Home » Kodandaram
కేసీఆర్ ఒక్కడి వల్లనే తెలంగాణ రాష్ట్రం రాలేదని, ప్రజలంతా ఐక్యంగా ఉద్యమిస్తేనే రాష్ట్రం సిద్ధించిందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు.
సీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి తీసుకున్న చర్యలు ఏమి లేవని ఎమ్మెల్సీ కోదండరాం దుయ్యబట్టారు. నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీ మీద ఎన్నిసార్లు అడిగిన వివరాలు ఇవ్వలేదని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి చొరవ చూపుతుందని తెలిపారు.
రాష్ట్రంలో జరగబోయే కులగణనకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించి బీసీ కులాల లెక్కలు తేలడానికి తమ వంతుగా అండగా నిలబడాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ వివిధ రాజకీయ పార్టీలను కోరారు.
అపరిష్కృతంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్ల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ కోదండరాం(MLC Kodandaram) తెలిపారు.
తన పదవిని బాఽధ్యతగా భావించి ప్రజా సమస్యలను చట్టసభలో లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం అన్నారు.
సమస్యలపై ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉంటానని ఎమ్మెల్సీ, తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.
రైతులను కొందరు రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు.తనను లోక్ సభకు పోటీ చేయమని కేసీఆర్ అడిగారు. తాను నో చెప్పానని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి సహకరిస్తామని కేసీఆర్కి చెప్పానని, ఆయన పట్టించుకోలేదని తెలిపారు.
ధరణి పేరిట ఒక కుటుంబం భూములను స్వాహా చేసిందని ఎమ్మెల్సీ కోదండరాం ఆరోపించారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా టీజేఎస్ అధినేత కోదండరాం, ఉర్దూ పత్రిక సియాసత్ న్యూస్ ఎడిటర్ అమెర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు.
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్లో న్యూస్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్లు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అలీ ఖాన్లతో..