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లోకి పాల్వాయి స్రవంతి..!

Telangana Congress : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి పాల్వాయి స్రవంతి గుడ్ బై చెప్పనున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పోటీ చేశారు. అప్పట్లో ఆమె మూడో స్థానంలో నిలిచారు. తాజాగా బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వడం, పార్టీలో ప్రాధాన్యత తగ్గడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. నేడు లేదా రేపు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. .

TS News : 90 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

TS News : 90 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Telangana Elections : గులాబీ బాస్ కేసీఆర్‌ను గద్దె దించడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కోమటిరెడ్డి సోదరుల కలయికతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీట్లన్నీ కాంగ్రెస్ కైవసమేనన్నారు. రాష్ట్రంలో 90 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

Komatireddy : ర్యాలీ జోష్‌లో నామినేషన్ మరిచిన రాజగోపాల్.. ఆఖరి నిమిషంలో ఉరుకులు, పరుగులు..!!

Komatireddy : ర్యాలీ జోష్‌లో నామినేషన్ మరిచిన రాజగోపాల్.. ఆఖరి నిమిషంలో ఉరుకులు, పరుగులు..!!

Komatireddy Raj Gopal Reddy Nomination : అవును.. నిమిషం ఆలస్యమైనా సరే పరీక్ష హాల్‌లోకి అడుగు పెట్టడానికి వీలుండదు అనే నిబంధన.. పరీక్షలు పెట్టిన ప్రతిసారీ చూస్తుంటాం కదా..! సమయం దాటాక వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా చాలానే చూసే ఉంటాం..! ఇప్పుడెందుకు ఇవన్నీ ఇప్పుడేం పరీక్షలు లేవ్.. ఉన్న పరీక్షలనే వాయిదా వేసేశారుగా అనే సందేహం కలిగింది కదూ.. అవును మీరు అనుకుంటున్నది అక్షరాలా నిజమే...

Nalgonda: నన్ను ఓడించాలని ఆ రెండు పార్టీలు చూస్తున్నాయ్.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు

Nalgonda: నన్ను ఓడించాలని ఆ రెండు పార్టీలు చూస్తున్నాయ్.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించాలని బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) చూస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) ఆరోపించారు.

Komatireddy Rajgopalreddy: తప్పు చేశా.. సరిదిద్దుకునేందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నా

Komatireddy Rajgopalreddy: తప్పు చేశా.. సరిదిద్దుకునేందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నా

మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. గత రాత్రి కాంగ్రెస్‌ నేత మాణిక్‌రావు ఠాక్రే సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. తిరిగి ఈరోజు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో మరోసారి పార్టీ కండువా కప్పుకున్నారు.ఇందులో భాగంగా కాసేపట్టి క్రితమే కోమటిరెడ్డి ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు.

TS Elections : రాజీనామా చేశాక రేవంత్‌పై రాజగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

TS Elections : రాజీనామా చేశాక రేవంత్‌పై రాజగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల సమయం ఆసన్నం కావడంతో అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు నేతలు జంపింగ్‌లు తెగ చేసేస్తున్నారు. ఇవాళ ఉదయం బీజేపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమలం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు..

Congress : రాజగోపాల్ రెడ్డి చేరికపై ట్విస్ట్ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Congress : రాజగోపాల్ రెడ్డి చేరికపై ట్విస్ట్ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉండటంతో నేతల జంపింగ్‌లు ఎక్కువయ్యాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ నుంచి పలువురు సిట్టింగ్‌లు, మాజీలు, ముఖ్యనేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా.. మరోవైపు బీజేపీ నుంచి కూడా పెద్ద ఎత్తున నేతలు హస్తం వైపు అడుగులేస్తున్నారు. తాజాగా..

TS Election: రాజగోపాల్‌రెడ్డి సంచలన నిర్ణయం.. బీజేపీకి గుడ్‌బై చెబుతూ కీలక ప్రకటన

TS Election: రాజగోపాల్‌రెడ్డి సంచలన నిర్ణయం.. బీజేపీకి గుడ్‌బై చెబుతూ కీలక ప్రకటన

అసెంబ్లీ ఎన్నికల వేళ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కమలం పార్టీకి గట్టి షాకిచ్చారు. బీజేపీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రకటించిన ఫస్ట్ లిస్ట్‌లో ఆయన పేరు లేకపోవడంతోనే

TS News: కాంగ్రెస్‌లోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్?

TS News: కాంగ్రెస్‌లోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్?

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు మరో 40 రోజుల్లో జరగనున్నాయి. దీంతో పార్టీలు, అభ్యర్థులు, మేనిఫెస్టోలు, జంపింగ్‌లపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ కాంగ్రెస్‌లోకి చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

TS BJP: మోదీ సభలో కనిపించని బీజేపీ ముఖ్యనేతలు.. గట్టు దూకడం ఖాయమా?

TS BJP: మోదీ సభలో కనిపించని బీజేపీ ముఖ్యనేతలు.. గట్టు దూకడం ఖాయమా?

కాంగ్రెస్‌ ప్రకటించిన గ్యారంటీలపై ప్రధాని మోదీ కౌంటర్‌ ఇచ్చారు. ‘తెలంగాణ యువత, మహిళలు, రైతులు మోదీ గ్యారంటీలనే నమ్ముతారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి